Home » YS Jagan
ఆపద సమయంలో ప్రభుత్వానికి- ప్రజలకు మధ్య వారధిగా ఉండాల్సిన జగన్ చేసే వ్యాఖ్యలు అర్థరహితమని ధూళిపాళ్ల అన్నారు. జగన్ చేసే వ్యాఖ్యలు రాజకీయ లబ్ధి కోసమే అని ఆరోపించారు. బెంగుళూరు ప్యాలెస్లో కూర్చుని జగన్ చేసే వ్యాఖ్యలు ఎవరూ నమ్మరని తెలిపారు.
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ మద్యం వ్యవహారంతో తనకు సంబంధం లేదని మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి బుకాయిస్తున్నారని మండిపడ్డారు. జగన్ కు సంబంధం లేని గూగుల్ అంశంలో క్రెడిట్ దక్కించుకునేలా ఆయన మాట్లాడుతున్నారంటూ ఆగ్రహించారు.
ఇటీవల అసెంబ్లీలో సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. సినీ ఇండస్ట్రీకి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంపై తాజాగా ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ హాట్ కామెంట్స్ చేశారు. బాలకృష్ణ తాగి అసెంబ్లీకి వచ్చి అసందర్భంగా మాట్లాడారని తెలిపారు.
వచ్చే అసెంబ్లీ సమావేశాలు జరిగిన రోజులను భట్టి వైసీపీ సభ్యులు అనర్హత పరిధిలోకి వస్తారా లేదా అనేది నిర్ణయం అవుతుందని వెల్లండించారు. 60 పనిదినాలు హాజరు కాకపోతే రాజ్యాంగం చెప్పినట్టు నడుచుకోవాలని స్పష్టం చేశారు.
గూగుల్ ఎఐ హబ్ విశాఖకు రావడం గొప్ప పరిణామం అని చెప్పిన మాధవ్.. ప్రతిపక్షాలు ప్రగతిని ఓర్వలేక మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, వైఎస్ జగన్ దిగజారుడు వ్యాఖ్యలు..
చెత్త నుంచి సంపద సృష్టించాలన్న లక్ష్యంతో గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామంలోనూ చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇందుకోసం ఎలక్ట్రిక్ అటోలను కొనుగోలు చేశారు. అయితే, గత వైసీపీ సర్కారు వీటన్నింటినీ పక్కన పెట్టేసింది.
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు దళిత సంఘాల నుంచి నిరసన సెగ తగిలింది. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..
మున్సిపల్ చైర్మన్ను చేస్తానంటూ రూ. 25 లక్షలు తీసుకున్నట్లు కౌన్సిలర్ ప్రియాంక, తండ్రి విక్రమ్ డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారు.
ప్రజలు పాలించమని అధికారం అప్పగిస్తే కల్తీ మద్యంతో హోల్ సేల్ వ్యాపారం చేసిన పెద్దమనిషి జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు సర్వేపల్లి ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రమాదకర మద్యంతో అమాయకుల ప్రాణాలు తీసి..
అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైరయ్యారు. చిరంజీవి గట్టిగా ఆడిగాక జగన్ సినీ ప్రముఖులను కలిశారన్న కామినేని వ్యాఖ్యలతోనూ బాలయ్య ఏకీభవించలేదు. ఆ సైకోని కలిసేందుకు తనకూ ఆహ్వానం వచ్చినా వెళ్లలేదన్న విషయాన్ని..