జగన్‌కు వసంత కృష్ణ ప్రసాద్ సవాల్..

ABN, Publish Date - May 08 , 2024 | 08:41 AM

ఎన్టీఆర్ జిల్లా: ముఖ్యమంత్రి జగన్ తీరుపై ఎన్టీఆర్ జిల్లా, మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. జగన్ అడుగులకు తాను మడుగులొత్తలేదన్న కారణంతో ఆయన పత్రికలో తనపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని అన్నారు.

ఎన్టీఆర్ జిల్లా: ముఖ్యమంత్రి జగన్ తీరుపై ఎన్టీఆర్ జిల్లా, మైలవరం కూటమి అభ్యర్థి వసంత కృష్ణ ప్రసాద్ ఫైర్ అయ్యారు. జగన్ అడుగులకు తాను మడుగులొత్తలేదన్న కారణంతో ఆయన పత్రికలో తనపై తప్పుడు కథనాలు ప్రచురిస్తున్నారని అన్నారు. తోలుకుడు, ఎదురుబీడెం, కనిమెర్ల, పోరాటనగర్ గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనపై చేస్తున్న ఆరోపణలపై విచారణకు సిద్ధమని.. జగన్ సిద్ధమా? అని కృష్ణ ప్రసాద్ సవాల్ విసిరారు. మైలవరం నియోజకవర్గం సమగ్రాభివృద్ధే లక్ష్యంగా పనిచేస్తున్న తనకు మరోసారి సేవచేసే అవవకాశం కల్పించాలని కృష్ణ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

ఈ ఎన్నికలు జగన్‌కు చెంపపెట్టు కావాలి..

జనసేన దూకుడు.. వైసీపీ విలవిల..

CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు

ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 08 , 2024 | 08:41 AM