• Home » YS Rajasekhara Reddy

YS Rajasekhara Reddy

JaggaReddy: ‘నా జీవితం ముత్యాల ముగ్గు సినిమాలోని హీరోయిన్ బతుకే’

JaggaReddy: ‘నా జీవితం ముత్యాల ముగ్గు సినిమాలోని హీరోయిన్ బతుకే’

రాష్ట్రంలో జరుగుతున్న పాదయాత్రలపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి తనదైన స్టైల్‌లో స్పందించారు.

YCP: వైసీపీ ఎమ్మెల్యేకు అవమానం.. కారణం వైసీపీ కీలక నేతే..!

YCP: వైసీపీ ఎమ్మెల్యేకు అవమానం.. కారణం వైసీపీ కీలక నేతే..!

నంద్యాల జిల్లా (Nandyala District) నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్‌ (MLA Arthur)కు గురువారం అవమానం జరిగింది. పగిడ్యాల మండలంలోని నెహ్రూనగర్‌ సచివాలయం...

AP Capitals : YS Jagan రాజధాని కామెంట్స్‌పై ఒక్క మాటలో ఉండవల్లి రియాక్షన్.. సున్నితంగానే...

AP Capitals : YS Jagan రాజధాని కామెంట్స్‌పై ఒక్క మాటలో ఉండవల్లి రియాక్షన్.. సున్నితంగానే...

ఏపీ మూడు రాజధానులపై సుప్రీంకోర్టు (Supreme Court)లో విచారణ జరుగుతుండగానే.. కాబోయే రాజధాని (AP Capital) విశాఖకు..

Ayyanna Patrudu: వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

Ayyanna Patrudu: వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు

వైసీపీ ప్రభుత్వం (Ycp Government) విశాఖలో భారీగా భూ దోపిడీ చేస్తోందని టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడు (Ayyanna Patrudu) ఆరోపించారు. ఉత్తరాంధ్ర చర్చా వేదిక

Tdp: వైఎస్‌కు అలా అయినందుకు జగన్ చాపర్ ఎక్కడం మానేశారా?

Tdp: వైఎస్‌కు అలా అయినందుకు జగన్ చాపర్ ఎక్కడం మానేశారా?

వైసీపీ ప్రభుత్వం (Ycp Government) తీసుకొచ్చిన కొత్త జీవోపై తెలుగు దేశం సీనియర్ నేతలు (tdp Senior leaders) తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు

Bonda Uma: పోలీసుల వైఫల్యం వల్లే కందుకూరు ఘటన

Bonda Uma: పోలీసుల వైఫల్యం వల్లే కందుకూరు ఘటన

నారా లోకేష్ పాదయాత్ర (Nara Lokesh Padayatra) ప్రకటనతో వైసీపీ నాయకుల (YCP leaders) గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయని టీడీపీ పొలిట్‌బ్యూరో మెంబర్ బోండా ఉమామహేశ్వరరావు (Bonda Umamaheswara Rao)

Governor వర్సెస్‌ Government ఘర్షణ ఎందుకు!?

Governor వర్సెస్‌ Government ఘర్షణ ఎందుకు!?

దేశం (India)లో గవర్నర్ల (Governor) వ్యవస్థ రోజురోజుకు చర్చనీయాంశం అవుతోంది. రాష్ర్టాల్లో గవర్నర్‌ వర్సెస్‌ గవర్నమెంట్‌ (Government) మధ్య ఘర్షణ పెరుగుతోంది. కేంద్ర

Ayesha Meera caseను ఆనంద్, ప్రస్తుత డీజీపీ తప్పుదోవ పట్టించారు

Ayesha Meera caseను ఆనంద్, ప్రస్తుత డీజీపీ తప్పుదోవ పట్టించారు

అయేషామీరా హత్య కేసు (Ayesha Meera case)ను ఐపీఎస్‌ అధికారులు ఆనంద్, ప్రస్తుత డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి (DGP Rajendranath Reddy) తప్పు దోవ పట్టించారని

అడవిలో అడ్డగోలుగా!

అడవిలో అడ్డగోలుగా!

అది మారుమూల అటవీ ప్రాంతం.. అలాంటి ప్రాంతంలో జరుగుతున్న పనులను ఎవరూ పట్టించుకోరనున్నారో లేక అధికారులు తనకు అన్ని రకాలుగా అండగా ఉన్నారనుకున్నారో తెలియదు గానీ ఓ కాంట్రాక్టరు నాణ్యతకు తిలోదకాలిచ్చాడు.

నాణ్యమైన, నిరంతర  విద్యుత్తే లక్ష్యం

నాణ్యమైన, నిరంతర విద్యుత్తే లక్ష్యం

దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ (జెన్‌కో) మూడో యూనిట్‌ అందుబాటులోకి రావడంతో రాష్ట్ర విద్యుత్‌ రంగంలో మరో ముందడుగు వేశామని సీఎం జగన్‌ అన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి