Home » Videos
పార్లమెంటు మలివిడత బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు, చర్చలు, దౌత్యపరమై అంశాలపై చర్చలు జరుగుతున్నాయి. పశ్చిమాసియా ప్రాంతాల్లో నివసిస్తున్న భారతీయుల సంక్షేమం, భద్రతపైనా..
మినిమం బ్యాలెన్స్ పేరుతో ఖాతాదారులను బ్యాంకులు దోచుకుంటున్నాయా? ఏకంగా రూ.19 వేల కోట్లు వసూలు చేయడం ఏంటి? సామాన్యుల నెత్తిన ఇంత భారం ఎందుకు విధిస్తున్నారు? దీనికి రిజర్వ్ బ్యాంక్ శాశ్వత పరిష్కారం చూపిస్తుందా?
తెలుగు వైభవాన్ని ప్రపంచానికి చాటిచెబుతూ.. భావితరాలకు అందించేలా అమరావతి రాజధానిని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం అధ్యక్షతన 59వ సీఆర్డీఏ సమావేశం జరిగింది. రాజధానిలో..
2024, సెప్టెంబర్ 3వ వారంలో ఇక్కడ దాదాపు 16 ఆక్రమణలను తొలగించామని హైడ్రా కమిషనర్ ఎ.వి.రంగనాథ్ వెల్లడించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలతో తొలి విడతలో 6 చెరువులను అభివృద్ధికి ఎంపిక చేశామని చెప్పారు.
రెండో విడత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు సోమవారం నుంచి ప్రారంభం అయ్యాయి. ఏప్రిల్ 2 వరకు ఈ సమావేశాలు కొనసాగనున్నాయి. ఈ సమావేశాల్లో ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానంతో పాటు.. పలు బిల్లులపై చర్చించనున్నారు.
పశ్చిమాసియా ఘర్షణల కారణంగా చమరులు ధరలు భగ్గమంటున్నాయి. యుద్ధం కారణంగా ప్రపంచ ఇంధన సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడటంతో చమురు ధరలు పైపైకి వెళ్తున్నాయి.
హైదరాబాద్లోని ప్రజా భవన్లో ఆదివారం అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా మహిళా జర్నలిస్టులను సీఎం రేవంత్ రెడ్డితోపాటు మంత్రి కొండా సురేఖ ఘనంగా సన్మానించారు.
సంచలన ఫలితాలతో కోట్లాదిమంది అభిమానులను ఆకట్టుకున్న టీ20 వరల్డ్కప్ ఆఖరి అంకానికి చేరుకుంది. ఆదివారం నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ జరుగబోతోంది.
విజయ బ్రాండ్.. ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది. ఏపీ విజయ పేరుతో విక్రయిస్తున్న నెయ్యి కల్తీ అంటూ తెలంగాణ స్టేట్ డెయిరీ డెవలప్మెంట్ కో-ఆపరేటివ్ ఫెడరేషన్ చైర్మన్ గుత్తా అమిత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఇరాన్ యుద్ధ ప్రభావంతో చమురు సలసలా మండటం ఖాయమా? కొద్ది రోజులకు సరిపడా ఉన్న నిల్వలు భవిష్యత్తును ఆదుకోగలవా? పెట్రోల్, డీజిలే కాకుండా గ్యాస్ మంటలు..