జగన్ మేనిఫెస్టో డొల్ల: జయ నాగేశ్వర్ రెడ్డి

ABN, Publish Date - May 02 , 2024 | 10:46 AM

కర్నూలు: సీఎం జగన్ మేనిఫేస్టో డొల్లగా ఉందని కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి డాక్టర్ జయ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

కర్నూలు: సీఎం జగన్ మేనిఫేస్టో డొల్లగా ఉందని కర్నూలు జిల్లా, ఎమ్మిగనూరు టీడీపీ అభ్యర్థి డాక్టర్ జయ నాగేశ్వర్ రెడ్డి అన్నారు. కూటమి మేనిఫెస్టోతో అన్ని వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో కూటమి అధికారంలోకి రావడం ఖాయమని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఐదేళ్లలో సీఎం జగన్ రూ. 13 లక్షల కోట్లు అప్పులు చేశారని, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల పథకాలను రద్దు చేసి.. రాష్ట్రాన్ని మొత్తం దివాళ తీశారని జయ నాగేశ్వర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శించారు. మరింత సమాచారం కోసం ఈ వీడియో క్లిక్ చేయండి.


ఈ వార్తలు కూడా చదవండి..

కూటమిదే విజయం: గంటా శ్రీనివాసరావు

అది.. జగన్‌ ల్యాండ్‌ గ్రాబింగ్‌ యాక్ట్‌

గ్రాబింగ్‌ చట్టం రద్దుపైనే.. రెండో సంతకం!

నవ సందేహాలకు జగన్‌ జవాబివ్వాలి: షర్మిల

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated at - May 02 , 2024 | 10:46 AM