Home » Weather
దక్షిణ భారతంలోని అనేక ప్రాంతాల్లో అప్పుడే వేడి సెగలు మొదలయ్యాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు...
రాష్ట్రంలో ఉష్ణోగ్రత క్రమేపీ పెరుగుతోంది. వాయవ్య భారతం నుంచి మధ్య భారతం మీదుగా రాష్ట్రంలో పలు ప్రాంతాలకు పొడి గాలులు వీస్తున్నాయి.
వాయవ్య భారతం నుంచి వీస్తున్న పొడిగాలుల ప్రభావంతో రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో ఆదివారం ఎండతీవ్రత కొనసాగింది.
రాయలసీమ, కోస్తాలో పలుచోట్ల ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎండతీవ్రతతో వాతావరణం వేడెక్కింది.
ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేడి సంవత్సరంగా గత ఏడాది నమోదైందని, ఈ ఏడాది కూడా ఉష్ణోగ్రతల్లో కొత్త రికార్డుల నమోదుకు అవకాశాలున్నాయని అంటున్నారు.
ఎండాకాలం అప్పుడే వచ్చిందా. ఈ ఏడాది హీట్ వేవ్ రికార్డులు బద్ధలవుతాయా. ఢిల్లీతో సహా ఉత్తరాది వారంతా సేదతీరడానికి కశ్మీర్ లాంటి ప్రాంతాలకు వెళ్లక తప్పదా. ఫిబ్రవరిలోనే ఎందుకు ఎండలు మండిపోతున్నాయి.
గతేడాది జూన్లో వచ్చిన తటస్థ పరిస్థితులు జనవరి ద్వితీయార్థం వరకూ కొనసాగి, తర్వాత బలహీన లానినా ఏర్పడిందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చలికాలం అయిపోయి ఎండాకాలం ప్రారంభమయినట్టే కనిపిస్తోంది. పగటి ఉష్ణోగ్రతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఇవాళ వాతావరణం ఎలా ఉంటుందో తెలుసుకుందాం..
అసలే చలి ప్రభావం క్రమంగా పెరుగుతోంది. ఇదే సమయంలో వర్షాలు కూడా ఉన్నాయని వెదర్ రిపోర్ట్ తెలిపింది. అయితే ఏ రాష్ట్రాల్లో ఉన్నాయి, ఎప్పటివరకు ఉంటాయనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Weather Update: తెలంగాణలో విభిన్న వాతావరణం నెలకొంది. మరి ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంలో.. ఉదయం పూట చలి విపరీతంగా ఉంటుంది. ఇక మధ్యాహ్నం కాగానే ఎండలు మంట పట్టిస్తోన్నాయి. దీంతో ఓ విధమైన వాతారణం ఏర్పడింది.