Home » Whatsapp
ప్రస్తుతం మానవ జీవితంలో వాట్సాప్ కూడా ఒక భాగమైపోయింది. స్మార్ట్ ఫోన్ ఉందంటే అందులో కచ్చితంగా వాట్పాప్ ఉంటుంది. వాట్సాప్ లేని స్మార్ట్ ఫోన్ను ఊహించుకోవడం కష్టం. వాట్సాప్లో చాటింగ్ చేస్తూ, స్టేటస్లు చూస్తూ, ఫోన్లు మాట్లాడుతుంటే గంటల కొద్దీ సమయం తెలియకుండానే గడిచిపోతుంటుంది.
WhatsApp: తన ‘వాట్సాప్’ వినియోగదారులకు సౌకర్యవంతమైన సేవలు అందించడం కోసం మెటా సంస్థ కొత్తకొత్త ఫీచర్లను ఒక్కొక్కటిగా తీసుకొస్తున్న విషయం అందరికీ తెలిసిందే. కానీ.. లేటెస్ట్గా చేయబోయే మార్పులు మాత్రం యూజర్లకు కాస్త ఇబ్బంది కలిగించవచ్చు.
ప్రముఖ మెసేజింగ్ ప్లాట్ఫామ్ 'వాట్సప్ గ్రూప్స్' (WhatsApp groups) ఫీచర్ గురించి తెలిసిందే. ఒకేసారి పలువురు స్నేహితులు, కుటుంబ సభ్యులతో టచ్లో ఉండటానికి సులభమైన మార్గాలలో 'వాట్సప్ గ్రూప్స్' ఒకటి. కానీ, కొన్నిసార్లు మనకు తెలియని వ్యక్తులు మన అనుమతి లేకుండానే మనల్ని కొన్ని గ్రూప్స్లో జాయిన్ చేయడంతో ఇబ్బంది పడాల్సి వస్తుంది.
స్మార్ట్ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్నకు విపరీతంగా ఆదరణ పెరిగింది. మెసేజ్లు, ఆడియో రికార్డింగ్లు, డాక్యుమెంట్లు, వీడియోలు సులభంగా పంపించుకునే వీలు ఉండడంతో అందరూ వాట్సాప్ వాడుతున్నారు.
ప్రస్తుత డిజిటల్ యుగంలో చాలా మంది స్మార్ట్ ఫోన్లను వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ వాడే ప్రతి ఒక్కరూ తప్పకుండా వాట్సాప్ను ఉపయోగిస్తుంటారు. ప్రస్తుతం చాలా మంది దైనందిన జీవితంలో వాట్సాప్ అనేది ఓ భాగంగా మారిపోయింది. వ్యక్తిగత, వృత్తిగత జీవితాలను చాలా మంది వాట్సాప్ ద్వారానే చక్కబెడుతున్నారు.
ప్రస్తుత స్మార్ట్ ఫోన్ యుగంలో ఎవరికి మెసేజ్ చేయాలన్నా.. లేదా ఫొటోలు, వీడియోలు పంపాలన్నా.. టక్కున గుర్తుకొచ్చేది వాట్సప్. వాట్సప్ లేని స్మార్ట్ ఫోన్ ఉండదనడంలో అతిశయోక్తి లేదు. దీంతో తమ వినియోగదారుల సౌలభ్యం కోసం...
ఉద్యోగుల జీతాలకు నిధుల్లేకపోవడం, సీఎం సభలకు డబ్బుల్లేకపోవడమే ఇప్పటివరకూ చూశాం. ఇప్పుడు పాఠశాల విద్యార్థుల పరీక్షల నిర్వహణకూ పైసల్లేవని రాష్ట్ర ప్రభుత్వం తేల్చేసింది. మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న ఫార్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలకు ప్రశ్నపత్రాలు ముద్రించబోమని
‘ ప్రకటనల ఆదాయాన్ని పెంచుకోవడంపై దృష్టిసారించిన అమెరికా టెక్ దిగ్గజం మెటా (Meta) ‘వాట్సప్’లో (WhatsApp) యాడ్స్ ఇవ్వాలని భావిస్తోంది. త్వరలోనే వాట్సప్లో యాడ్స్ రాబోతున్నాయి. చాట్స్ మధ్యలో యాడ్స్ ఉంటాయి’ అంటూ జోరుగా రిపోర్టులు వెలువడుతున్నాయి.
వినియోగదారులకు న్యూ ఫీచర్స్ అందిస్తూ ఎప్పటికప్పుడు అప్ డేట్ లో ఉండే వాట్సప్(Whatsup) త్వరలో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తేనుంది. ఇందుకు సంబంధించిన వివరాలు.. ఈయూ(European Union) తీసుకొచ్చిన డిజిటల్ మార్కెట్స్ యాక్ట్( DMA) ప్రకారం.. ఏ యాప్ అయినా ఇతర యాప్ యూజర్లతో మెసేజ్ చేసేందుకు వీలుగా ఉండాలి.
ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఎక్స్(ట్విటర్) తమ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. ఇక నుంచి ట్విట్టర్ ద్వారా ఆడియో, వీడియో కాల్స్ కూడా మాట్లాడుకోవచ్చని ప్రకటించింది.