క్విక్ ఫొటో షేరింగ్ కోసం ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్ను ఇన్స్టాంట్స్ పేరిట ఆవిష్కరించింది. ఈ ఫీచర్ ఉన్న డెడికేటెడ్ యాప్తో పాటు ప్రధాన ఇన్స్టాగ్రామ్ యాప్లో కూడా అందుబాటులో ఉంచింది.
ఏఐపై అనేక మందిలో పలు భయాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో కొలంబియా యూనివర్సిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ పలు కీలక వివరాలను పంచుకున్నారు. ఆయన ఏం చెబుతున్నారంటే..
ఏఐతో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలపై ప్రతికూల ప్రభావం పడుతోందని యూకే మాజీ ప్రధాని రిషి సునాక్ చెప్పారు. ఈ విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని సూచించారు.
ఆర్టీసీ కార్మికులు డిమాండ్ల సాధన కోసం కదం తొక్కారు. ఆర్టీసీలో మోగిన సమ్మె సైరన్తో ప్రగతి చక్రంగా భావించే ఆర్టీసీ బస్సులకు బ్రేక్ పడింది. బుధవారం తెల్లవారుజాము నుంచి కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ ఆర్టీసీ డిపోల నుంచి బస్సులు కదలలేదు. రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలు
ఏఐ ముప్పును తప్పించుకునేందుకు టెకీలకు జోహో వ్యవస్థాపకులు శ్రీధర్ వెంబు పలు కీలక సూచనలు చేశారు. ఇందుకు సంబంధించి ఎక్స్ వేదికగా ఆయన పెట్టిన పోస్టు వైరల్గా మారింది.
ఆరుగాలం కష్టపడి పంట పండించిన రైతులు దళారీల బారినపడి నష్టపోవద్దనే ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని మానకొండూర్ ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ
ఏఐపై ఉద్యోగులు మౌనంగా తిరుగుబాటుకు తెరతీశారని తాజాగా ఒక సర్వేలో బయటపడింది. తమ కంపెనీలు ఇచ్చిన ఏఐ సాధనాలను అనేక మంది పక్కనపెట్టేస్తున్నట్టు సర్వేలో తెలిసింది.
వాట్సాప్పై కోర్టులో కేసు దాఖలైన వేళ టెక్ ఆంత్రప్రెన్యూర్ ఎలాన్ మస్క్ ఘాటుగా స్పందించారు. వాట్సాప్ను నమ్మలేమని వ్యాఖ్యానించారు.
మొబైల్ వాడే అందరికీ స్పామ్ కాల్స్ చాలా చికాకు కలిగిస్తుంటాయి. వేర్వేరు నెంబర్ల నుంచి స్పామ్ కాల్స్, మెసేజ్లు వస్తూ ఉంటాయి. పర్సనల్ లోన్ కావాలా..? క్రెడిట్ కార్డ్ కావాలా..? ఇన్యూరెన్స్ తీసుకుంటారా..? అంటూ రోజూ కాల్స్ వస్తుంటాయి.
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్, ఐఫోన్ వినియోగదారుల కోసం ఓ ప్రముఖ ఫీచర్ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు ఆండ్రాయిడ్ ఫోన్లలో మాత్రమే అందుబాటులో ఉన్న 'డ్యూయల్ అకౌంట్' ఫీచర్ ఇకపై ఐఫోన్లలో కూడా పని చేయబోతోంది.