అవినీతి తప్ప అభివృద్ధి లేదు: బోండా ఉమ

ABN, Publish Date - Apr 29 , 2024 | 12:28 PM

విజయవాడ: జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..

విజయవాడ: జగన్మోహన్ రెడ్డి ఐదేళ్ళ పాలనలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని తెలుగుదేశం సీనియర్ నేత బోండా ఉమా మహేశ్వరరావు తీవ్ర స్థాయిలో విమర్శించారు. ఈ సందర్బంగా సోమవారం ఆయన విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. రూ. లక్షల కోట్ల అవినీతి చేయడమే కాకుండా.. రూ. 12 లక్షల కోట్లకుపైగా అప్పులు తెచ్చారని ఆరోపించారు. ఈ విషయాన్ని సీఎం జగనే సిద్ధంలో సభలో స్వయంగా చెప్పారని.. రూ. 2లక్షల 55వేల కోట్లు సంక్షేమానికి బటన్ నొక్కానని చెప్పారన్నారు. మిగిలిన రూ. 9 లక్షల 50 కోట్లు ఎవరి జేబుల్లోకి వెళ్లాయని బోండా ఉమ ప్రశ్నించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

లోక్ సభ ఎన్నికల ఆరో దశకు నోటిఫికేషన్ విడుదల

వచ్చేది హంగ్.. మనమే కింగ్.. కేసీఆర్

బాపట్ల జిల్లాలో వైసీపీకీ షాక్..

మే 13న రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ: నారా చంద్రబాబు

ఓట్ల వేటలో రూ.కోట్లు.. బేరం చేస్తున్న వైసీపీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Apr 29 , 2024 | 12:28 PM