Home » Travel
వేసవి సెలవుల్లో కుటుంబంతో కలిసి విహారయాత్రకు వెళ్లాలని చాలా మంది ప్లాన్ చేస్తుంటారు. అయితే ఇంటి నుంచి బయలుదేరే ముందు కొన్ని చిన్న విషయాలను పట్టించుకోకపోతే, ఆ ప్రయాణం ఇబ్బందిగా మారే అవకాశం ఉంది.
ఈ వేసవి సీజన్లో ప్రకృతి అందాలతో నిండిన శ్రీకాకుళం జిల్లా తప్పక సందర్శించాల్సిన పర్యాటక గమ్యంగా నిలుస్తోంది. బీచ్లు, కొండలు, జలపాతాలు ఇలా అన్నీ ఒకే ప్రాంతంలో ఉండటంతో ఈ జిల్లా ప్రత్యేక ఆకర్షణగా మారింది.
రైలును మిస్ అయితే అదే టికెట్తో మరో రైలులో ప్రయాణించవచ్చా లేదా అనే సందేహం చాలామందికి ఉంటుంది. భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ఈ విషయానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
వేసవి సెలవుల్లో తక్కువ ఖర్చుతో చల్లని ప్రదేశాలను సందర్శించాలనుకునే వారికి ఉమ్మడి వరంగల్ జిల్లా అద్భుతమైన ఎంపికగా నిలుస్తోంది. చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు కలిసిన ఈ ప్రాంతాన్ని ఒకటి రెండు రోజుల్లోనే సులభంగా వీక్షించవచ్చు.
అరకు యాత్ర చేయాలనుకునేవారికి ఐఆర్సీటీసీ బంపర్ ఆఫర్ ప్రకటించింది. జ్యువెల్ ఆఫ్ ఈస్ట్ కోస్ట్ పేరుతో హైదరాబాద్ టూ అరకు ప్రత్యేక టూర్ ప్యాకేజీ అందుబాటులోకి తెచ్చింది.
ఉత్తరాఖండ్లోని పవిత్ర కేదార్నాథ్ ఆలయ యాత్ర ప్రతి భక్తుడి కల. అయితే ఈ యాత్ర ఆధ్యాత్మికంగా ఎంతో ప్రత్యేకమైనదే కాకుండా కొంత సవాలుతో కూడుకున్నదిగా కూడా ఉంటుంది.
చార్ధామ్ యాత్ర ప్రతి భక్తుడికి అత్యంత పవిత్రమైన తీర్థయాత్ర. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ యాత్ర చేస్తారు. 2026 సంవత్సరానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో, ఆన్లైన్లో చార్ధామ్ యాత్రకు ఎలా నమోదు చేసుకోవాలో తెలుసుకుందాం..
తెలంగాణలో దాగి ఉన్న ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం ‘గొట్టం గుట్ట’. ‘తెలంగాణ ఊటీ’గా పేరొందిన ఈ హిల్ స్టేషన్.. సరస్సులు, పచ్చని అడవులు, కొండల మధ్య తన సహజ అందాలతో పర్యాటకులను ఆకట్టుకుంటోంది.
వేసవిలో చాలా మంది విహారయాత్రలకు ప్లాన్ చేస్తుంటారు. అయితే, ఈ సీజన్లో వెళ్లకూడని ప్రదేశాల గురించి ముందుగానే తెలుసుకోవడం చాలా అవసరం.
తక్కువ బడ్జెట్లో కొచ్చి ట్రిప్కు వెళ్లాలనుకుంటున్నారా? సరైన ప్లానింగ్ ఉంటే, కేవలం రూ. 20 వేలలో కొచ్చి ట్రిప్ను సులభంగా పూర్తి చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..