Home » YS Sharmila
మరోసారి వైఎస్ ఫ్యామిలీ ఆస్తి తగాదాలు మరోసారి రచ్చకెక్కాయి. సండూర్ పవర్ షేర్ల విషయంలో జగన్, భారతి చెప్తున్నవన్నీ అబద్ధాలే.. అసలు నిజం ఇదేనంటూ వైఎస్ విజయమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు.
YS Sharmila: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల లేఖ రాశారు. గుంటూరు జిల్లా కాజ గ్రామం నుంచి గన్నవరం సమీపంలోని పెద్ద అవుటుపల్లి వరకు జాతీయ రహదారిని కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తోంది. ఇది మరికొద్ది రోజుల్లో పూర్తి కానుంది.
మేరీమాత పుణ్యక్షేత్రాన్ని సందర్శించిన షర్మిల.. కొవ్వొత్తులు వెలిగించి, మరియమాతను దర్శించుకున్నారు.
వైఎస్ జగన్కే విలువలు, విశ్వసనీయత లేవని ఆయన సోదరి, పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ధ్వజమెత్తారు.
కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణన దేశానికే దిక్సూచి అని ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు.
YS Sharmila: గత వైసీపీ ప్రభుత్వం ఎన్నికల ముందు కులగణన చేపట్టిందని.. కానీ బీజేపీ దత్తపుత్రుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ ఆ సర్వే వివరాలు తొక్కిపెట్టారని పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. బీజేపీ డైరెక్షన్లోనే సర్వే రిపోర్టు బయటకు పొక్కకుండా కుట్ర చేశారంటూ వైఎస్ జగన్పై మండిపడ్డారు.
వైసీపీకి, రాజకీయాలకు గుడ్బై చెప్పిన విజయసాయిరెడ్డి... రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షురాలు, జగన్ సోదరి షర్మిలతో భేటీ అయినట్లు తెలిసింది.
YS Sharmila: కేంద్రం ప్రవేశ పెట్టిన సాధారణ బడ్జెట్పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల తనదైన శైలిలో స్పందించారు. మోడీ గారి భారత్ బడ్జెట్(బీహార్ ఎన్నికల)లో ఏపీకి కేటాయింపులు .. ‘కొండంత రాగం తీసి కూసంత పాట’ పాడినట్లుందని వ్యంగ్యంగా పేర్కొ్న్నారు. ఎన్డీయే భాగస్వామ్య పక్షంలో 12 మంది ఎంపీలున్న సీఎం నితీష్ కుమార్.. బడ్జెట్లో అగ్రతాంబూలం అందుకుంటే.. 21 మంది ఎంపీలతో పెద్దన్న పాత్ర పోషించే చంద్రబాబు గారికి మాత్రం మోదీ చిప్ప చేతిలో పెట్టారని మండిపడ్డారు.
Vijaya Sai Reddy meeting with YS Sharmila: ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలతో విజయసాయిరెడ్డి సమావేశమయ్యారు. లోటస్ పాండ్లోని ఆమె నివాసంలో ఈ సమావేశం జరిగింది.
YS Sharmila: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుంటే మోదీ ప్రభుత్వానికి సీఎం చంద్రబాబు మద్దతు ఉపసహరించుకోవాలని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తెలిపారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఉంటే.. ఎంత అభివృద్ధి అవుతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని అన్నారు. ప్రత్యేక హోదా లేకుండా రాష్ట్ర అభివృద్ధి సాధించడం కష్టమని చెప్పారు. హోదాతోనే అభివృద్ధి, సంపద సృష్టి సాధ్యమవుతుందని వైఎస్ షర్మిల పేర్కొన్నారు.