Home » Uttarakhand
సముద్ర మట్టానికి 2,250 మీటర్ల ఎత్తులో ఉన్న బిన్సార్(Binsar Forest) వన్యప్రాణుల అభయారణ్యంలో మొదటిసారిగా ఒక పులి(Tigers) కనిపించింది.
అదృష్టం బాగోలేకపోతే అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది.. అదే టైం బాగుంటే ఎంత పెద్ద ప్రమాదం నుంచైనా సులభంగా బయటపడొచ్చు. కొందరు చావు అంచుల దాకా వెళ్లి.. క్షేమంగా బయటపడడం చూస్తూనే ఉంటాం. ఇలాంటి...
ఉత్తరకాశీ టన్నెల్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 41 మంది కార్మికులను ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి బుధవారంనాడు పరామర్శించారు. వారికి ఆర్థిక సహాయం కింద లక్ష రూపాయల చొప్పున చెక్కులను అందజేశారు.
"మీరు ధైర్యంగా ఉండండి. ఏం కాదు. యోగా చేయండి. ధ్యానం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తుంది"... ఇవే ఉత్తరకాశీ సొరంగంలో చిక్కుకున్న ఓ కార్మికుడు మిగతావారికి నూరిపోసిన ధైర్యం. ఆయనే ఉత్తరాఖండ్ రాష్ట్రానికి చెందిన గబ్బర్ సింగ్ నేగి.
ఉత్తరఖండ్ రాష్ట్రం ఉత్తర కాశీలోని సొరంగంలో 17 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులు ఎట్టకేలకు బయటకి రావడంపై ప్రధాని మోదీ(PM Modi) హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా బాధితులను ఆయన ఫోన్లో పరామర్శించారు.
ఒకటి కాదు, రెండో కాదు.. ఏకంగా 17 రోజుల సుదీర్ఘ ఎదురుచూపులకు శుభంకార్డు పడింది. మొక్కవోని సంకల్పంతో నిర్వీరామంగా కొనసాగించిన కృషి ఫలించింది. ఇన్నిరోజుల పాటు టన్నెల్లోనే చిక్కుకున్న 41 మంది కార్మికులు సురక్షితంగా ప్రాణాలతో బయపడ్డారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉత్తర్కాశీ టన్నెల్ వ్యవహారానికి ఎట్టకేలకు ‘శుభం కార్డు’ పడింది. ఈ టన్నెల్లో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు నిర్వహించిన రెస్క్యూ ఆపరేషన్ ఎన్నో ఒడిదుడుకుల మధ్య..
పదిహేడు రోజుల నిరీక్షణకు మరి కొద్ది గంటల్లోనే తెరపడనుంది. ఉత్తరాఖండ్ లోని ఉత్తర్కాశి సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది ఏ క్షణంలోనే బయట పడే అవకాశాలున్నాయి. రెస్క్యూ బృందం చేపట్టిన మాన్యువల్ డ్రిల్లింగ్ పనులు మంగళవారం మధ్యాహ్నం పూర్తయ్యాయి.
ఉత్తరాఖండ్లోని ఉత్తరకాశీలో గల సిల్క్యా-బార్కోట్ సొరంగం కూలిన ఘటనలో అందులో చిక్కుకున్న 41 మంది కార్మికులను రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. టన్నెల్ పై నుంచి జరుపుతున్న వర్టికల్ డ్రిల్లింగ్ మంగళవారం ఉదయం నాటికి 42 మీటర్లు పూర్తైంది. మొత్తం 82 మీటర్ల లోతు వరకు తవ్వాల్సి ఉంది.
ఉత్తరాఖండ్ సొరంగంలో గత 16 రోజులుగా చిక్కుకుపోయిన 41 మంది కూలీలను రక్షించేందుకు కొండ పైనుంచి నిలుపుగా చేపట్టిన డ్రిల్లింగ్ పనులు చురుకుగా సాగుతున్నాయి. నవంబర్ 30 కల్లా వర్టికల్ డ్రిల్లింగ్ పనులు పూర్తవుతాయని అంచనా వేస్తున్నట్టు నేషనల్ హైవేస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ మహమ్మద్ అహ్మద్ సోమవారంనాడు తెలిపారు.