Home » Vallabhaneni Vamsi Mohan
Vijayawada: గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో అరెస్టుల పర్వం కొనసాగుతోంది. ఈ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ అవగా.. వారిని సీఐడీ కోర్టులో హాజరుపర్చారు పోలీసులు.
వంశీని జైల్లో పరామర్శించేందుకు జగన్ వెళ్లడం మహిళలను, దళితులను అవమానించడమేనని టీడీపీ పొలిట్బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య అన్నారు.
జైలులో ఉన్న తనకు ఇంటి భోజనాన్ని అనుమతించాలని గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కోర్టును కోరారు.
Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కోసం ఎస్సీ, ఎస్టీ ఎట్రాసిటి కోర్టులో రెండు పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ నేపథ్యంలో ఇరు వర్గాలకు నోటీసులు జారీ చేయాలని న్యాయమూర్తి ఆదేశించారు.
Satyavardhan: గన్నవరం టీడీపీ కార్యాలయంపై అల్లరి మూకల దాడి వ్యవహారంలో పోలీసులకు ఫిర్యాదు చేసిన సత్యవర్థన్ను మేజిస్ట్రేట్ ముందు పోలీసులు హాజరుపరచనున్నారు. అందుకోసం అతడిని సోమవారం మధ్యాహ్నం విజయవాడలోని కోర్టుకు తీసుకు వచ్చారు. మేజిస్ట్రేట్ ఎదుట అతడు ఇచ్చే వాంగ్మూలాన్ని వీడియో రికార్డు చేయనున్నారు.
ముదునూరి సత్యవర్ధన్ను న్యాయాధికారి ముందు సోమవారం ప్రవేశపెట్టడానికి పోలీసులు రంగం సిద్ధం చేశారు. వంశీ ప్రణాళికలతో ఆయన అనుచరులు తనను బెదిరించి కిడ్నాప్ చేశారని, టీడీపీ కార్యాలయంపై జరిగిన కేసులో తనకు సంబంధం లేదని చెప్పించారని సీఆర్పీసీ 161 ప్రకారం సత్యవర్ధన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చారు.
వంశీ బ్యారక్కు అధికారులు పరదాలు కట్టినట్టు తెలిసింది. భద్రతా చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.
గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో ఫిర్యాదుదారుగా ఉంటూ యూటర్న్ తీసుకున్న ముదునూరి సత్యవర్ధన్ వాంగ్మూలాన్ని విజయవాడ పటమట పోలీసులు నమోదు చేశారు.
‘దళిత యువకుడిని కిడ్నాప్ చేసినందుకే మాజీ ఎమ్మెల్యే వంశీ జైలుకు వెళ్లారు.
ముఖ్యంగా ఆయనకు గుండెకాయలాంటివాడైన ఓలుపల్లి మోహన రంగారావు అలియాస్ రంగా పేరు ఈ కేసులో ప్రముఖంగా వినిపిస్తోంది.