• Home » Vande Bharat Express

Vande Bharat Express

Viral: తొలిసారి భార్యను వందేభారత్ రైలెక్కించేందుకు వెళ్లి.. ఓ రేంజ్‌లో ఇరుక్కుపోయాడుగా..!

Viral: తొలిసారి భార్యను వందేభారత్ రైలెక్కించేందుకు వెళ్లి.. ఓ రేంజ్‌లో ఇరుక్కుపోయాడుగా..!

భార్యను వందేభారత్ రైలెక్కించేందుకు వెళ్లి రైల్లోనే ఇరుక్కుపోయిన పెద్దాయన ఉదంతం ప్రస్తుతం నెట్టింట్లో ట్రెండింగ్‌లో ఉంది.

Vande Bharat Trains: వందే భారత్‌ ప్రత్యేక రైళ్లు వచ్చేస్తున్నయి.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Vande Bharat Trains: వందే భారత్‌ ప్రత్యేక రైళ్లు వచ్చేస్తున్నయి.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

ప్రయాణికుల రద్దీ నియంత్రించేలా చెన్నై ఎగ్మూర్‌ - నాగర్‌కోయిల్‌ మధ్య వందే భారత్‌ ప్రత్యేక రైళ్లు(Vande Bharat Special Trains) నడపనున్నట్లు దక్షిణ రైల్వే తెలిపింది.

Narendra Modi: దేశంలో 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. మొత్తం ఎన్నంటే

Narendra Modi: దేశంలో 10 వందే భారత్ రైళ్లను ప్రారంభించిన మోదీ.. మొత్తం ఎన్నంటే

హోలీ పండుగకు ముందు ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు దేశప్రజలకు గుడ్ న్యూస్ అందించారు. ఏకంగా ఒకేసారి దేశవ్యాప్తంగా 10 వందే భారత్ హైస్పీడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను వర్చువల్ విధానంలో జెండా ఊపి ప్రారంభించారు.

Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో మూడో వందే భారత్ ట్రైన్.. ప్రధాని మోదీచే రేపే ప్రారంభం

Vande Bharat: తెలుగు రాష్ట్రాల్లో మూడో వందే భారత్ ట్రైన్.. ప్రధాని మోదీచే రేపే ప్రారంభం

దేశంలో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో కూడా మూడో వందే భారత్ ట్రైన్‌ను ప్రధాని మోదీ రేపు ప్రారంభించనున్నారు. ఆ వివరాలేంటో ఇప్పుడు చుద్దాం.

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులు తీపికబురు.. వైజాగ్ నుంచి రెండు వందేభారత్ రైళ్లు

Vande Bharat Express: రైల్వే ప్రయాణికులు తీపికబురు.. వైజాగ్ నుంచి రెండు వందేభారత్ రైళ్లు

ప్రయాణికులకు రైల్వే శాఖ ఓ శుభవార్త తెలిపింది. పోర్టు నగరమైన విశాఖపట్నం నుంచి రెండు వందేభారత్ రైళ్లను మార్చి 12వ తారీఖు నుంచి ప్రవేశపెట్టబోతోంది. ఒకటి పుణ్యక్షేత్రమైన పూరికి.. మరొకటి వైజాగ్ నుంచి సికింద్రబాద్ మార్గంలో ఈ రైళ్లను నడపనుంది. వారానికి ఆరు రోజులపాటు నడిచే ఈ రెండు రైళ్లను ప్రధాని నరేంద్ర మోదీ మంగళవారం (మార్చి 12) ప్రారంభించనున్నారు.

Vande Bharat train: వందేభారత్‌ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

Vande Bharat train: వందేభారత్‌ రైలు వచ్చేస్తోంది.. ఎక్కడినుంచి ఎక్కడివరకంటే..

చెన్నై - బెంగుళూరు వందేభారత్‌ రైలు(Vande Bharat train)ను ఈనెల 12వ తేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) ప్రారంభించనున్నారు.

Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మళ్లీ అదే నిర్లక్ష్యం.. యోగర్ట్‌లో ఫంగస్

Vande Bharat Express: వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లో మళ్లీ అదే నిర్లక్ష్యం.. యోగర్ట్‌లో ఫంగస్

ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు అందించే లక్ష్యంతో తీసుకొచ్చిన వందేభారత్ ఎక్స్‌ప్రెస్ (Vande Bharat Express) రైళ్లలో ఆహారం విషయంలో తరచూ ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి. దుర్వాసనతో పాటు భోజనంలో కీటకాలు, ఇతర పురుగులు రావడం వంటి ఘటనలు ఇప్పటికే ఎన్నో చోటు చేసుకున్నాయి. ఇప్పుడు తాజాగా ఓ ప్రయాణికుడికి సర్వ్ చేసిన యోగర్ట్(Yogurt)లో ఫంగస్ (Fungus) కనిపించింది.

Viral News: నిజంగానే చాలా బాగుంది సర్.. మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు చురకలు..

Viral News: నిజంగానే చాలా బాగుంది సర్.. మంత్రి అశ్వనీ వైష్ణవ్ కు చురకలు..

వందే భారత్.. ఈ రైలు గురించి తెలియని వారెవరూ ఉండరేమో. భారతీయ రైల్వేలో ఆధునాతన సదుపాయాలతో అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకువచ్చిన ఈ రైలులో ప్రయాణికులకు సకల సౌకర్యాలు కల్పిస్తున్నారు.

VandeBharat: వందేభారత్ రైళ్లను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా?

VandeBharat: వందేభారత్ రైళ్లను ఎలా శుభ్రం చేస్తారో తెలుసా?

ఆటోమేటిక్ క్లీనింగ్ ప్లాంట్లలో వందేభారత్ రైళ్లను శుభ్రపరిచే వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

Vande Bharath: పెరిగిన వందే భారత్ రైళ్ల సంఖ్య.. కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే

Vande Bharath: పెరిగిన వందే భారత్ రైళ్ల సంఖ్య.. కేంద్ర మంత్రి ఏం చెప్పారంటే

వందేభారత్‌(Vande Bharath) రైళ్ల సంఖ్యను 82కి పెంచామని, ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా మార్గాల్లో ఈ రైళ్ల వేగాన్ని గంటకు 160 కి.మీ.ల మేర పెంచేందుకు పనులు జరుగుతున్నాయని కేంద్ర ప్రభుత్వం బుధవారం తెలిపింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి