AP News: మైనర్ బాలికపై యువకుల గ్యాంగ్ రేప్
ABN , First Publish Date - 2023-05-24T17:27:20+05:30 IST
జిల్లాలోని అద్దంకి మండలం బొమ్మనంపాడు శివారులో మైనర్ బాలికపై యువకులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు.
బాపట్ల: జిల్లాలోని అద్దంకి మండలం బొమ్మనంపాడు శివారులో మైనర్ బాలికపై యువకులు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. బొమ్మనంపాడు శివారు ప్రాంతానికి ముగ్గురు మైనర్ బాలికలు, ముగ్గురు యువకులు వెళ్ళారు. ఓ బాలికకి మత్తు మందు ఇచ్చి ముగ్గురు యువకులు గ్యాంగ్ రేప్కి పాల్పడ్డారు. బాధితరులు అద్దంకి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఆ ముగ్గురు యువకులు పోలీసులు అదుపులోనే వున్నారు.