• Home » Visakhapatnam

Visakhapatnam

Nara Lokesh: డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి: లోకేష్

Nara Lokesh: డబుల్ ఇంజన్ సర్కార్ ఆధ్వర్యంలో ఏపీ అభివృద్ధి: లోకేష్

ఏపీని గాడిలో పెట్టేందుకు సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని మంత్రి లోకేష్ అన్నారు. విశాఖపట్నం ఒక ఎకనామిక్ రీజన్‌గా మారిందని తెలిపారు.

Major Fire Incident: ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటై..

Major Fire Incident: ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటై..

విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌లోని డంప్‌యార్డులో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. LRS డిపార్ట్‌మెంట్‌లో మంటలు వ్యాపించాయి. LRS డిపార్ట్‌మెంట్‌లో హార్ట్‌మెటల్ వంపడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించాయి.

విశాఖ ఏయూలో జెన్ జెడ్ పేరుతో పోస్టాఫీసు ప్రారంభం

విశాఖ ఏయూలో జెన్ జెడ్ పేరుతో పోస్టాఫీసు ప్రారంభం

విశాఖలోని ఏయూలో జెన్ జెడ్ పేరుతో పోస్ట్‌ ఆఫీస్ ప్రారంభమైంది. జెన్‌ జెడ్‌లో ఫ్రీ వైఫై సౌకర్యం, టెలివిజన్, సృజనాత్మకమైన ఆలోచనలు వ్యక్తం చేసేలా రూపకల్పన చేశారు.

Woman incident: విశాఖపట్నంలో ఘోరం.. మహిళ దారుణ హత్య

Woman incident: విశాఖపట్నంలో ఘోరం.. మహిళ దారుణ హత్య

విశాఖపట్నంలో ఓ మహిళ దారుణ హత్యకు గురయ్యారు. ఈ హత్యకు సంబంధించిన వివరాలను విశాఖపట్నం పోలీసులు మీడియాకు వెల్లడించారు.

Longest Glass SkyWalk Bridge: దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ స్కై వాక్.. విశాఖలో ప్రారంభం..

Longest Glass SkyWalk Bridge: దేశంలోనే అత్యంత పొడవైన గ్లాస్ స్కై వాక్.. విశాఖలో ప్రారంభం..

కైలాసగిరి కొండపై ఏర్పాటు చేసిన గ్లాస్ స్కై వాక్ బ్రిడ్జిని ఎంపీ భరత్ సోమవారం అధికారికంగా ప్రారంభించారు. ఎంపీ భరత్ సోమవారం అధికారికంగా బ్రిడ్జిని ప్రారంభించారు.

YSRCP Leaders: శబరి యాత్రలో జగన్ జపం... అయ్యప్ప భక్తుల ఆగ్రహం

YSRCP Leaders: శబరి యాత్రలో జగన్ జపం... అయ్యప్ప భక్తుల ఆగ్రహం

విశాఖపట్నం పెందుర్తి నియోజకవర్గానికి చెందిన అయ్యప్ప స్వాములు శబరిమలకు వెళ్తూ జగన్ ఫోటోలు ప్రదర్శించడం చర్చనీయాంశంగా మారింది. శబరి యాత్రలో రాజకీయ నేతల ఫోటోలపై అయ్యప్ప స్వాములు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Raghurama Krishnam Raju:  ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూముల రీ సర్వే చేయండి: రఘురామ

Raghurama Krishnam Raju: ప్రజలకు ఇబ్బందులు లేకుండా భూముల రీ సర్వే చేయండి: రఘురామ

విశాఖపట్నంలో భూముల రీసర్వేలో వస్తున్న ఇబ్బందులపై అధికారులతో చర్చించినట్లు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్, రాష్ట్ర శాసనసభపక్ష ఫిర్యాదుల కమిటీ చైర్మన్ రఘురామ కృష్ణరాజు తెలిపారు. రీసర్వేలో తమ కమిటీకి ప్రజల నుంచి పలు ఫిర్యాదులు వచ్చాయని.. వీటిని పరిష్కరించడానికి కృషి చేస్తున్నామని పేర్కొన్నారు.

Maredumilli Encounter: పోస్టుమార్టంలో జాప్యం.. ఆస్పత్రిలోనే మావోల డెడ్‌బాడీస్

Maredumilli Encounter: పోస్టుమార్టంలో జాప్యం.. ఆస్పత్రిలోనే మావోల డెడ్‌బాడీస్

రెండు ఎన్‌కౌంటర్లలో మరణించిన మావోయిస్టుల మృతదేహాలకు పోస్టుమార్టంలో జాప్యం జరుగుతోంది. దీంతో రంపచోడవరం ఏరియా ఆసుపత్రి మార్చురీలోనే ఆ తొమ్మిది మృతదేహాలు ఉన్నాయి.

Visakhapatnam: ఘోరం... కల్వర్టులో చిన్నారి శరీర భాగాలు

Visakhapatnam: ఘోరం... కల్వర్టులో చిన్నారి శరీర భాగాలు

విశాఖలో ఘోరం జరిగింది. చిన్నారిని హత్య చేసిన దుండగులు.. శరీర భాగాలను కల్వర్టులో పడేసి వెళ్లారు.

PM Palem Case: విశాఖ పీఎం పాలెం మహిళా కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు

PM Palem Case: విశాఖ పీఎం పాలెం మహిళా కిడ్నాప్ కేసును చేధించిన పోలీసులు

పీఎం పాలెంలో మహిళా కిడ్నాప్ కేసును గంటల వ్యవధిలోనే ఛేదించారు పోలీసులు. ఒకే కేసులో నిందితులు బాధితులుగా.. బాధితులు నిందితులుగా మారినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కిడ్నాప్‌తో పాటు నకిలీ కరెన్సీ వ్యవహారం బయటకి వచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి