Home » Videos
ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం తాజాగా రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ తుది నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 26 నుంచి 28 కి పెరిగింది. ఈ కొత్త జిల్లాల పాలన బుధవారం నుంచి ప్రారంభమైంది.
దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్లు సమ్మెలో పాల్గొనున్నారు. మధ్యాహ్నం 2.00 నుంచి 5.00 గంటల వరకు బంద్ నిర్వహించనున్నారు. స్విగ్గి, జుమాటో ఫ్లిప్ కార్డు, అమెజాన్ తదితర సంస్థలకు చెందిన కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనున్నారు.
త్రిపురకు చెందిన విద్యార్థి అంజెల్ చక్మా మృతిపై ఈశాన్య రాష్ట్రాలు అట్టుడుకుతున్నాయి. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు పెద్ద ఎత్తున నిరసనలు చేస్తున్నారు.
భూపాలపల్లిలోని ఎస్సీ హాస్టల్ వ్యవహారంపై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి వరుస కథనాలు ప్రసారం చేసింది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి.. హాస్టల్ వార్డెన్పై సస్పెన్షన్ వేటు వేసింది.
సంక్రాంతికి సొంత ఊళ్లకు వెళ్లే వారికి తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు చెప్పనుంది. జాతీయ రహదారులపై వాహనదారుల టోల్ ఛార్జీలను భరించే దిశగా ప్రణాళికలు రచిస్తోంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు మంగళవారం కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పలుమార్లు తిరుమల క్షేత్రాన్ని దర్శించుకున్నారు. తిరుమలలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాల సందర్భంగా ఆయన తిరుమల వెళ్లారు.
క్రిస్మస్ పండగకు ఇంటికి వచ్చిన కొత్త అల్లుడికి అత్తింటి వారు వెరైటీ విందు ఏర్పాటు చేశారు. కాకినాడ జిల్లా సామర్లకోటకు చెందిన ఏసురాజు అనే యువకుడికి కాకినాడ పేర్రాజు పేటకు చెందిన శాంతికి వివాహం జరిగింది.
శుక్రవారం రోజు మహిళలు జుట్టు కత్తిరించుకోవచ్చా? హిందూ ఆచారాల ప్రకారం, శుక్రవారం జుట్టు కత్తిరించుకోవడానికి మంచి రోజుగా పరిగణించబడుతుంది. శుక్రుడు సౌందర్యం, ఐశ్వర్యం, ప్రేమ, సంపదకు అధిపతి.
తిరుపతిలోని జాతీయ సంస్కృత విద్యాలయంలో ఏడో భారతీయ సమ్మేళనం ఈ రోజు అంటే..శుక్రవారం ప్రారంభంకానుంది. ఈ సమ్మేళనం నాలుగురోజుల పాటు జరగనుంది.
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ చరిత్ర ఇక ముగిసిన కథేనని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తాను రాజకీయాల్లో ఉన్నంత కాలం.. కేసీఆర్ కుటుంబాన్ని అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.