• Home » Visakhapatnam

Visakhapatnam

ముగ్గురు యువతుల ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా

ముగ్గురు యువతుల ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా

అల్లూరి జిల్లా అనంతగిరి మండలం వాలాసి పంచాయతీ మల్లంగుమి గ్రామ సమీపంలో ఉన్న జలపాతంలో సెల్ఫీలు దిగుతూ నలుగురు యువతులు అందులో పడిపోయారు. వారిలో ముగ్గురు మృతి చెందారు.

గెలుస్తామో లేదో తెలియకపోయినా రాజకీయాల్లోకి వచ్చా: పవన్ కల్యాణ్

గెలుస్తామో లేదో తెలియకపోయినా రాజకీయాల్లోకి వచ్చా: పవన్ కల్యాణ్

ఆంధ్ర యూనివర్శిటీ విద్యార్థులకు ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ శతాబ్ది ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఏయూ మెగా కల్చరల్ ఫెస్ట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొనడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు.

మాజీ మంత్రి రీ-ఎంట్రీ !

మాజీ మంత్రి రీ-ఎంట్రీ !

గత కొన్నాళ్లుగా రాజకీయాలకు దూరంగా ఉన్న ఆ మాజీ మంత్రి, మళ్లీ పొలిటికల్ రీఎంట్రీకి సిద్ధమవుతున్నారా? సిద్ధమయ్యే ముందు ఆయనకు వచ్చిన క్లారిటీ ఏంటి?

భారత నేవీలో మరో అత్యాధునిక అస్త్రం..

భారత నేవీలో మరో అత్యాధునిక అస్త్రం..

భారత నేవీ అమ్ముల పొదిలోకి మరో అస్త్రం వచ్చి చేరింది. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ చేతుల మీదుగా ఐఎన్ఎస్ తారాగిరి.. భారత నౌకాదళంలోకి అధికారికంగా చేరింది.

అత్యాధునిక యుద్ధనౌక 'INS తారాగిరి' విశాఖలో జలప్రవేశం

అత్యాధునిక యుద్ధనౌక 'INS తారాగిరి' విశాఖలో జలప్రవేశం

భారత నౌకాదళ చరిత్రలో నేడు మరో కీలక ఘట్టం లిఖితమైంది. అత్యాధునిక యుద్ధనౌక 'INS తారాగిరి' ఈ ఉదయం విశాఖపట్నంలో జలప్రవేశం చేసింది. క్షిపణులు, అత్యాధునిక సెన్సార్లు, పవర్ ఫుల్ గన్స్‌తో కూడిన మన దేశ మరో కొత్త వార్ షిప్ ఇది.

జగన్.. అమరావతిని ఇంచు కూడా కదపలేరు: గంటా శ్రీనివాసరావు

జగన్.. అమరావతిని ఇంచు కూడా కదపలేరు: గంటా శ్రీనివాసరావు

మాజీ సీఎం జగన్‌పై ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు విరుచుకుపడ్డారు. అమరావతిపై జగన్‌లా ఇన్ని ప్రకటనలు చేసిన వ్యక్తి ప్రపంచంలో మరెవరూ ఉండరంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశారు.

చేనేతలకు ఉచిత కరెంట్‌పై హోం మంత్రి అనిత ఇంటింటి ప్రచారం

చేనేతలకు ఉచిత కరెంట్‌పై హోం మంత్రి అనిత ఇంటింటి ప్రచారం

అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో పర్యటించిన హోంమంత్రి అనిత చేనేతలకు ఉచిత విద్యుత్ పథకంపై ప్రచారం చేశారు. చేనేతలకు సరికొత్త వెలుగులంటూ ఇంటింటికి వెళ్లి హోం మంత్రి కరపత్రాలను పంచారు.

మౌనిక హత్య కేసు నిందితుడు రవీంద్రపై దాడి చేసిన బాధిత కుటుంబం..

మౌనిక హత్య కేసు నిందితుడు రవీంద్రపై దాడి చేసిన బాధిత కుటుంబం..

ఆంధ్రప్రదేశ్‌లో విశాఖ గాజువాక హత్య కేసు సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. డబ్బుల కోసం ప్రియురాలు వేధిస్తోందని మౌనిక అనే మహిళను నిందితుడు రవీంద్ర అత్యంత దారుణంగా హత్య చేశాడు. అయితే సీన్ రీకన్‌స్ట్రక్షన్ చేసేందుకు ఘటనా స్థలానికి నిందితుడు రవీంద్రను పోలీసులు తీసుకెళ్లారు.

ప్రియురాలిని చంపి సగం ఫ్రిజ్‌లో దాాచాడు.. చివరకు..

ప్రియురాలిని చంపి సగం ఫ్రిజ్‌లో దాాచాడు.. చివరకు..

డబ్బు కోసం వేధిస్తోందనే కారణంతో ప్రియురాలిని దారుణంగా హత మార్చడంతో పాటు మృతదేహాన్ని రెండు భాగాలుగా కోసేసిన కిరాతక సంఘటన గాజువాక ఎల్‌వీనగర్‌లో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.

విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్

విశాఖలో బయటపడ్డ రూ.217 కోట్ల భారీ జీఎస్టీ స్కామ్

విశాఖపట్నంలో రూ.217 కోట్ల భారీ జీఎస్టీ కుంభకోణం వెలుగులోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో విస్తరించిన 72 నకిలీ సంస్థల నెట్‌వర్క్‌‌ను డీజీజీఐ అధికారులు ఛేదించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి