Home » Vallabhaneni Vamsi Mohan
అరెస్టుకు ముందు పోలీసుల నుంచి నోటీసు అందుకున్న తర్వాత తన సెల్ ఫోన్లను ఆయన మాయం చేశారు వాటి కోసం విజయవాడ...
కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విజయవాడ పోలీసులు వైసీపీ నేత వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. వంశీని అరెస్టు చేస్తున్నప్పుడు అతని ఫోన్ అదృశ్యం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
Vamshi: వైసీపీ నేత వల్లభనేని వంశీ నివాసంలో మరోసారి పోలీసులు సోదాలు నిర్వహించారు. వంశీ మొబైల్ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీమోహన్కు విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్ పేటలోని జిల్లా కారాగారానికి తరలించారు. జైల్లో వంశీ చిందులు తొక్కుతున్నారు.
వంశీ అరెస్టు ఆయన చేసిన కర్మ ఫలం. తప్పు చేసినవారికి ఎప్పటికైనా శిక్షపడుతుంది’ అని హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు.
‘చంద్రబాబూ... మీ తప్పులను ప్రజలే తమ డైరీల్లో రికార్డు చేసుకుంటున్నారు. తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నా’ అని మాజీ సీఎం జగన్ హెచ్చరించారు.
ఓ దళిత యువకుడిని కిడ్నాప్ చేసి మరో తప్పు చేశారు. పక్కా ఆధారాలతో దొరికిపోయినా తిరిగి మనపైనే ఎదురుదాడి చేస్తున్నారంటే వారు ఎలాంటి నేరమనస్తత్వం ఉన్నవారో అర్ధమవుతోంది.
గురువారం రాత్రి వంశీని విజయవాడలోని నాలుగో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో ప్రవేశపెట్టారు.
అర్ధరాత్రి అడుగుపెట్టిన మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, అక్కడి అధికారులపై సదుపాయాలు, సౌకర్యాల కోసం చిందులు తొక్కారు.
Chintamaneni Prabhakar: వైసీపీ నేతలు వల్లభనేని వంశీ, అంబటి రాంబాబుపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తప్పు చేసిన వారి పట్ల చట్టం అమలు కాస్త ఆలస్యం అవుతుందేమో కానీ, చేసిన తప్పుల నుంచి ఎవరూ తప్పించుకోలేరని స్పష్టం చేశారు.