Home » Videos
దేశ భవిష్యత్తును యువత నిర్ణయించాలనే ఉద్దేశ్యంతో మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ ఓటు హక్కు వయస్సును 18 ఏళ్లకు తగ్గించారని.. ఇప్పుడు అదే స్ఫూర్తితో చట్టసభలకు పోటీ చేసే అభ్యర్థుల వయస్సు అర్హత కూడా 21 ఏళ్లుకు తగ్గించాల్సిన అవసరం ఉందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
వారం రోజుల పర్యటనలో భాగంగా ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ఆస్ట్రేలియా చేరుకున్నారు.
హైదరాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో పాసింగ్ అవుట్ పరేడ్ శుక్రవారం జరిగింది.
శ్రీశైలంలో కొలువు తీరిన శ్రీభ్రమరాంభ మల్లిఖార్జునస్వామి వార్లను ప్రధాని మోదీ గురువారం దర్శించుకున్నారు.
మహబూబాబాద్ జిల్లా తొర్రూరులో పంటలను కోతుల బెడద నుంచి కాపాడుకోవడానికి ఓ రైతు వినూత్న ఉపాయాన్ని కనిపెట్టాడు.
ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య కేసును తక్షణం విచారణ జరపాలని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు.
వైల్డ్ కార్డు ద్వారా బిగ్ బాస్లోకి ఎంట్రీ ఇస్తున్న దివ్వెల మాధురిని ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ చేసింది.
అమెరికా - పాక్ బంధం బలపడుతుందా? భారత్ను దెబ్బ తీసేందుకు పాక్కు అమెరికా ఆయుధ సహకారం అందిస్తుందా? పాక్, యూఎస్ దోస్తీ.. భారత్కు డేంజర్ బెల్స్ మోగిస్తుందా?
ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాశ్.. జగన్ ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించారు.
హైదరాబాద్ లాలాగూడలోని విద్యుత్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టీజీఎస్పీడీసీఎల్ కార్యాలయంలో సబ్ ఇంజనీర్గా విధులు నిర్వహిస్తున్న భూమిరెడ్డి సుధాకర్ రెడ్డి రూ. 15 వేల లంచం తీసుకొంటుండగా రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ అధికారులకు దొరికి పోయారు.