Bandi Sanjay: కేసీఆర్‌, జగన్‌ కలిసి డ్రామాలాడుతున్నారు

ABN , First Publish Date - 2022-12-08T18:10:11+05:30 IST

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు.

Bandi Sanjay: కేసీఆర్‌, జగన్‌ కలిసి డ్రామాలాడుతున్నారు

జగిత్యాల: ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి (Sajjala Ramakrishna Reddy) వ్యాఖ్యలపై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay) స్పందించారు. ఒక్క ఓటు రెండు రాష్ట్రాలు అన్నది బీజేపీ నినాదమని సంజయ్ అన్నారు. కేసీఆర్ కుమార్తె కవిత రూ.లక్ష కోట్ల లిక్కర్ దందా చేశారని సంజయ్‌ ఆరోపించారు. కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిమరల్చేందుకే వైసీపీ నేతలతో కలిసి కేసీఆర్ కుట్రలు చేస్తున్నారని బండి సంజయ్‌ మండిపడ్డారు. కేసీఆర్‌, జగన్‌ కలిసి డ్రామాలాడుతున్నారని బండి సంజయ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2022-12-08T18:13:42+05:30 IST