Home » Telangana » Rangareddy
అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న మూడు ఇసుక ట్రాక్టర్లను కేశంపేట పోలీసులు మంగళవారం పట్టుకున్నారు.
మండల పరిధిలోని ఇప్పలపల్లి చెరువు కట్టపై నుంచి వెళ్తున్న కారు అదుపుతప్పి చెరువులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు.
భార్యతో గొడవపడి భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన కడ్తాల మండల కేంద్రంలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. ఎస్సై వరప్రసాద్ తెలిపిన వివరాల మేరకు..
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా చేపట్టాలని ఆర్డీవో కె.జగదీశ్వర్రెడ్డి, మండల ప్రత్యేక అధికారి సుధారాణి సూచించారు.
మండల పరిధిలోని ఇన్ముల్నర్వ గ్రామ శివారులోని హజ్రత్ జహంగీర్పీర్ దర్గాలో బుధవారం గుసూల్ ఏ షరీఫ్ కార్యక్రమాన్ని భక్తి శ్రద్ధలతో నిర్వహించారు.
లక్షలాది రూపాయలు వెచ్చించి అత్యాధునిక హంగులతో కొత్తూర్లో గ్రంథాలయ నూతన భవనాన్ని నిర్మించారు
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీ గౌడవెల్లి పరిధిలోని గోదా రంగనాథ స్వామి ఆలయంలో స్వామివారి కల్యాణోత్సవాన్ని సోమవారం వైభవంగా నిర్వహించారు.
సంక్రాంతి సంబురాల్లో భాగంగా సోమవారం భోగి వేడుకలు వికారాబాద్ జిల్లా కేంద్రంలో కనుల పండుగగా జరిగాయి.
రోడ్డుపై వెళుతున్న వృద్ధుడిని బైక్పై వెళ్తున్న కానిస్టేబుల్ ఢీకొట్టాడు. ఈ ఘటన మండల కేంద్రంలోని ఎస్బీఐ సమీపంలో సోమవారం చోటుచేసుకుంది.
అప్పుల బాధ తాళలేక యువకుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.