Home » Trending News
కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వీ కావారే ట్రావెల్స్కు చెందిన ప్రైవేట్ బస్సు కర్నూలుకు సమీపంలో రోడ్డు ప్రమాదానికి గురైంది. బైకును ఢీకొట్టడంతో బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 20 మంది ప్రాణాలతో బయటపడ్డారు. ఆ సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రయాణికుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
తునిలో బాలికపై వృద్ధుడు అఘాయిత్యానికి పాల్పడిన ఘటన సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు వివరాలు వెల్లడించారు. బాలికపై నిందితుడు నారాయణ రావు(62) అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు నిర్ధారించారు.
ఏఎస్పీ రోహిత్పై టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై జిల్లా ఎస్పీ జగదీష్ స్పందించారు. ప్రభాకర్రెడ్డిపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిజాయితీగా పనిచేసే అధికారిపై బెదిరింపు ధోరణి తగదని హితవుపలికారు.
ఇంటి రెండో అంతస్తులో ఓ పిల్లాడు రెయిలింగ్ పట్టుకుని వేలాడుతున్నాడు. ఇలా చాలా సేపు రెయిలింగ్ పట్టుకున్న ఆ పిల్లాడు.. తర్వాత చేయి వదిలేశాడు. దీంతో నేరుగా కిందకు దూసుకొచ్చాడు. అయితే అదే సమయంలో ఓ వ్యక్తి కింద నడుస్తూ వెళ్తున్నారు. చివరకు ఏమైందో మీరే చూడండి..
ఏపీలోని గుంటూరు రైల్వే స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. చర్లపల్లి వెళ్తున్న మహిళ.. గుంటూరులో రైలెక్కింది. అయితే రైలు రన్నింగ్లో ఉండగా.. ఆమెకు షాకింగ్ అనుభం ఎదురైంది. గుర్తుతెలియని ఓ వ్యక్తి సదరు మహిళను టార్గెట్ చేశాడు. పక్కన ఎవరూ లేని సమయంలో..
రాశిఫలాలు ఒక్కో రోజు, ఒక్కో వారం ఒక్కో విధంగా ఉంటాయి. కొన్ని రాశుల వారికి ఓ రోజు అనుకూలంగా ఉంటే.. మరికొన్ని రాశుల వారికి మరో రోజు అదృష్టం కలిసి వస్తుంటుంది.
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
LIVE Breaking News: ప్రపంచ నలుమూలల, దేశ విదేశాల్లో జరిగే పరిణామాలు, సంఘటనలు, రాజకీయ, ఆర్థిక అంశాలు, క్రీడా, వినోదానికి సంబంధించిన అప్డేట్స్ను ఎప్పటికప్పుడు ఆంధ్రజ్యోతి మీకు అందిస్తోంది. సమస్త సమాచారం ఒకే క్లిక్తో ఇక్కడ చూసేయండి..
ప్రస్తుతం దేశంలో మనుషులపై కుక్కలు దాడులు చేస్తున్న కేసులు బాగా పెరుగుతున్నాయి. వీటి దాడిలో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాక మరికొందరు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులపై కుక్కల దాడి ఎక్కువగా ఉంటుంది. ఇవి దాడి చేసినప్పుడు మన శరీరంపై తీవ్రమైన గాయాలు ఏర్పడతాయి. అయితే..