AP News: దువ్వలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతుల నిరసన

ABN , First Publish Date - 2022-11-18T09:33:23+05:30 IST

జిల్లాలోని తణుకు మండలం దువ్వలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు నిరసనకు దిగారు.

AP News: దువ్వలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతుల నిరసన

పశ్చిమగోదావరి: జిల్లాలోని తణుకు మండలం దువ్వలో రైతు భరోసా కేంద్రం వద్ద రైతులు నిరసనకు దిగారు. కేంద్రంలో ఆన్‌లైన్ అవ్వకపోవడంతో రైతులు ఆందోలన చేపట్టారు. రేపటి నుండి ధాన్యం తూకాలు చేపట్టలేమంటూ రైతులు గగ్గోలు పెడుతున్నారు. రోజుకి 50 లారీల ధాన్యం వెళ్లవలసి ఉన్నా ఐదు లారీలు కూడా ఆన్‌లైన్ కాలేదంటూ నిరసనకు దిగారు. ఉదయం నుంచి రోడ్ల పైనే ధాన్యం నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్య పరిస్కారం కాకపోతే ఆత్మహతలే శరణ్యం అని రైతులు వాపోతున్నారు.

Updated Date - 2022-11-18T09:33:24+05:30 IST