రూ.3వేల కోట్లు ఎవరికి ఎలా పంపిణీ చేయాలి?

ABN, Publish Date - May 08 , 2024 | 10:06 AM

అమరావతి: కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు రిసార్డ్స్‌లో రిలాక్డ్స్‌గా మీటింగులు పెట్టుకుంటారు... నలుగురు మిత్రులు సాయంత్రం సరదగా షికార్లు తిరుగుతూ ఉంటారు. ఇదేం కొత్త కాదు.. తప్పూ కాదు.. కానీ రాష్ట్రంలోని ముగ్గురు ఉన్నతాధికారులు బోటు షికారుకు వెళ్లారు.

అమరావతి: కార్పొరేట్ కంపెనీ ప్రతినిధులు రిసార్డ్స్‌లో రిలాక్డ్స్‌గా మీటింగులు పెట్టుకుంటారు... నలుగురు మిత్రులు సాయంత్రం సరదగా షికార్లు తిరుగుతూ ఉంటారు. ఇదేం కొత్త కాదు.. తప్పూ కాదు.. కానీ రాష్ట్రంలోని ముగ్గురు ఉన్నతాధికారులు బోటు షికారుకు వెళ్లారు. వెలగపూడిలో సచివాలయంతోపాటు గుంటూరు, విజయవాడలో అనేక ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ గుట్టుగా బోటులో మీటింగ్ పెట్టుకున్నారు. అది కూడా రూ. 3వేల కోట్లు ఎవరికి ఎలా పంపిణీ చేయాలి? అనే అంశంపై.. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆదినుంచి వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని ఇప్పటికే ప్రతిపక్షాలు ఫిర్యాదు చేస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

పవన్‌కు మద్దతుగా రంగంలోకి బడా హీరోలు

జగన్‌కు వసంత కృష్ణ ప్రసాద్ సవాల్..

జనసేన దూకుడు.. వైసీపీ విలవిల..

CM Revanth: దేశ భద్రతకే ముప్పు తెచ్చారు

ఏపీలో కలెక్టర్లు, ఎస్పీలకు ఎన్నికల కమిషన్ వార్నింగ్

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 08 , 2024 | 10:06 AM