బాపట్ల జిల్లాలో వైసీపీకీ షాక్..

ABN, Publish Date - Apr 29 , 2024 | 11:57 AM

బాపట్ల జిల్లా: వేమూరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి మేక రామకృష్ణ టీడీపీలో చేరారు. కూచిపూడిలో నక్కా ఆనందబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు.

బాపట్ల జిల్లా: వేమూరి నియోజకవర్గంలో వైసీపీకి షాక్ తగిలింది. ఆ పార్టీ జిల్లా ప్రచార కార్యదర్శి మేక రామకృష్ణ టీడీపీలో చేరారు. కూచిపూడిలో నక్కా ఆనందబాబు సమక్షంలో టీడీపీ కండువా కప్పుకున్నారు. ఆయనతోపాటు వైసీపీ గృహ సారధి లక్ష్మిదుర్గ కూడా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వారితోపాటు మరో 15 కుటుంబాలు టీడీపీలో చేరాయి. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

వైసీపీకి ఓటెందుకు వేయాలి? : పవన్ కల్యాణ్

కోడుమూరు ప్రజాగళం సభలో చంద్రబాబు..

శభాష్ సాయిచరణ్: సీఎం రేవంత్ రెడ్డి..

మే 13న రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ: నారా చంద్రబాబు

ఓట్ల వేటలో రూ.కోట్లు.. బేరం చేస్తున్న వైసీపీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - Apr 29 , 2024 | 11:57 AM