• Home » Yuvagalam Padayatra

Yuvagalam Padayatra

YuvaGalam: 220వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభం

YuvaGalam: 220వ రోజు యువగళం పాదయాత్ర ప్రారంభం

Andhrapradesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రం 220వరోజుకు చేరుకుంది. మంగళవారం ఉదయం పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గం నామవరం నుంచి 220వ రోజు పాదయాత్రను లోకేష్ ప్రారంభించారు.

Lokesh YuvaGalam: లోకేష్‌తో అడుగులు వేయనున్న బ్రాహ్మణి

Lokesh YuvaGalam: లోకేష్‌తో అడుగులు వేయనున్న బ్రాహ్మణి

Andhrapradesh: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా కొనసాగుతోంది. నిన్నటితో లోకేష్ మూడువేల కిలోమీటర్ల పాదయాత్రను పూర్తి చేశారు. ఈ నేపథ్యంలో లోకేష్‌తో పాటు సతీమణి బ్రహ్మణి, తనయుడు దేవాన్ష్ అడుగులు వేయనున్నారు.

Yuvagalam: నారా లోకేష్ యువగళంకు విశేష స్పందన

Yuvagalam: నారా లోకేష్ యువగళంకు విశేష స్పందన

తూర్పు గోదావరి జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తుని, పాయకరావుపేట అసెంబ్లీ నియోజకవర్గాల్లో 219వ రోజు సోమవారం ఉదయం 8 గంటలకు తేటగుంట పంజాబీ దాబా వద్ద నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది.

Yuvagalam: నారా లోకేష్ యువగళంకు అపూర్వ ఆదరణ

Yuvagalam: నారా లోకేష్ యువగళంకు అపూర్వ ఆదరణ

తూర్పు గోదావరి జిల్లా: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తుని అసెంబ్లీ నియోజకవర్గంలో 218వ రోజు ఆదివారం ఉదయం 8 గంటలకు ఒంటిమామిడి క్యాంప్‌ సైట్‌ నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుంది. 8.10 గంటలకు ఒండిమామిడి జంక్షన్‌లో మత్స్యకారులతో సమావేశమవుతారు.

YuvaGalam: మరోసారి లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్.. కారణమిదే

YuvaGalam: మరోసారి లోకేష్ యువగళం పాదయాత్రకు బ్రేక్.. కారణమిదే

YuvaGalam: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్రకు మరోసారి బ్రేక్ పడింది. ఈ సారి వర్షాల కారణంగా యువగళం పాదయాత్ర నిలిచిపోయింది. ‘‘మిచాంగ్’’ తుఫాన్ రేపు(మంగళవారం) మధ్యాహ్నం నెల్లూరు - మచిలీపట్నం మధ్య తీవ్ర తుఫానుగా తీరం దాటనుంది.

YuvaGalam: లోకేష్‌ను కలిసిన దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు

YuvaGalam: లోకేష్‌ను కలిసిన దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు

Nara Lokesh: టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర తూర్పుగోదావరి జిల్లాలో కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా కాకినాడలో లోకేష్‌ను దివ్యాంగుల జేఏసీ ప్రతినిధులు కలిసి సమస్యలు చెప్పుకున్నారు.

YuvaGalam: కాకినాడలో జనజాతరను తలపిస్తున్న యువగళం

YuvaGalam: కాకినాడలో జనజాతరను తలపిస్తున్న యువగళం

Nara lokesh: నగరంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జనజాతరను తలపిస్తోంది. కాకినాడ నగరంలో యువగళానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.

Nara lokesh: మహిళలు దాచుకున్న రూ.2500 కోట్లు దోచుకున్న గజదొంగ జగన్..

Nara lokesh: మహిళలు దాచుకున్న రూ.2500 కోట్లు దోచుకున్న గజదొంగ జగన్..

YuvaGalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ఈరోజు(బుధవారం) ముమ్మడివరం ఉమెన్స్ డిగ్రీ కాలేజి వద్ద నుంచి 212వ రోజు పాదయాత్రను మొదలు పెట్టారు. ఈ సందర్భంగా లోకేష్‌‌ను డ్వాక్రా మహిళలు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.

Lokesh YuvaGalam: 211వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం.. నేటి షెడ్యూల్ ఇదే

Lokesh YuvaGalam: 211వ రోజు లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభం.. నేటి షెడ్యూల్ ఇదే

YuvaGalam Padayatra: టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర 211వ రోజు ప్రారంభమైంది. మంగళవారం ఉదయం పేరూరు క్యాంప్ సైట్ నుంచి పాదయాత్ర మొదలైంది. లోకేష్ వెంట భారీగా టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పాదయాత్రలో పాల్గొన్నారు.

Yuvagalam: 211వ రోజు లోకేష్ పాదయాత్ర ఇలా..

Yuvagalam: 211వ రోజు లోకేష్ పాదయాత్ర ఇలా..

డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం పొదలాడ శుభం గ్రాండ్‌ నుంచి నారా లోకేష్ 210వ రోజు పాదయాత్రను సోమవారం ఉదయం 10.19 గంటలకు పునఃప్రారంభించారు. మంగళవారం యువగళం 211వ రోజు పాదయాత్ర అమలాపురం, ముమ్మడివరం నియోజకవర్గాల్లో కొనసాగనుంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి