బీఎస్ఎన్ఎల్ తమ కస్టమర్లకు భారత్ ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ సేవలు అందించేందుకు ప్రత్యేక ప్లాన్లను అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం ఇంట్లో టీవీలకు ఇంటర్నెట్ సౌకర్యం పెరిగింది. అందుకనుగుణంగా ప్రైవేట్ కంపెనీలు రకరకాల ఖరీదైన మోడమ్లతో ఇంటర్నెట్ సేవలతో పాటు టీవీ చానల్స్, ఓటీటీ యాప్స్ను తీసుకొచ్చాయి.
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలపై తెలంగాణ హైకోర్టు డివిజన్ బెంచ్ బుధవారం తన తీర్పును వెలువరించింది. ఈ నేపథ్యంలో అధికార కాంగ్రెస్ పార్టీ స్పందించింది. ఆ క్రమంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
కృత్రిమ మేధస్సు (AI) టెక్ ప్రపంచాన్ని వేగంగా ఆక్రమిస్తోంది. గూగుల్ DORA విభాగం తాజా అధ్యయనం ప్రకారం, ప్రపంచవ్యాప్తంగా ఉన్న 5,000 మంది టెక్ నిపుణుల్లో దాదాపు 90% మంది తమ రోజువారీ పనుల్లో ఏఐ టూల్స్ వినియోగిస్తున్నారు. ఇంకా దీని గురించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి.
వాట్సాప్లోని వివిధ గ్రూప్స్ నుంచి వచ్చే వరుస మెసేజ్లతో మీకు చిరాకు పుడుతోందా? అయితే మీకో గుడ్ న్యూస్.. అటువంటి అనవసర మెసెజ్లన్నింటినీ ఒకేసారి మ్యూట్ చేసే అవకాశాన్ని వాట్సాప్ అందించబోతోంది.
చాట్జీపీటీ సాయంతో సూసైడ్ నోట్ రాయించుకుని ఓ యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన అమెరికాలో వెలుగు చూసింది. చాట్జీపీటీ స్వతంత్రంగా ఓ కౌన్సిలర్గా వ్యవహరించడమే ఈ పరిస్థితికి కారణమని యువతి తల్లి ఆరోపించింది.
గూగుల్ జెమినీ తీసుకువచ్చిన నానో బనానా ఫీచర్ ఈ మధ్య ట్రెండ్ అవుతోంది. ఇప్పుడీ విధానం వాట్సాప్లోనూ వచ్చేసింది. అది కూడా ఎలాంటి యాప్స్ ఇన్ స్టాల్ చేయకుండానే ఉపయోగించుకోవచ్చు. అది ఎలా అనేది ఇక్కడ తెలుసుకుందాం.
సిమ్ కార్డు డిజైన్ వెనకున్న కారణం తెలుసా. ఓ కార్నర్ కట్ చేసినట్టు సిమ్ కార్డు ఉండటానికి పెద్ద కారణమే ఉందని నిపుణులు చెబుతున్నారు. మరి అదేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆపిల్ ఐఫోన్ 17 కోసం ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన క్షణం వచ్చేసింది. ఈరోజు భారతదేశంలో iPhone 17 సిరీస్ అధికారికంగా ప్రారంభమైంది. దీంతో టెక్ ప్రియులు ఆపిల్ స్టోర్లకు పెద్ద ఎత్తున చేరుకున్నారు.
టెక్ ప్రియులకు మళ్లీ గుడ్ న్యూస్ వచ్చేసింది. ఆపిల్ మరోసారి తన కొత్త ఐఫోన్ 17 సిరీస్ ఫోన్లతో ముందుకొస్తుంది. సెప్టెంబర్ 19 నుంచి ఇవి భారత మార్కెట్లోకి రానున్నాయి.
ఫ్యాన్సీ నెంబర్ల వేలంతో రవాణా శాఖకు భారీగా ఆదాయం సమకూరింది. ఖైరతాబాద్ ఆర్టీయే కార్యాలయానికి సంబంధించిన ఆన్లైన్ వేలంలో..