• Home » Videos

Videos

21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ..

21 ఏళ్లకే ఎమ్మెల్యేగా పోటీ..

దేశ భవిష్యత్తును యువత నిర్ణయించాలనే ఉద్దేశ్యంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 18 ఏళ్లకు తగ్గించారని.. ఇప్పుడు అదే స్ఫూర్తితో చట్టసభలకు పోటీ చేసే అభ్యర్థుల వయస్సు అర్హత కూడా 21 ఏళ్లుకు తగ్గించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.

జై లోకేష్ నినాదాలతో దద్దరిల్లిన సిడ్నీ

జై లోకేష్ నినాదాలతో దద్దరిల్లిన సిడ్నీ

వారం రోజుల పర్యటనలో భాగంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా చేరుకున్నారు.

ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్.. ముఖ్య అతిథిగా బీఎస్ఎఫ్ డీజీ

ఐపీఎస్‌ల పాసింగ్ అవుట్ పరేడ్.. ముఖ్య అతిథిగా బీఎస్ఎఫ్ డీజీ

హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం జరిగింది.

శివాజీ స్ఫూర్తి కేంద్రంలో పీఎం మోదీ

శివాజీ స్ఫూర్తి కేంద్రంలో పీఎం మోదీ

శ్రీశైలంలో కొలువు తీరిన శ్రీభ్రమరాంభ మల్లిఖార్జునస్వామి వార్లను ప్రధాని మోదీ గురువారం దర్శించుకున్నారు.

Farmers Innovative Idea: కోతుల నియంత్రణకు రైతు వినూత్న ఆలోచన

Farmers Innovative Idea: కోతుల నియంత్రణకు రైతు వినూత్న ఆలోచన

మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పంటలను కోతుల బెడద నుంచి కాపాడుకోవడానికి ఓ రైతు వినూత్న ఉపాయాన్ని కనిపెట్టాడు.

పురాన్ కుమార్ ఫ్యామిలీని పరామర్శించిన రాహుల్ గాంధీ

పురాన్ కుమార్ ఫ్యామిలీని పరామర్శించిన రాహుల్ గాంధీ

ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసును తక్షణం విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.

చాలా వైల్డ్‌గా ఉంటా.. రఫ్పాడిస్తా

చాలా వైల్డ్‌గా ఉంటా.. రఫ్పాడిస్తా

వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురిని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ చేసింది.

అమెరికా తో పాక్ దోస్తీ..భారత్ కి డేంజర్ బెల్స్ ..?

అమెరికా తో పాక్ దోస్తీ..భారత్ కి డేంజర్ బెల్స్ ..?

అమెరికా - పాక్ బంధం బలపడుతుందా? భారత్‌ను దెబ్బ తీసేందుకు పాక్‌కు అమెరికా ఆయుధ సహకారం అందిస్తుందా? పాక్, యూఎస్ దోస్తీ.. భారత్‌కు డేంజర్ బెల్స్ మోగిస్తుందా?

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబెట్.. ఈ వారం గెస్ట్ ఎవరంటే..?

ఏబీఎన్ ఆంధ్రజ్యోతి బిగ్ డిబెట్.. ఈ వారం గెస్ట్ ఎవరంటే..?

ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్.. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు.

ఏసీబీకి చిక్కిన TSSPDCL సబ్ ఇంజనీర్

ఏసీబీకి చిక్కిన TSSPDCL సబ్ ఇంజనీర్

హైదరాబాద్‌ లాలాగూడలోని విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టీజీఎస్‌పీడీసీఎల్ కార్యాలయంలో సబ్ ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్న భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి రూ. 15 వేల లంచం తీసుకొంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు దొరికి పోయారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి