Home » Travel
ఈ వేసవిలో దక్షిణ భారతదేశంలోని అందమైన పర్యాటక ప్రాంతాలను చూడాలనుకుంటున్నారా? ఐఆర్సీటీసీ మీకు స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. ‘మెజెస్టిక్ సదరన్’ పేరుతో ప్రత్యేక టూర్ ప్యాకేజీని ప్రకటించింది.
తెలంగాణలో మాల్దీవుల అనుభూతిని ఇచ్చేలా ప్రత్యేకమైన ప్రదేశం ఉందని తెలుసా? హైదరాబాద్ నుంచి కేవలం 3 గంటల దూరంలో ఉంది. తక్కువ బడ్జెట్లో, కుటుంబం లేదా స్నేహితులతో సరదాగా ట్రిప్కు వెళ్లవచ్చు.
ప్రస్తుతం జనరేషన్ Z యువతలో ప్రయాణం ఒక కొత్త ట్రెండ్గా మారుతోంది. టెక్నాలజీ సహాయంతో ముందుగానే ప్రణాళికలు సిద్ధం చేసుకోవడం, మారుమూల ప్రాంతాలను అన్వేషించడం, సాహసయాత్రలు చేయడం వంటి కొత్త ప్రయాణ ధోరణులు ఈ తరం యువతలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.
వేసవిలో ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, లాంగ్ ట్రిప్ వెళ్లలేని వాళ్లు హైదరాబాద్ దగ్గర్లో ఈ టూరిస్ట్ ప్రదేశానికి వెళ్లవచ్చు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు.
భారతదేశంలో మహిళలు ఒంటరిగా కూడా సురక్షితంగా పర్యటించగలిగే ఎన్నో అందమైన ప్రదేశాలు ఉన్నాయి. ప్రకృతి సోయగాలు, ప్రశాంత వాతావరణం, భద్రత కలిగిన కొన్ని నగరాలు మహిళా ప్రయాణికులకు మంచి అనుభూతిని అందిస్తాయి.
మంచుతో కప్పబడిన పర్వతాలు, చల్లని వాతావరణం, ప్రకృతి అందాలు కలిసిన ప్రదేశం చూడాలంటే ఉత్తరాఖండ్లోని ఔలి హిల్ స్టేషన్ తప్పకుండా గుర్తుకు వస్తుంది. స్కీయింగ్ వంటి అడ్వెంచర్ క్రీడలకు ప్రసిద్ధి చెందిన ఈ ప్రదేశం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తోంది.
వసంతకాలం ఆహ్లాదకరమైన వాతావరణంతో ఉల్లాసాన్ని నింపే అత్యంత అందమైన కాలం. ఉగాది వంటి పండుగలతో ప్రారంభమయ్యే ఈ కాలంలో ప్రకృతి పూల వనంగా మారుతుంది. ప్రకృతి సోయగాలను ఆస్వాదించాలనుకునే వారికి ఈ ప్రదేశాలు మరపురాని వసంతకాలపు ప్రయాణాన్ని అందిస్తాయి.
మీరు సమ్మర్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే, ఈ ప్రత్యేకమైన ప్రదేశాలు మీకు మరపురాని అనుభూతులను అందిస్తాయి. ప్రకృతి అందాలు, సాంస్కృతిక అనుభవాలతో ఈ గమ్యస్థానాలు మీ ప్రయాణాన్ని మరింత ప్రత్యేకం చేస్తాయి.
ఇరాన్పై అమెరికా–ఇజ్రాయెల్ దాడుల తర్వాత పశ్చిమాసియాలో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. వందలాది విమానాలు రద్దు అయ్యాయి. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ పనిచేస్తుందో లేదో ఇప్పుడు తెలుసుకుందాం..
తీర్థయాత్రలు చేయాలనుకునే భక్తులకు IRCTC స్పెషల్ ఆఫర్ అందిస్తోంది. మార్చి 21 నుంచి భారత్ గౌరవ్ టూరిస్ట్ ట్రైన్లను నడపనుంది.