పోలీస్ వాహనాల్లో వైసీపీ నేతల డబ్బు తరలింపు..

ABN, Publish Date - May 02 , 2024 | 09:58 AM

అమరావతి: పోలీసులు జగన్ ప్రభుత్వాన్ని ఏ విధంగా వాడుకుంటుందో గత ఐదేళ్లుగా అందరికి సుపరిచితమే. ఇప్పుడు ఎన్నికల వేళ, ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో కూడా వారు అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారు.

అమరావతి: పోలీసులు జగన్ ప్రభుత్వాన్ని ఏ విధంగా వాడుకుంటుందో గత ఐదేళ్లుగా అందరికి సుపరిచితమే. ఇప్పుడు ఎన్నికల వేళ, ప్రవర్తనా నియమావళి అమలులో ఉన్న సమయంలో కూడా వారు అధికార పార్టీ కోసం పనిచేస్తున్నారు. ముఖ్యంగా విశాఖ నగరంలో వైసీపీ అభ్యర్థులకు, ఇతరులకు నిధులను పోలీస్ వాహనాల్లో తరలిస్తుండడం కలకలం రేపుతోంది. ఈ సమాచారం కేంద్రానికి కూడా ఉన్నప్పటికీ చర్యలు లేకపోవడం గమనార్హం. విశాఖ నగరంలో వైసీపీ అభ్యర్థులు భారీగా నిధులు ఖర్చు చేస్తున్నారు. వారిలో ఒక్కొక్కరు సగటున రోజుకు రూ. 20 లక్షలకుపైగా వెచ్చిస్తున్నారని సమాచారం. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

ల్యాండ్ టైటిల్ చట్టం..ఆంధ్రజ్యోతి ఏమందంటే..

పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర దృశ్యాలు

అది.. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌

గ్రాబింగ్‌ చట్టం రద్దుపైనే.. రెండో సంతకం!

నవ సందేహాలకు జగన్‌ జవాబివ్వాలి: షర్మిల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 02 , 2024 | 09:58 AM