Home » TOP NEWS
కియ పరిశ్రమలో ఇంజన్ల మాయం ప్రాథమికంగా ఇంటి దొంగల పనిగా గుర్తించబడింది. పఠాన్ సలీం అనే ఉద్యోగి, ఆర్థిక నష్టం 23.50 కోట్లు, సిట్ దర్యాప్తు కొనసాగుతుంది
పశ్చిమ బెంగాల్లో వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ముర్షీదాబాద్ జిల్లాలో జరిగిన ఈ ఘటనలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు, మరికొందరు గాయపడ్డారు. ఈ హింస నేపథ్యంలో సీఎం మమత బెనర్జీ రాష్ట్రంలో వక్ఫ్ చట్టాన్ని అమలు చేయబోమని ప్రకటించారు
శనివారం ఉదయం గుండెపోటుతో ఆయన నిద్రలోనే మృతిచెందారు. ఆయన స్వస్థలం ఖమ్మం రూరల్ మండలం రెడ్డిపల్లి. దరిపల్లి లాలయ్య, పుల్లమ్మ దంపతులకు 1946 జూలై 1న రామయ్య జన్మించారు. ఐదేళ్ల వయసు నుంచే మొక్కలు నాటేవారు.
అఖిల భారతీయ అధివక్త పరిషత్ జాతీయ కార్యవర్గ సమావేశాలలో న్యాయవ్యవస్థను మరింత పరిపుష్ఠం చేయాలని, జవాబుదారీతనం పెంచాల్సిన అవసరంపై వక్తలు చర్చించారు. దేశవ్యాప్తంగా 175 మంది న్యాయవాదులు సమావేశంలో పాల్గొన్నారు
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్మార్ట్ఫోన్లు, ల్యాప్టాపులు, సెమీకండక్టర్లపై సుంకాలకు మినహాయింపు ప్రకటించారు. ఈ మినహాయింపులు చైనాకు కూడా వర్తిస్తాయి
20 నుంచి కర్నూలులో చంద్రబాబు జన్మదిన వజ్రోత్సవాలు ప్రారంభం. పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు.
వైసీపీలో రాజకీయ సలహా మండలిని పునర్వ్యవస్థీకరించిన జగన్ 33 మందితో జంబో కమిటీని ఏర్పాటు చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డిని కన్వీనర్గా నియమించారు,
ఇకా 18 ఏళ్ల దాటిన వలసదారులకు 30 రోజుల్లో రిజిస్ట్రేషన్ చేయడం తప్పనిసరి. ఈ నిబంధనను పాటించకపోతే జరిమానా లేదా జైలు శిక్ష ఎదురవుతుందని అమెరికా హోం ల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది
బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. డీఆర్జీ, ఎస్టీఎఫ్ బలగాలు ఈ చర్యను చేపట్టి మావోయిస్టులను ఎదిరించారు
వక్ఫ్ బిల్లు రాజ్యాంగానికి విరుద్ధమని CPI జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. మత ప్రాతిపదికన భూసేకరణ అనేదే అసంగతమని ఆయన విమర్శించారు