Home » Visakhapatnam
రుతుపవనాలు మందగించడం, బంగాళాఖాతంలో అల్పపీడనాలు లేకపోవడంతో కోస్తాలో ఎండ తీవ్రత కొనసాగుతోంది. శనివారం కొన్నిచోట్ల వడగాడ్పులు వీచాయి.
Palla Simhachalam: ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తండ్రి పల్లా సింహాచలం కన్నుమూశారు. ఆయన మృతి పట్ల సీఎం చంద్రబాబు నాయుడు సంతాపం తెలియజేశారు.
ఎండ తీవ్రత, ఉక్కపోతతో కోస్తా ప్రాంతం ఉడికిపోయింది. విశాఖపట్నం నుంచి నెల్లూరు వరకూ కొన్నిచోట్ల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే మూడు నుంచి ఆరు డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యాయి.
దక్షిణ కోస్తా రైల్వే జోన్ కార్యరూపం దిశగా ముందడుగు పడింది. విశాఖ కేంద్రంగా నూతన రైల్వే జోన్కు జనరల్ మేనేజర్ (జీఎం)గా సీనియర్ అధికారి సందీప్ మాథుర్ను నియమిస్తూ గురువారం రైల్వేబోర్డు ఉత్తర్వులు జారీచేసింది.
విశాఖలో నిర్వహించే యోగా కార్యక్రమం గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్ సాధించాలని ఏపీ సీఎం చంద్రబాబు ఆకాక్షించారు. విశాఖలో ఐదు లక్షల మందితో యోగా నిర్వహిస్తున్నామని తెలిపారు.
విశాఖపట్నం అంటే ఇంతకాలం అందమైన బీచ్లు, క్లీన్ సిటీగా పేరు. కానీ ఇప్పుడు ఆ బీచ్ నగరం భారతదేశంలోనే అతి పెద్ద టెక్ ఇండస్ట్రియల్, పెట్టుబడి కేంద్రంగా మారుతోంది.
Ganta Slams Jagan: ఊరందరిదీ ఒక దారి ఉలికి పిట్టది ఒకదారి అన్నట్లుంది జగన్ మోహన్ రెడ్డి వ్యవహారం అంటూ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావు వ్యాఖ్యలు చేశారు. ప్రజల తీర్పుని అపహస్యం చేసేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.
నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే దేశంలోకి ప్రవేశించినప్పటికీ నాలుగు రోజుల నుంచి మందగించాయి. కోస్తా ప్రాంతంలో వేడి వాతావరణం కొనసాగుతూ ఉష్ణోగ్రతలు 38 నుంచి 40 డిగ్రీల వరకు పెరిగాయి.
రాష్ట్రంలో భారీ ఉష్ణోగ్రతలతో ఎండ తీవ్రత కొనసాగుతోంది. కొన్ని ప్రాంతాల్లో వడగాడ్పులు మరియు తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది.
ఆంధ్రజ్యోతి డైరెక్టర్ వేమూరి ఆదిత్య చెప్పారు ప్రజల సమస్యల పరిష్కారం ముఖ్య అజెండాగా అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా కార్యక్రమం రూపకల్పన చేయబడింది. తిరుమల నగర్లో పలు సమస్యలు పరిష్కరించగా, మిగిలిన వాటిపై కూడా కృషి కొనసాగుతోందని తెలిపారు.