Home » YS Jagan
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్పై మంత్రి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. దైవం అంటే భక్తిలేదు.. దేశమంటే ద్వేషం.. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటారు... అంటూ మంత్రి లోకేశ్ మండిపడ్డారు.
మొన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. నిన్న వ్యవసాయశాఖామంత్రి అచ్చెం నాయుడు.. ఆర్దిక మంత్రి కేశవ్.. నేడు పురపాలక శాఖామంత్రి నారాయణ.. ఇలా ఒకరి తరువాత ఒకరు వచ్చి మావిగన్కు కౌంటర్ ఇస్తున్నారు. జగన్ను అలా వదలేస్తే మంచిది కాదని కూడా..
రాజకీయాల్లో వ్యూహం కంటే ప్రతివ్యూహం ముఖ్యం. ఒక్కోసారి ప్రత్యర్థి వేసే ఎత్తుగడలు ఎంత వింతగా ఉంటాయంటే.. అందులో ఉన్న లాజిక్ను పట్టుకోవడానికి రాజకీయ పండితులకు కూడా సమయం పడుతుంది. 'మావిగన్' వ్యవహారం దీనికి ఒక క్లాసిక్ ఎగ్జాంపుల్..
ఏబీఎన్ ఆంధ్రజ్యోతిపై వైఎస్ జగన్ మరోసారి తన అక్కసు వెల్లగక్కారు. బహిరంగంగానే బెదిరింపులకు దిగారు. వైసీపీ అంటే ఏబీఎన్ ఆంధ్రజ్యోతికి గౌరవం లేదని.. తాము అధికారంలోకి రాగానే చుక్కలు చూపిస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు జగన్. వైసీపీపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి దుర్మార్గంగా వ్యవహరిస్తోందన్న జగన్..
సలహా ఇచ్చే వారు చాలా చెబుతారు. కానీ అది ఆచరణ సాధ్యమా, కాదా అని తేల్చుకోవాల్సింది.. వాటిని అమలు చేసేవాడే. కానీ..
రాజధాని అమరావతి విషయంలో చంద్రబాబు ఏకపక్ష నిర్ణయం తీసుకోలేదని, అందరినీ సంప్రందించి అమరావతిని నిర్ణయించారని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. అమరావతికి జగన్ కూడా మద్దతు ఇచ్చారని గుర్తుచేశారు.
అమరావతి మీద వైఎస్ జగన్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. మావిగన్ అనే పేరు పెట్టాలన్న సూచనపై వైసీపీ ప్రత్యర్థి పార్టీల నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు.
మాజీ సీఎం జగన్పై ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ పాపాల భారాన్ని కూటమి ప్రభుత్వంతోపాటు ప్రజలు కూడా మోస్తున్నారని మండిపడ్డారు.
పులివెందుల ఎమ్మెల్యే జగన్ ప్రెస్మీట్ అంటేనే సుదీర్ఘం. గంటలు గంటలు మాట్లాడుతుంటారు. సరిగ్గా ఇవాళ అలాగే జరిగింది. వివిధ అంశాలను ప్రస్తావిస్తూ కూటమి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అయితే చివర్లో..
మాజీ సీఎం, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్కు ఎక్స్ వేదికగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. అభివృద్ది నిరోధకుడుగా పేరుగాంచిన జగన్ రెడ్డి.. మళ్లీ విమర్శల దాడి చేస్తున్నారంటూ మంత్రి లోకేశ్ అన్నారు.