• Home » Uttam Kumar Reddy Nalamada

Uttam Kumar Reddy Nalamada

Ugadi: 3.15 కోట్ల మందికి సన్నబియ్యం

Ugadi: 3.15 కోట్ల మందికి సన్నబియ్యం

ఉగాది పండుగ నుంచి రాష్ట్రంలో ఉన్న 3 కోట్ల 15 లక్షల మంది ప్రజలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి తెలిపారు.

Minister Uttam: సన్న బియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Minister Uttam: సన్న బియ్యం పంపిణీపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కీలక ప్రకటన

Minister Uttam Kumar Reddy: హుజూర్ నగర్ నుంచి సన్న బియ్యం పంపిణీ ప్రారంభిస్తున్నామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. తెలంగాణలో 85 శాతం జనాభాకు సన్నబియ్యం అందబోతోందిని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Uttam Kumar Reddy: దేవాదుల ప్రారంభం

Uttam Kumar Reddy: దేవాదుల ప్రారంభం

ఎట్టకేలకు హనుమకొండ జిల్లా ధర్మసాగర్‌ మండలం దేవన్నపేటలో దేవాదుల మూడోదశ పంప్‌హౌజ్‌ వద్ద ఒక మోటార్‌ రన్‌ ప్రారంభమైంది.

Uttam Kumar Reddy: ఉప ఎన్నిక వచ్చినప్పుడే రేషన్‌ కార్డులిచ్చారు

Uttam Kumar Reddy: ఉప ఎన్నిక వచ్చినప్పుడే రేషన్‌ కార్డులిచ్చారు

గత పాలకులు ఉప ఎన్నికలు వచ్చినప్పుడే తెల్ల రేషన్‌ కార్డులు ఇచ్చారని మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ తన పదేళ్ల పాలనలో పేదలకు అన్యాయం చేసిందన్నారు.

Harish Rao: సీడబ్ల్యూసీ లేఖ చూపిస్తే క్షమాపణ చెప్తారా ?

Harish Rao: సీడబ్ల్యూసీ లేఖ చూపిస్తే క్షమాపణ చెప్తారా ?

సీడబ్ల్యూసీ అలా చెప్పలేదన్న ఉత్తమ్‌ మాటలు నిజమైతే తానే క్షమాపణ చెబుతానని పేర్కొన్నారు. సాగునీటి పద్దులపై చర్చ సందర్భంగా సభలో, ఆ తర్వాత ఆయా అంశాలపై అసెంబ్లీ మీడియా పాయింట్‌ వద్ద హరీశ్‌రావు మాట్లాడారు.

 Uttam Kumar Reddy: ఉగాదికి హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పథకం ప్రారంభం

Uttam Kumar Reddy: ఉగాదికి హుజూర్‌నగర్‌లో సన్న బియ్యం పథకం ప్రారంభం

రేషన్‌ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ పథకాన్ని ఉగాది రోజున, మార్చి 30న, సీఎం రేవంత్‌ రెడ్డి హుజూర్‌నగర్‌లో ప్రారంభించనున్నారని పౌర సరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమం తర్వాత సీఎం రామస్వామి గట్టు వద్ద మోడల్‌ కాలనీ ఇళ్ల నిర్మాణం పరిశీలిస్తారు.

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఇక డ్రిల్లింగ్‌.. బ్లాస్టింగ్‌!

SLBC Tunnel: ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌లో ఇక డ్రిల్లింగ్‌.. బ్లాస్టింగ్‌!

శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్‌ఎల్‌బీసీ) టన్నెల్‌లో ఇకపై డ్రిల్లింగ్‌ అండ్‌ బ్లాస్టింగ్‌ విధానం అనుసరించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది.

Uttam Kumar Reddy: త్వరలో ఎస్‌ఎల్‌బీసీ పునః ప్రారంభం

Uttam Kumar Reddy: త్వరలో ఎస్‌ఎల్‌బీసీ పునః ప్రారంభం

ఎల్‌ఎ్‌సబీసీ దుర్ఘటనతో పనులు నిలిచాయని, త్వరలోనే ఎస్‌ఎల్‌బీసీ పనులను తిరిగి ప్రారంభిస్తామని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పెండింగ్‌ ప్రాజెక్టులన్నీ పూర్తిచేస్తామని చెప్పారు.

Uttam: అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ విషప్రచారం

Uttam: అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ విషప్రచారం

అధికారం పోయిందన్న అక్కసుతోనే బీఆర్‌ఎస్‌ నాయకులు ప్రజాప్రభుత్వంపై విష ప్రచారం చేస్తున్నారని నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు.

Minister Ponguleti:కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

Minister Ponguleti:కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

Minister Ponguleti Srinivas Reddy: తాగునీరు, సాగునీరు సమస్యకు గత కేసీఆర్ సర్కారే కారణమని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న నీటి ఎద్దడికి కారణం కేసీఆరే అని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి