చైనా ఫోన్ మేకర్ వన్ప్లస్ టర్బో సిరీస్ పేరిట కొత్త ఫోన్ను విడుదల చేసేందుకు సిద్ధమైంది. చైనాలో జనవరి 8న ఈ సిరీస్ను లాంఛ్ చేయనుంది. 9000 ఎమ్ఏహెచ్ బ్యాటరీ, 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్తో ఈ మోడల్ ఫోన్స్ను అందిస్తున్నట్టు తెలిపింది.
ఐఫోన్ నెమ్మదిస్తున్నప్పుడు కొన్ని టిప్స్ పాటించాలని యాపిల్ చెబుతోంది. ఈ టిప్స్ను యథాతథంగా అమలు చేస్తే తక్షణ ఫలితం ఉంటుందని, ఫోన్ వేగం పెరుగుతుందని వివరించింది. మరి ఇవేంటో ఓసారి తెలుసుకుందాం పదండి.
ఫోన్ సిగ్నల్ లేదా? ఇలాంటప్పుడు కొన్ని టిప్స్ పాటించాలని నిపుణులు చెబుతున్నారు. వీటితో తక్షణం సమస్య పరిష్కారం అవుతుందని అంటున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
కొత్త ఏడాది రాగానే తెలుగువారిలో చాలా మందికి గుర్తొచ్చే పాట ఇది! ఈ సందర్భంలో కొత్త అంటే.. నూతన సంవత్సరం అనే కాదు!
ఆన్లైన్ మోసాల బారిన పడటానికి అవగాహన లేమియే ప్రధాన కారణమని నిపుణులు చెబుతున్నారు. మనం సందర్శించే వెబ్సైట్ నకిలీనో లేక ఒరిజినలో తెలుసుకోగలిగితే అధిక శాతం మోసాలకు అడ్డుకట్ట వేయొచ్చు. మరి ఇందుకోసం ఏం చేయాలో ఈ కథనంలో తెలుసుకుందాం.
2025లో ప్రపంచవ్యాప్తంగా 541 కోట్ల మంది సోషల్ మీడియాను ఉపయోగించారు. ప్రపంచ జనాభాలో ఇది 65.7 శాతంగా ఉంది. ఏటా 24 కోట్ల మంది కొత్త వినియోగదారులు సోషల్ మీడియాకు ఆకర్షితులవుతున్నారు.
గూగుల్ జీమెయిల్లో కొత్త ఫీచర్ వచ్చింది. ఈమెయిల్ అడ్రస్ మార్చుకోవచ్చు. కొత్త అకౌంట్ అవసరం లేదు. ఇప్పటివరకు జీమెయిల్ అడ్రస్ మార్చడం అసాధ్యం. కానీ ఇప్పుడు గూగుల్ కొత్త ఫీచర్ను రోల్ అవుట్ చేస్తోంది.
కొత్త ఐఓఎస్లో యూజర్లకు తెలియని పలు ఆకర్షణీయ ఫీచర్లు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి అవేంటో ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మీరు ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేస్తున్నారా? మీ ఫోన్లో ఛార్జింగ్ ఎక్కువసేపు ఉండటం లేదా? వెంట వెంటనే ఛార్జింగ్ దిగిపోవడంతో చిరాకు పడుతున్నారా? అయితే, అదిరిపోయే టిప్స్ మీకోసం తీసుకొచ్చాం. మరి మీ ఫోన్లో ఎక్కువ సమయం ఛార్జింగ్ ఉండాలంటే ఏం చేయాలో తెలుసుకోవాలంటే ఈ కథనం చదవాల్సిందే..
హ్యాష్ట్యాగ్ల వినియోగంపై పరిమితులు విధిస్తూ ఇన్స్టాగ్రామ్ కొత్త మార్పులను ప్రకటించింది. కంటెంట్కు సంబంధం లేకపోయినా చాలా మంది ట్రెండింగ్లో ఉన్న హ్యాష్ట్యాగ్లను జోడించేస్తుంటారు. అలాంటి వారికి చెక్ పెట్టేందుకు ఇన్స్టాగ్రామ్ ఒక కీలక నిర్ణయం తీసుకుంది.