Home » TOP NEWS
దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పరిస్థితి అధ్వానంగా మారిందని, జాకీలు పెట్టి లేపినా లేచే పరిస్థితిలో లేదని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు అన్నారు. తెలంగాణలో ఎంత స్పీడ్గా ఆ పార్టీ గెలిచిందో అంతే స్పీడ్గా ఓడిపోయిందని ఎద్దేవా చేశారు.
ఈ ఘటనతో ప్రమేయమున్నట్టు భావిస్తున్న తొమ్మది మందిని ఇప్పటి వరకూ అరెస్టు చేసినట్టు గుణ పోలీస్ సూపరింటెండెంట్ సంజీవ్ కుమార్ షిండే తెలిపారు. ఘటనలో ప్రధాన నిందితుడు విక్కీ పఠాన్ను సైతం పోలీసులు అరెస్టు చేశారు.
థానే జిల్లా కల్యాణ్లో 12 ఏళ్ల మైనర్ బాలికను కిడ్నాప్ చేసి హత్యాచారానికి పాల్పడిన ఘటన అప్పట్లో సంచలనమైంది. కోల్సేవాడి ప్రాంతం నుంచి మాయమైన బాలిక ఆ తర్వాత బాప్గావ్ గ్రామంలో మృతదేహమై కనిపించింది. నిందితులకు కఠిన శిక్ష విధించాలంటూ డిమాండ్లు వెల్లువెత్తాయి.
మంత్రి పదవి తనకు రాకుండా కొంతమంది అడ్డుకుంటున్నారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారు. ఈ విషయంలో మాజీ హోంమంత్రి జానారెడ్డి ధృతరాష్ట్రుడు పాత్ర పోషిస్తున్నారని ధ్వజమెత్తారు.
హైదరాబాద్లో ట్రాఫిక్ పోలీసులను చూసిన ద్విచక్ర వాహనదారుడు పారిపోయేందుకు యత్నించాడు. పోలీసులు అతని వెంటపడడంతో వేగం పెంచాడు.
హింసాత్మక ఘటనలతో బెంగాల్ తగులబడుతుంటే టీఎంసీ ఎంపీ యూసుఫ్ పఠాన్ 'కూల్ ఛాయ్' ఫోటోలు పోస్ట్ చేయడంపై ప్రజలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
మీ దగ్గర ఎమిరేట్స్ విమానం ఎక్కడానికి సరిపడా బడ్జెట్ లేదా.. అయితే నో ప్రాబ్లం.. ఈ ఆటో ఎక్కితే.. మీరు విమానంలో ప్రయాణించినట్లే ఫీలవుతారు. ఆ వివరాలు..
వక్ఫ్ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. మాజీ క్రికెటర్, ఎంపీ ఒకరు చేసిన పనిపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ వివరాలు..
విశాఖలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. పార్టీల మధ్య చేరికలు, చీలికలు, అభ్యర్థుల ఎంపిక వంటి అంశాలు నగర రాజకీయాలను ప్రభావితం చేస్తున్నాయి. రాబోయే GVMC ఎన్నికలు ఈ పరిణామాలను మరింత వేడెక్కించనున్నాయి. ఈ క్రమంలోనే క్యాంప్ రాజకీయాల విషయంలో జనసేన కార్పొరేటర్లు చీలిపోయారని తెలుస్తోంది.
మంచి మాటలతో నమ్మించి అమాయకురాలిని బుట్టలో వేసుకున్నారు. వారి మనసులోని చెడు ఆలోచనలను గ్రహించలేని మహిళ.. రాక్షసుల చేతిలో చిక్కి.. దారుణంగా మృతి చెందింది. ఆ వివరాలు..