Home » Viveka Murder Case
వైఎస్ వివేకా కేసు ( YS Viveka case ) లో తనను దోషిగా తీసివేయాలని సీబీఐ కోర్టు ( CBI court ) లో దస్తగిరి ( Dastagiri ) పిటిషన్ వేశారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ మరోసారి వాయిదా పడింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడు భాస్కర్ రెడ్డికి మధ్యంతర బెయిల్ లభించింది. 12 రోజులు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ సీబీఐ కోర్టు (CBI Court) తీర్పు ఇచ్చింది.
వివేకా హత్య కేసు(Viveka case)లో తన వాంగ్మూలాన్ని మార్చారని.. అజయ్ కల్లాంరెడ్డి(Ajay Kallam Reddy) పిటిషన్కు సీబీఐ(CBI) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అజయ్ కల్లాం స్టేట్మెంట్ ఆడియో టేప్ ఉందని..సంచలన విషయాన్ని సీబీఐ(CBI) బయటపెట్టింది.
హైదరాబాద్: వైఎస్ వివేక హత్య కేసులో నిందితుడు ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సోమవారం సీబీఐ కోర్టులో వాదనలు ముగిసాయి. తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. ఈ నెల 13వ తేదీన తీర్పు విలువరించనుంది.
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన వైఎస్ వివేకా హత్య కేసులో (YS Viveka Murder Case) వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డి బెయిల్ పిటిషన్పై సోమవారం నాడు తెలంగాణ హైకోర్టు తీర్పును వెలువరించిన సంగతి తెలిసిందే...
మాజీ మంత్రి వివేకానంద రెడ్డిని హత్య చేయడానికి కడప వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి,
మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Viveka Case) మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అవినాష్ రెడ్డి (YS Avinash reddy) బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీంకోర్టులో (Supreme court) సీబీఐ (CBI) అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ నెల 11న అవినాష్ బెయిల్ రద్దు పిటిషన్పై సుప్రీంకోర్ట్లో విచారణ జరగనుంది. అవినాష్ రెడ్డికి హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేయడాన్ని సుప్రీంలో సునీతా రెడ్డి సవాలు చేశారని ప్రస్తావించింది.
మాజీ మంత్రి వివేకా కేసులో అప్రూవర్గా మారిన A4 దస్తగిరి మినహా అందరినీ పోలీసులు కోర్టు ముందు హాజరు పరిచారు. భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్ రెడ్డి తదితరులను కోర్టు ముందు హాజరు పరచడం జరిగింది. అయితే విచారణకు ముందుగా ఎంపీ అవినాష్ రెడ్డి హాజరయ్యారు.
మాజీ మంత్రి వైఎస్ వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఈ క్రమంలోనే నేడు ఆయన సీబీఐ కోర్టుకి చేరుకున్నారు. గత నెల 14న కోర్టుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వివేకా హత్య కేసులో అనుబంధ ఛార్జిషీట్ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.