• Home » Visaka

Visaka

Deputy CM Pawan Kalyan: అందుకే ఏన్‌డీఏకు పట్టం కట్టారు..

Deputy CM Pawan Kalyan: అందుకే ఏన్‌డీఏకు పట్టం కట్టారు..

రైల్వే జోన్‌ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు విచ్చేశారు. ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..

Visakhapatnam : రేపు విశాఖకు ప్రధాని మోదీ

Visakhapatnam : రేపు విశాఖకు ప్రధాని మోదీ

ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖపట్నం వస్తున్నారు. ఈ సందర్భగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. రహదారి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

Worker Union : ‘విశాఖ ఉక్కు’ను విక్రయించొద్దు!

Worker Union : ‘విశాఖ ఉక్కు’ను విక్రయించొద్దు!

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టవద్దని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) సహా పలు కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి.

Home Minister Anita : విశాఖ జైల్లో గంజాయి మొక్క

Home Minister Anita : విశాఖ జైల్లో గంజాయి మొక్క

విశాఖపట్నంలోని కేంద్ర కారాగారం లోపల గంజాయి మొక్క కనిపించడం ఆందోళనకు దారితీసింది. హోం మంత్రి అనిత ఆదివారం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు.

 Visakhapatnam : 8న విశాఖకు ప్రధాని మోదీ

Visakhapatnam : 8న విశాఖకు ప్రధాని మోదీ

ఈ నెల ఎనిమిదో తేదీన విశాఖకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మూడు గంటలపాటు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

విశాఖ ఉక్కుకు టాక్స్‌ హాలీడే ప్రకటించాలి: షర్మిల

విశాఖ ఉక్కుకు టాక్స్‌ హాలీడే ప్రకటించాలి: షర్మిల

ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా, కార్మిక సంఘాలు కోరుతున్నట్లు మూడు సంవత్సరాలపాటు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు

CM Chandrababu Naidu: సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు.. సీఎం చంద్రబాబు రియాక్షన్ చూడండి..

CM Chandrababu Naidu: సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు.. సీఎం చంద్రబాబు రియాక్షన్ చూడండి..

ఒక్కసారిగా సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు ప్రత్యక్షమయ్యాయి.. అటు గాల్లో చూస్తే రివ్వున దూసుకెళ్తున్న ఫైటర్ జెట్స్. నీటి అడుగు నుంచి దూసుకొస్తున్న జలాంతర్గాములు. వాటిని చూసి సీఎం చంద్రబాబు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

Ratnachal Express: రత్నచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ వేళల్లో మార్పు

Ratnachal Express: రత్నచల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రయాణ వేళల్లో మార్పు

విజయవాడ నుంచి ప్రతి రోజు ఉదయం రత్నచల్ ఎక్స్‌ప్రెస్ Ratnachal Express: రైలు విశాఖపట్నం బయలుదేరి వెళ్తుంది. విజయవాడ రైల్వే స్టేషన్ నుంచి ఉదయం 6.15 గంటలకు ఈ రైలు విశాఖపట్నం బయలుదేరుతోంది. అయితే..

APSRTC: పండగ లాంటి మరో శుభవార్త చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ..

APSRTC: పండగ లాంటి మరో శుభవార్త చెప్పిన ఏపీఎస్ ఆర్టీసీ..

సంక్రాంతి పండగకు తెలుగు రాష్ట్రాల్లో ఎంత ప్రత్యేక స్థానం ఉందో చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా తెలుగు వారు ఎక్కడ ఉన్నా ఈ పండగకు మాత్రం స్వగ్రామానికి వచ్చేస్తారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ ప్రజలకు సంక్రాంతి మరింత ప్రత్యేకమని చెప్పాలి.

Tourism Development : విశాఖలో నేపాల్‌ కాన్సులేట్‌!

Tourism Development : విశాఖలో నేపాల్‌ కాన్సులేట్‌!

పర్యాటక అభివృద్ధిలో నేపాల్‌, ఆంధ్రప్రదేశ్‌ పరస్పర సహకారంతో ముందుకు సాగుతాయని నేపాల్‌ హై కమిషనర్‌ డాక్టర్‌ సురేందర్‌ తాపా పేర్కొన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి