• Home » Visakhapatnam

Visakhapatnam

AP Schools Closed in  Cyclone: మొంథా తుపాను నేపథ్యంలో స్కూల్స్ బంద్

AP Schools Closed in Cyclone: మొంథా తుపాను నేపథ్యంలో స్కూల్స్ బంద్

మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఈ నేపథ్యంలో తుపాను ప్రభావం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో పాఠశాలలనూ మూసివేయాలని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

CM Chandrababu UAE Tour: ప్రతిష్టాత్మకంగా పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌.. యూఏఈలో పర్యటించనున్న ముఖ్యమంత్రి

CM Chandrababu UAE Tour: ప్రతిష్టాత్మకంగా పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌.. యూఏఈలో పర్యటించనున్న ముఖ్యమంత్రి

రాష్ట్రానికి పెట్టుబడుల సాధన కోసం ముఖ్యమంత్రి బృందం రేపటి నుంచి 3 రోజుల పాటు యూఏఈలో పర్యటించనుంది. విశాఖలో జరగనున్న పార్ట్‌నర్‌షిప్ సమ్మిట్‌కు వివిధ సంస్థల ప్రతినిధులను సీఎం చంద్రబాబు ఆహ్వానించనున్నారు.

 P.V.N. Madhav on  YS Jagan:  జగన్‌కి ఎందుకంత కుళ్లు? ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సూటి ప్రశ్న

P.V.N. Madhav on YS Jagan: జగన్‌కి ఎందుకంత కుళ్లు? ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్ సూటి ప్రశ్న

గూగుల్ ఎఐ హబ్ విశాఖకు రావడం గొప్ప పరిణామం అని చెప్పిన మాధవ్.. ప్రతిపక్షాలు ప్రగతిని ఓర్వలేక మాట్లాడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే కుమారుడు ప్రియాంక్ ఖర్గే, వైఎస్ జగన్ దిగజారుడు వ్యాఖ్యలు..

Police Martyrs Day: పోలీసుల పని తీరును తప్పక కొనియాడాల్సిందే: విశాఖ సీపీ

Police Martyrs Day: పోలీసుల పని తీరును తప్పక కొనియాడాల్సిందే: విశాఖ సీపీ

1929వ సంవత్సరం నుంచి పోలీసు అమరవీరుల సంస్మరణ దినం జరుపుకుంటూ వస్తున్నామని విశాఖ సీపీ అన్నారు. సమాజం సురక్షితంగా ఉంది అంటే పోలీసుల కృషి కారణమన్నారు.

RDO DRO Dispute: విశాఖ ఆర్డీవో, డీఆర్వో వివాదం.. సర్కార్ కీలక నిర్ణయం

RDO DRO Dispute: విశాఖ ఆర్డీవో, డీఆర్వో వివాదం.. సర్కార్ కీలక నిర్ణయం

ప్రోటోకాల్ విధులు ఆర్డీవో చూడాల్సి వస్తుందని.. కానీ ప్రోటోకాల్ విధుల విషయంలో తనకు చివరి నిమిషంలో సమాచారం ఇస్తున్నారని శ్రీలేఖ వాపోతున్నట్లు సమాచారం. కానీ కలెక్టర్‌, జాయింట్‌ కలెక్టర్ల పేషీలకు ఆమె చాలాకాలం నుంచి దూరంగా ఉంటున్నారని సిబ్బంది చెబుతున్న పరిస్థితి.

Huge Explosion in AP: ఏపీలో భారీ పేలుడు.. ఆరుగురికి గాయాలు

Huge Explosion in AP: ఏపీలో భారీ పేలుడు.. ఆరుగురికి గాయాలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పార్వతీపురం మన్యం జిల్లాలో ఆదివారం భారీ పేలుడు సంభవించింది. పార్వతీపురం ఆర్టీసీ కాంప్లెక్స్‌లో భారీ పేలుడు చోటుచేసుకుంది.

CM Chandrababu On AP investments: పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

CM Chandrababu On AP investments: పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్.. అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష

పెట్టుబడులపై ఏపీ ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఈ క్రమంలో అమరావతి- విశాఖపట్నంలో జరుగనున్న సీఐఐ భాగస్వామ్య సదస్సుపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ(ఆదివారం) ఏపీ సచివాలయంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.

Somireddy slams Jagan: అందుకే గూగుల్‌‌పై జగన్ అండ్ కోకి కోపం.. సోమిరెడ్డి సెటైర్లు

Somireddy slams Jagan: అందుకే గూగుల్‌‌పై జగన్ అండ్ కోకి కోపం.. సోమిరెడ్డి సెటైర్లు

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గూగుల్‌పై జగన్ మోహన్ రెడ్డి, ఆయన బ్యాచ్‌కు అంత కడుపు మంట ఎందుకని ఫైర్ అయ్యారు సోమిరెడ్డి.

Pawan Kalyan on Google Data Center: వికసిత్ భారత్‌కు విశాఖ గూగుల్ డేటా సెంటర్ గొప్ప ముందడుగు: పవన్ కల్యాణ్

Pawan Kalyan on Google Data Center: వికసిత్ భారత్‌కు విశాఖ గూగుల్ డేటా సెంటర్ గొప్ప ముందడుగు: పవన్ కల్యాణ్

గమ్యస్థానం నుంచి ‘ వికసిత్ భారత్’కు మార్గం ఇప్పుడు సుగమం అవుతోందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. విశాఖపట్నం గూగుల్ ఏఐ డేటా సెంటర్‌ను, భారతదేశపు మొట్టమొదటి ఏఐ నగరాన్ని పొందడం గొప్ప ముందడుగని పవన్ కల్యాణ్ అభివర్ణించారు.

Anagani Satya Prasad on Google AI Hub:  విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్

Anagani Satya Prasad on Google AI Hub: విశాఖ ఏఐ రాజధానిగా మారుతుంది: మంత్రి సత్యప్రసాద్

విశాఖపట్నానికి గూగుల్ ఏఐ హబ్‌ రావడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రతిష్టను మరింత పెంచుతుందని ఏపీ రెవెన్యూ, రిజిస్ట్రేషన్, స్టాంప్స్ శాఖామంత్రి అనగాని సత్యప్రసాద్ వ్యాఖ్యానించారు. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన గూగుల్ టెక్ సంస్థ విశాఖపట్నానికి రావడం నవ్యాంధ్రప్రదేశ్‌కు శుభపరిణామమని అభివర్ణించారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి