Home » Telangana » Mahbubnagar
సమర్థుడైన ప్రతినిధిని పార్లమెంట్కు పంపిస్తేనే, ప్రజా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
దీవి గ్రామం గుర్రంగడ్డకు ఎట్టకేలకు స్వచ్ఛమైన తాగునీరు అందుబాటులోకి వచ్చింది.
కేంద్రంలో బీజేపీ పది సంవత్సరాల పాలనపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోందని ఏఐసీసీ కార్యదర్శి సంపత్కుమార్ అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియ సజావుగా కొనసాగేలా సెక్టోరియల్ అధికారులు, పోలీస్ అధికారులు కృషి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి బీఎం సంతోష్ అన్నారు.
ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్రెడ్డి, ఎమ్మెల్యే కూచకుళ్ల రాజేష్రెడ్డిలతో కలిసి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తామని పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి డాక్టర్ మల్లురవి అన్నారు.
పచ్చి అబద్ధాలు చెబుతున్న కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో ఓడించాలని ఆరు గ్యారెంటీల అబద్ధపు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి డిసెంబరు తొమ్మిది తారీఖున రుణమాఫీ చేస్తానని ఊసరవెల్లి రం గులు మిర్చినట్లుగా రేవంత్ రెడ్డి తారీఖులు మా రుస్తాడని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు.
సాధ్యం కానీ హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసి గద్దెనెక్కిన కాంగ్రెస్కు పార్ల మెంటు ఎన్నికల్లో ఓటుతో బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్రెడ్డి అన్నారు.
ప్రతీ కార్యకర్త ప్రజల్లోకి వెళ్లి కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న గ్యారెంటీలను వివరించాలని కాంగ్రెస్ కొడంగల్ నియోజకవర్గ ఇన్చార్జి తిరుపతిరెడ్డి అన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ముందు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను నెరవేర్చని కాంగ్రెస్ను ఎంపీ ఎన్నికల్లో ఇంటికి సాగనంపాలని మాజీ ఎమ్మెల్యే ఎస్ రాజేందర్రెడ్డి అన్నారు.
సొంత మెజార్టీతో మరోసారి నరేంద్ర మోదీ దేశ ప్రధాని కావడం ఖాయమని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్రావు అన్నారు.