• Home » Visaka

Visaka

Minister Nara Lokesh : అక్కడ ఒప్పందాలుండవు.. చర్చలే!

Minister Nara Lokesh : అక్కడ ఒప్పందాలుండవు.. చర్చలే!

. ‘చంద్రబాబు 1997 నుంచి దావోస్‌ వెళ్తున్నారు. అక్కడ ఎప్పుడూ ఒప్పందాలు జరగవు. చర్చిస్తారు.. కంపెనీల ఆసక్తి మేరకు ఆ తర్వాత ఒప్పందాలు చేసుకుంటారు.

Nara Lokesh: ఎవరినీ వదిలిపెట్టం.. మంత్రి లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు..

Nara Lokesh: ఎవరినీ వదిలిపెట్టం.. మంత్రి లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు..

రాష్ట్ర ఐటీ, మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేష్ వైఎస్సార్‌సీపీ, బ్లూ మీడియా పత్రిక సాక్షి పై మండిపడ్డారు. ఏ ఆధారాలు లేకుండా తనపై సాక్షిలో కథనం రాశారని, దానిపై నోటీసులు ఇచ్చానని.. ఈ కేసుకు సంబంధించి సోమవారం విశాఖ కోర్టు వచ్చానని తెలిపారు. అయితే విచారణ వాయిదా పడిందని, దీనిపై ఎన్ని సంవత్సరాలైనా న్యాయపోరాటం చేస్తానని, ఎన్నిసార్లు కేసు వాయిదా పడినా.. కోర్టుకు వస్తానని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. జగన్‌పై తల్లి, చెల్లికే నమ్మకం లేదని.. ఇక నాయకులకేం ఉంటుందని అన్నారు.

ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు

ప్రైవేటీకరించే ప్రసక్తే లేదు

విశాఖ స్టీలు ప్లాంట్‌ను ప్రైవేటీకరణ కాకుండా పరిరక్షించేందుకు అన్ని విధాల చర్యలు తీసుకుంటామని, దాన్ని లాభాల బాటలోకి మళ్లిస్తామని ఉక్కుశాఖ మంత్రి హెచ్‌డీ కుమారస్వామి అన్నారు.

Deputy CM Pawan Kalyan: అందుకే ఏన్‌డీఏకు పట్టం కట్టారు..

Deputy CM Pawan Kalyan: అందుకే ఏన్‌డీఏకు పట్టం కట్టారు..

రైల్వే జోన్‌ శంకుస్థాపన కార్యక్రమాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోదీ విశాఖకు విచ్చేశారు. ఆయనకు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్ కల్యాణ్ ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ..

Visakhapatnam : రేపు విశాఖకు ప్రధాని మోదీ

Visakhapatnam : రేపు విశాఖకు ప్రధాని మోదీ

ఈ నెల 8న ప్రధాని మోదీ విశాఖపట్నం వస్తున్నారు. ఈ సందర్భగా ఆయన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేస్తారు. రహదారి ప్రాజెక్టులను ప్రారంభిస్తారు.

Worker Union : ‘విశాఖ ఉక్కు’ను విక్రయించొద్దు!

Worker Union : ‘విశాఖ ఉక్కు’ను విక్రయించొద్దు!

విశాఖ ఉక్కు కర్మాగారాన్ని అమ్మకానికి పెట్టవద్దని భారతీయ మజ్దూర్‌ సంఘ్‌ (బీఎంఎస్‌) సహా పలు కార్మిక సంఘాలు కేంద్రాన్ని కోరాయి.

Home Minister Anita : విశాఖ జైల్లో గంజాయి మొక్క

Home Minister Anita : విశాఖ జైల్లో గంజాయి మొక్క

విశాఖపట్నంలోని కేంద్ర కారాగారం లోపల గంజాయి మొక్క కనిపించడం ఆందోళనకు దారితీసింది. హోం మంత్రి అనిత ఆదివారం కేంద్ర కారాగారాన్ని సందర్శించారు.

 Visakhapatnam : 8న విశాఖకు ప్రధాని మోదీ

Visakhapatnam : 8న విశాఖకు ప్రధాని మోదీ

ఈ నెల ఎనిమిదో తేదీన విశాఖకు రానున్న ప్రధాని నరేంద్ర మోదీ మూడు గంటలపాటు వేర్వేరు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.

విశాఖ ఉక్కుకు టాక్స్‌ హాలీడే ప్రకటించాలి: షర్మిల

విశాఖ ఉక్కుకు టాక్స్‌ హాలీడే ప్రకటించాలి: షర్మిల

ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు వీలుగా, కార్మిక సంఘాలు కోరుతున్నట్లు మూడు సంవత్సరాలపాటు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌కు

CM Chandrababu Naidu: సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు.. సీఎం చంద్రబాబు రియాక్షన్ చూడండి..

CM Chandrababu Naidu: సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు.. సీఎం చంద్రబాబు రియాక్షన్ చూడండి..

ఒక్కసారిగా సముద్రతీరంలో యుద్ధ ట్యాంకులు ప్రత్యక్షమయ్యాయి.. అటు గాల్లో చూస్తే రివ్వున దూసుకెళ్తున్న ఫైటర్ జెట్స్. నీటి అడుగు నుంచి దూసుకొస్తున్న జలాంతర్గాములు. వాటిని చూసి సీఎం చంద్రబాబు ఎలాంటి రియాక్షన్ ఇచ్చారో ఇప్పుడు చూద్దాం..

తాజా వార్తలు

మరిన్ని చదవండి