Home » YS Jagan
ఏపీ మాజీ ముఖ్యమంత్రి, వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనకు దళిత సంఘాల నుంచి నిరసన సెగ తగిలింది. డాక్టర్ సుధాకర్ కుటుంబానికి జగన్ క్షమాపణలు చెప్పాలని దళిత సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి..
మున్సిపల్ చైర్మన్ను చేస్తానంటూ రూ. 25 లక్షలు తీసుకున్నట్లు కౌన్సిలర్ ప్రియాంక, తండ్రి విక్రమ్ డిజిటల్ బుక్లో ఫిర్యాదు చేశారు.
ప్రజలు పాలించమని అధికారం అప్పగిస్తే కల్తీ మద్యంతో హోల్ సేల్ వ్యాపారం చేసిన పెద్దమనిషి జగన్ రెడ్డి అని ఎద్దేవా చేశారు సర్వేపల్లి ఎమ్మెల్యే, టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ప్రమాదకర మద్యంతో అమాయకుల ప్రాణాలు తీసి..
అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ ఫైరయ్యారు. చిరంజీవి గట్టిగా ఆడిగాక జగన్ సినీ ప్రముఖులను కలిశారన్న కామినేని వ్యాఖ్యలతోనూ బాలయ్య ఏకీభవించలేదు. ఆ సైకోని కలిసేందుకు తనకూ ఆహ్వానం వచ్చినా వెళ్లలేదన్న విషయాన్ని..
ఏపీ అసెంబ్లీలో చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అయ్యాయి. దీనిపై చిరంజీవి స్పందించారు. బాలయ్య వ్యాఖ్యలపై తన వంతు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి ఆయన ఒక సుధీర్ఘ..
ఏపీ లిక్కర్ స్కాంపై ఈడీ దర్యాప్తు వేగవంతం చేస్తోంది. దేశవ్యాప్తంగా సోదాలు చేపట్టి, పలు కీలక ఆధారాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది.
శాసన మండలిలో వైసీపీకి మంచి బలం ఉందని, ప్రజా సమస్యలపై మాట్లాడాలని వైసీపీ నేతలకు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ సూచించారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసన సభా పక్ష సమావేశం జరిగింది.
నలభై సంవత్సరాల రాష్ట్ర చరిత్రలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా దిగిపోయిన చరిత్ర హీనుడు జగన్మోహనరెడ్డి ఒక్కడేనని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు ధ్వజమెత్తారు.
మాజీ సీఎం జగన్ ఫోటోతో ఇన్కమ్, క్యాస్ట్ సర్టిఫికేట్లు జారీ చేసిన ఘటన కృష్ణాజిల్లా, మచిలీపట్నంలో చోటు చేసుకుంది. ఈ ఘటనతో బందరు మండలం తాళ్లపాలెం సచివాలయ ఉద్యోగుల బాధ్యతారాహిత్యం బయటపడింది. సదరు ఉద్యోగులు జారీ చేసిన సర్టిఫికెట్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
CID వేసిన పిటీషన్పై లోతైన విచారణ అవసరమని హైకోర్టు అభిప్రాయపడింది. దీనిపై రాత పూర్వక వాదనలు, వాటికి సంబంధించిన తీర్పులను కోర్టుకు అందజేయాలని ఇరు పక్షాలను ఆదేశించింది.