బీసీ రిజర్వేషన్లపై చట్టబద్ధత కల్పించాలంటూ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో పెద్దఎత్తున ఉద్యమిస్తామని బీఆర్ఎస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కాంగ్రెస్ పార్టీని హెచ్చరించారు. బీసీ నేతల్ని ఏకతాటిపైకి తీసుకొచ్చి పోరాటం చేస్తామని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్ బిల్లుపై అధికార కాంగ్రెస్ పార్టీ చేస్తున్న వ్యవహారంపై బీఆర్ఎస్ నేతలు మండిపడ్డారు. మరో మోసానికి కుట్ర లేపిందంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్ విమర్శించారు.
వచ్చే నెల డిసెంబర్ 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ను ఫ్యూచర్ సిటీలో సీఎం రేవంత్ సర్కార్ నిర్వహించనుంది. అయితే, ఈ సమ్మిట్ ఏర్పాట్లపై సీఎం రేవంత్ అధికారులకు కీలక ఆదేశాలు ఇచ్చారు.
సైబర్ నేరగాళ్లు మళ్లీ రెచ్చిపోయారు. తెలంగాణలోని పలువురు మంత్రుల వాట్సాప్ మీడియా గ్రూపులు హ్యాక్ అయ్యాయి. ఎస్బీఐ కేవైసీ పేరుతో ఏపీకే ఫైల్స్ను సైబర్ నేరగాళ్లు షేర్ చేశారు. ఆ తర్వాత..
హైదరాబాద్లో ట్రాన్స్ జెండర్స్ గ్రూపుల మధ్య వివాదం ఇద్దరు మృతికి కారణమైంది. ఏదో భయపెట్టేందుకో లేదా మరోదానికో ట్రాన్స్ జెండర్స్ వంటి మీద పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నారు. అయితే, శరీరానికి తీవ్ర కాలిన గాయాలు కావడంతో..
ఐ బొమ్మ రవి కేసు ఇప్పుడు తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్ అయింది. నెట్టింట్లో ఐ బొమ్మ రవి గురించి అనేక రకాల స్పందనలు వస్తున్నాయి. రవిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. కస్టడీకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో 4వ రోజు విచారణలో..
తెలంగాణ డీసీసీలకు కొత్త అధ్యక్షులను ఏఐసీసీ ప్రకటించింది. 33 జిల్లాలకు డీసీసీ అధ్యక్షులు, అలాగే మరో మూడు కార్పొరేషన్లకు అధ్యక్షులను నియమించి వారి పేర్లను విడుదల చేసింది.
సమాజంలో ఎన్ని వజ్రాలు ఉన్నా కోహినూర్ వజ్రానిదే అసలైన గొప్పతనమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. కళాకారులు ఎంతమంది ఉన్నా అందె శ్రీ అన్న కోహినూర్ వజ్రంలా నిలుస్తారని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో జరిగిన కవి, దివంగత శ్రీ అందెశ్రీ సంస్మరణ సభలో..
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఎన్నికలు ఖాయమని ఎంపీ లక్ష్మణ్ సంచలన కామెంట్స్ చేశారు. అందులో బీజేపీ గెలుస్తుందంటూ ధీమా వ్యక్తం చేశారు.
దేశ వ్యాప్తంగా పోలీసులకు మావోయిస్టులు భారీగా లొంగిపోతున్నారు. ఇవాళ తెలంగాణ డీజీపీ ఎదుట భారీ స్థాయిలో మావోలు ఆయుధాలు సమర్పించి లొంగిపోయారు. వీరిలో 25 మంది మహిళా మావోయిస్టులు ఉన్నారు.