Home » TOP NEWS
ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం హత్రాస్కు చెందిన ఉమేశ్ కుమార్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా నోయిడాలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో మధురకు చెందిన యువతితో అతనికి పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి పీకల్లోతు మునిగిపోయారు.
SRH vs PBKS Live Updates in Telugu: హైదరాబాద్ సన్ రైజర్స్, పంజాబ్ కింగ్స్ మధ్య హోరా హోరీ పోరు జరుగుతోంది. మరి ఈ మ్యాచ్లో ఏ టీమ్ గెలుస్తుందో.. బాల్ టు బాల్ అప్డేట్ మీకోసం ఆంధ్రజ్యోతి అందిస్తోంది. అస్సలు మిస్ అవ్వకండి.
టీటీడీ ప్రతిష్టను దిగజార్చేందుకు టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పన్నాగాలు పన్నుతున్నారని మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. 100 గోవులు మృతిచెందాయంటూ ఎస్వీ గోశాలపై అసత్య ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు.
దుండగులు హర్గోబంద్ దాస్ (74), అతని కుమారుడు చందన్ దాస్ (40) ఇంటిపై దాడి చేశారని, ఇంటిని లూటీ చేసి అక్కడి నుంచి అక్కడి నుంచి పారిపోతూ కత్తులతో తండ్రీకొడుకులపై దాడి చేశారని, కత్తిపోట్లతో తండ్రీకొడుకులు ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారని పోలీసు అధికారి తెలిపారు.
అమెరికాలో హిందువుల రక్షణకు నడుంబిగించిన మొట్టమొదటి రాష్ట్రంగా జార్జియా నిలిచింది. కొత్తగా తెచ్చిన ఈ హిందూఫోబియా బిల్లు ఆమోదం పొందితే.. ఇక భారతీయులకు..
స్థిరాస్తుల జప్తునకు సంబంధించి మూడు ప్రాంతాల్లో నోటీసులు అతికించినట్టు ఈడీ ఒక ప్రకటనలో తెలిపింది. ఢిల్లీలోని ఐటీవోలో ఉన్న హెరాల్డ్ హౌస్, ముంబైలోని బాంద్రా ఏరియాలోని ప్రాంగణంలో, లక్నోలోని బిషేశ్వర్ నాథ్ రోడ్డులో ఉన్న ఏజేఎల్ బిల్డింగ్ వద్ద ఈ నోటీసులు అతికించినట్టు పేర్కొంది.
తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్గా మారింది. ఎక్కడ జరిగిందో ఏమో తెలియదు కానీ వీడియో చూసిన వారంతా అవాక్కవుతున్నారు. వీడియో ప్రకారం.. కొంతమంది పెద్దఎత్తున నిరసన చేస్తున్నారు.
సీఎం ఈ విజ్ఞప్తి చేయడానికి కొద్ది రోజుల ముందే హైదర్పూర్ ఫ్లైఓవర్ వద్ద పశువుల మంద దూసుకురావడంతో సీఎం కాన్వాయ్ సుమారు 15 నిమిషాల పాటు నిలిచిపోయింది. రేఖాగుప్తా వెంటనే కారు దిగి ఆవులకు ఎలాంటి ప్రమాదం జరక్కుండా చూశారు.
ఏపీలో ఎన్డీయే కూటమి ఘన విజయం తర్వాత తమిళనాట కూడా భారీ ఆశలు పెట్టుకుంటోంది బీజేపీ. అందుకోసమే ఎన్నికలకు ఏడాది ముందే అన్నాడీఎంకేతో పొత్తు ప్రకటించింది. జనసేనాని ప్రచారం కూడా తమిళనాట ఎంతోకొంత లాభిస్తుందని ఆశిస్తోంది.
వైల్డ్ లైఫ్ జస్టిస్ కమిషన్ దక్షిణాసియా కార్యాలయం నుంచి అస్సాం అటవీ శాఖ అధికారులకు టోకే గెక్కో బల్లుల అక్రమ రవాణా గురించి సమాచారం అందింది. దీంతో వెంటనే ఓ స్పెషల్ టాస్క్ ఫోర్స్ బృందాన్ని ఏర్పాటు చేసి నిందితులను పట్టుకోవాలని ఆదేశించారు.