Home » Vijayawada News
ఆలయాల్లో ట్రస్టు బోర్డు పాలక వర్గాలు దేవుడి సేవలను వీఐపీలకు దగ్గర చేస్తూ, పేదలకు దూరం చేస్తున్నాయని చినజీయర్ స్వామి అన్నారు.
మతోన్మాద శక్తులు మనుషుల మధ్య ద్వేషాలను, అసమానతలను కలిగిస్తున్న తరుణంలో నాస్తిక కేంద్రం నిర్వహిస్తున్న ప్రపంచ నాస్తిక మహాసభలు, ప్రపంచ శాంతికి...
రాష్ట్రవ్యాప్తంగా 22ఏ జాబితాలో ఉన్న పేదల భూములపై నిషేధం ఎత్తివేస్తామని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడించారు.
ఉద్యోగుల సంక్షేమానికే తన తొలి ప్రాధాన్యమని ఏపీఎన్జీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన ఎ.విద్యాసాగర్ పేర్కొన్నారు.
పదోతరగతి ఎస్ఏ(సమ్మేటివ్ అసె్సమెంట్) 1 పరీక్షల్లో గణితం ప్రశ్నాపత్రాన్ని లీక్ చేసిన కేసును పోలీసులు ఛేదించారు.
Vijayawada Metro Trains: విజయవాడ మెట్రో రైల్ స్టేషన్లు ఖరారయ్యాయి. తొలి దశలో గన్నవరం నుంచి ఏలూరు రోడ్డు మీదుగా పీఎన్బీఎస్ వరకు కారిడార్-1, పెనమలూరు సెంటర్ నుంచి పీఎన్బీఎస్ సెంటర్ వరకు కారిడార్-2ను చేపట్టబోతున్న సంగతి తెలిసిందే.
భాషాభిమానులు, కవులు, రచయితలు, మేధావులు కోరుతున్నట్టుగా రాష్ట్రంలో అన్ని విద్యాలయాల్లోనూ ప్రాథమిక స్థాయి నుంచి తెలుగు మాధ్యమం అమలు చేయడానికి ప్రయత్నాలు ప్రారంభమయ్యాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి, బ్రాహ్మణిలను అకారణంగా వైసీపీ కుక్కలు తిడితే నోరు మెదపని పేర్ని నాని.. నేడు తప్పు చేసి దొరికిపోయి..
నూతన సంవత్సర వేడుకల వేళ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నగర వాసులకు విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు స్పష్టం చేశారు. నగరంలో అర్థరాత్రి వేళ.. యువత బైకులపై ఎలాంటి విన్యాసాలు చేయవద్దని ప్రజలకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ నాన్ గెజిటెడ్ అండ్ గెజిటెడ్ ఆఫీసర్స్ (ఏపీఎన్జీజీఓ) అసోసియేషన్ అగ్రనేతగా విజయవాడకు చెందిన ఎ.విద్యాసాగర్ ఎన్నిక కాబోతున్నారు.