Share News

JP Nadda: కొత్తగూడెంలో నేడు బీజేపీ బహిరంగ సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా

ABN , Publish Date - Apr 29 , 2024 | 07:17 AM

కొత్తగూడెంలో నేడు బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. విజయవాడ నుంచి జేపీ నడ్డా హెలికాఫ్టర్‌లో బయలుదేరి కొత్తగూడెంకు వెళతారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.

JP Nadda: కొత్తగూడెంలో నేడు బీజేపీ బహిరంగ సభ.. హాజరుకానున్న జేపీ నడ్డా

భద్రాద్రి కొత్తగూడెం: కొత్తగూడెంలో నేడు బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) తదితరులు హాజరుకానున్నారు. విజయవాడ నుంచి జేపీ నడ్డా హెలికాఫ్టర్‌లో బయలుదేరి కొత్తగూడెంకు వెళతారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభ నేటి ఉదయం 11:40 నుంచి 12:30 వరకూ జరగనుంది. అనంతరం కొత్తగూడెం నుంచి మహబూబాబాద్‌కు జేపీ నడ్డా బయలుదేరుతారు.

Hyderabad: ట్రాఫిక్‌ చప్పుడుతో గుండెకు ముప్పు ..

మరిన్ని తెలంగాణ వార్తల కోసం..

Updated Date - Apr 29 , 2024 | 07:17 AM