Home » Vallabhaneni Vamsi Mohan
Satyavardhan: గన్నవరం టీడీపీ కార్యాలయంపై అల్లరి మూకల దాడి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ను మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచనున్నారు. అందుకోసం అతడిని సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని కోర్టుకు తీసుకు వచ్చారు. మేజిస్ట్రేట్ ఎదుట అతడు ఇచ్చే వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేయనున్నారు.
ముదునూరి సత్యవర్ధన్ను న్యాయాధికారి ముందు సోమవారం ప్రవేశపెట్టడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. వంశీ ప్రణాళికలతో ఆయన అనుచరులు తనను బెదిరించి కిడ్నాప్ చేశారని, టీడీపీ కార్యాలయంపై జరిగిన కేసులో తనకు సంబంధం లేదని చెప్పించారని సీఆర్పీసీ 161 ప్రకారం సత్యవర్ధన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
వంశీ బ్యారక్కు అధికారులు పరదాలు కట్టినట్టు తెలిసింది. భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉంటూ యూటర్న్ తీసుకున్న ముదునూరి సత్యవర్ధన్ వాంగ్మూలాన్ని విజయవాడ పటమట పోలీసులు నమోదు చేశారు.
‘దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే మాజీ ఎమ్మెల్యే వంశీ జైలుకు వెళ్లారు.
ముఖ్యంగా ఆయనకు గుండెకాయలాంటివాడైన ఓలుపల్లి మోహన రంగారావు అలియాస్ రంగా పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.
అరెస్టుకు ముందు పోలీసుల నుంచి నోటీసు అందుకున్న తర్వాత తన సెల్ ఫోన్లను ఆయన మాయం చేశారు వాటి కోసం విజయవాడ...
కిడ్నాప్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విజయవాడ పోలీసులు వైసీపీ నేత వల్లభనేని వంశీని అరెస్టు చేశారు. వంశీని అరెస్టు చేస్తున్నప్పుడు అతని ఫోన్ అదృశ్యం కావడం ఇప్పుడు సంచలనంగా మారింది.
Vamshi: వైసీపీ నేత వల్లభనేని వంశీ నివాసంలో మరోసారి పోలీసులు సోదాలు నిర్వహించారు. వంశీ మొబైల్ కోసం పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీమోహన్కు విజయవాడ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో వంశీని పోలీసులు విజయవాడ హనుమాన్ పేటలోని జిల్లా కారాగారానికి తరలించారు. జైల్లో వంశీ చిందులు తొక్కుతున్నారు.