బడ్జెట్ ఫ్రెండ్లీ ఐఫోన్ 17ఈని యాపిల్ ఈ నెలలోనే లాంచ్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మరి ఇందులోని ఫీచర్స్ ఏవో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఏఐ ఆధారిత వాయిస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ అద్భుతంగా అభివృద్ధి చెందిందని ఎస్ఏపీ సంస్థ సీఈఓ క్రిస్టియన్ క్లైన్ అన్నారు. మరో రెండు మూడేళ్లల్లో కీబోర్డ్స్ కనుమరుగవుతాయని చెప్పారు.
దివంగత రుక్మాంగదరెడ్డి కవులకు పెద్ద దిక్కని కల్వకుర్తి ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అ న్నారు.
గణపసముద్రం జలాశయం నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు పరిహారం కోసం రోడ్డెక్కారు.
భారతదేశంలో విద్యార్థులు నిర్వహించే అతిపెద్ద హ్యాకథాన్గా గుర్తింపు పొందిన hackCBS 8.0 ముగిసింది. ఇందులో భారతీయ యువత రూపొందించిన ఏఐ పరిష్కారాల స్థాయి టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
భారత పౌరుల భద్రతను దృష్టిలో పెట్టుకుని యూఐడీఐఏ కొత్త ఆధార్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. కొత్త యాప్ ద్వారా ఆధార్ నెంబర్, బయోమెట్రిక్ డేటాను షేర్ చేయకుండానే మన ఐడెంటిటీని నిర్ధారించవచ్చు.
అమెరికాకు చెందిన ఓ యువతి తన ప్రియుడితో కలిసి డిన్నర్ డేట్కు వెళ్లింది. డిన్నర్ డేట్లో చాట్జీపీటీ కారణంగా ఊహించని పరిణామం చోటుచేసుకుంది. చాట్జీపీటీ ప్రియుడి గుట్టు రట్టు చేసింది.
ఏఐ కారణంగా ఇప్పటికే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో ప్రొడక్టివిటీ పెరిగిందని, లాజిస్టిక్స్, కాల్ సెంటర్స్లో ఏఐ లోయర్ స్కిల్ రోల్స్ను రీప్లేస్ చేస్తోందని మైక్రోసాఫ్ట్ ఫౌండర్ బిల్గేట్స్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా వైట్ కాలర్ జాబ్స్ ప్రమాదంలో పడనున్నాయని ఆయన హెచ్చరించారు.
మొబైల్ తయారీ కంపెనీ వన్ప్లస్ మూసివేత రూమర్స్పై కంపెనీ సీఈఓ రాబిన్ లియు స్పందించారు. ఈ మేరకు తన ఎక్స్ ఖాతాలో బుధవారం ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో రూమర్స్పై క్లారిటీ ఇచ్చారు.
విండోస్ 10/11 యూజర్లకు సీఈఆర్టీ-ఐఎన్ తాజాగా కీలక హెచ్చరిక చేసింది. తక్షణం తమ ఓఎస్ను అప్డేట్ చేసుకోవాలని సూచించింది. డీడబ్ల్యూఎమ్ మెమరీ నిర్వహణ లోపం కారణంగా సున్నితమైన సమాచారం లీక్ అయ్యే అవకాశం ఉందని పేర్కొంది.