Chandrababu: వైసీపీ పేటీఎమ్ బ్యాచ్ నాపైనే దాడి చేయాలనుకుంటోంది

ABN, First Publish Date - 2022-11-18T20:39:56+05:30 IST

వైసీపీ (YCP) పేటీఎమ్ బ్యాచ్ నాపైనే దాడి చేయాలనుకుంటోందని చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు.

కర్నూలు: వైసీపీ (YCP) పేటీఎమ్ బ్యాచ్ నాపైనే దాడి చేయాలనుకుంటోందని చంద్రబాబు (Chandrababu) ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్‌పై మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిప్పులు చెరిగారు. రాయలసీమకు ఎవరు ఏమీ చేశారో చర్చించేందుకు సిద్ధమని సవాల్ చేశారు. మరోవైపు చంద్రబాబు పర్యటనలో వైసీపీ శ్రేణులు రచ్చ చేసేందుకు ప్రయత్నించాయి. టీడీపీ కార్యకర్తలు ప్రతిఘటించడంతో కొద్దిసేపు ఉద్రిక్తత చోటు చేసుకుంది.

Updated at - 2022-11-18T20:39:58+05:30