Home » TOP NEWS
మీకు వచ్చే వారం బ్యాంక్కి వెళ్లాల్సిన అవసరం ఉందా? అయితే ఈ వార్త మీకు ఎంతో అవసరం. ఎందుకంటే వచ్చే వారం నాలుగు రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. సెలవులు వరుసగా రావడం వల్ల, చాలా సేవలు ఆలస్యమయ్యే అవకాశముంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
అన్నపై తమ్ముడికుండే ప్రేమకు నిదర్శనంగా నిలిచే సంఘటన ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గాయాలతో బాధపడుతున్న అన్నను కాపాడుకోవడం కోసం ఓ చిన్నారి సాహసమే చేశాడు. ఆ వివరాలు..
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ UFC 314 ఈవెంట్లో సందడి చేశారు. ఆదివారం (ఏప్రిల్ 2025) మయామీలో జరిగిన ఈ వేడుకలో, ట్రంప్ ఎంట్రీతో స్టేడియం ఉత్సాహంగా మారిపోయింది. అభిమానుల నుంచి ట్రంప్కు ఘన స్వాగతం లభించడంతో, USA నినాదాలతో వాతావరణం వేడెక్కింది.
ఢిల్లీ రాజకీయాలు మళ్లీ వేడెక్కాయి. ఈసారి వివాదం కేంద్రంలో ఉన్న ముఖ్యమంత్రి రేఖ గుప్తా భర్త మనీష్ గుప్తా విషయంలో వచ్చాయి. ఆయనపై సంచలన ఆరోపణలు చేసినది మరెవరో కాదు, ప్రతిపక్షంలో ఉన్న ప్రముఖ నాయకురాలు అతిషి. అయితే అసలు ఏం జరిగిందనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గుణవంతుడు, సంస్కారవంతుడు, బుద్ధిమంతుడ ఇలా ఇవ్వన్నీ ఒకే పోలిక ఉన్న పదాలు అయినప్పటికీ ఏ పదానికి ఉన్న ప్రత్యేకత దానికి ఉంటుంది. ఇతరుల పట్ల గౌరవభావంతో ఉంటూ, పెద్దలను గౌరవించడం మొదలు, చెడు అలవాట్లు లేకపోతే అలాంటి వ్యక్తి సంస్కారవంతుడని కితాబు ఇస్తుంటారు. అసలు ఈ సంస్కారం అనే పదానికి అసలైన అర్థం ఏమిటి, ఈ పదం ఎలా వచ్చింది.
వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా నిరసనలతో పశ్చిమబెంగాల్ అట్టుడికిపోతుంది. పలు జిల్లాల్లో ఆందోళనలు చెలరేగుతున్నాయి. ముషీరాబాద్లో తీవ్ర విధ్వంసకర పరిస్థితులు ఏర్పాడ్డాయి. ఆ వివరాలు..
మయన్మార్లో ఆదివారం ప్రకృతి తన ప్రతాపాన్ని చూపించింది. యూరోపియన్ మెడిటరేనియన్ భూకంప కేంద్రం (EMSC) వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ దేశాన్ని 5.6 తీవ్రతతో భూకంపం తాకింది.
వక్ఫ్ భూములు కానీ వాటిని కూడా పలువురు అక్రమంగా ఆక్రమించుకున్న సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ క్రమంలోనే సంభాల్ జిల్లా చందౌసి నియోజకవర్గం జానెటా గ్రామ పంచాయతీ పరిధిలో ఓ వివాదం వెలుగులోకి వచ్చింది. ఇక్కడ వక్ఫ్ భూమిగా నమోదు కానీ ప్రాంతాన్ని కూడా ఆక్రమించుకుని, వైద్యం పేరుతో మెడికల్ దందా నిర్వహిస్తున్నారు.
టెక్ ప్రపంచానికి ఊరట కలిగించే పెద్ద గుడ్ న్యూస్ వచ్చేసింది. గత కొంతకాలంగా చైనా నుంచి దిగుమతులు చేయబడే ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై అమలులో ఉన్న 145% సుంకాలు ఇప్పుడు తొలగించబడతాయి. ట్రంప్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.
హైదరాబాద్, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా.. శనివారం సాయంత్రం జరిగిన ఎస్ఆర్హెచ్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచ్లో.. హైదరాబాద్ సేన భారీ విజయం సాధించింది. ఎస్ఆర్హెచ్ విజయంలో కీలక పాత్ర పోషించిన అభిషేక్ శర్మ.. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఆ వివరాలు. .