Home » Travel
తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ అంటే ఆ హుషారే వేరు.! ఈ వేడుక కోసం ఊర్లకు వెళ్లేందుకు పలువురు ప్రణాళికలు సిద్ధం చేస్కుంటుంటారు. ఇక ప్రయాణ విషయానికొస్తే రైళ్లలో టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయి.. రెండు నెలల ముందే వెయిటింగ్ లిస్ట్ చూపిస్తోంది. వందేభారత్ రైలుకూ వెయిటింగ్ చూపిస్తుండటంతో.. సంక్రాంతి వేళ రద్దీ ఏమేర ఉండనుందో ఊహకందదేమో..!
ఫారన్ ట్రిప్కు ప్లాన్ చేసుకునే వారికి ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. వివిధ దేశాల పర్యటనకు వెళ్లే వారికి అందుకు అనుగుణంగా ధరలను నిర్ణయిస్తుంది.
విదేశీ విహారయాత్రకు వెళ్లాలనుకునే వారికి ఐఆర్సీటీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్ నుంచి మలేషియా, సింగపూర్ వెళ్లానుకునే పర్యాటకుల కోసం ప్యాకేజీను ఐఆర్సీటీసీ తీసుకు వచ్చింది.
కార్తీక మాసంలో భక్తులకు రైల్వే శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. దేశవ్యాప్తంగా శైవ ఆలయాలకు భక్తులు పోటెత్తుతారు. వీరందరి కోసం రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది.
పెళ్లిళ్ల సీజన్ ఇప్పటికే ప్రారంభమైంది, నూతన వధూవరులు హనీమూన్కు ఎక్కడికి వెళ్లాలా అని ఆలోచిస్తున్నారా? ఇండియాలో తక్కువ బడ్జెట్లో అద్భుతమైన ప్రదేశాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
కర్నూలులో దగ్ధమైన వి కావేరి ట్రావెల్స్ బస్సు రిజిస్ట్రేషన్లలో భారీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. సదరు బస్సుకు పలుసార్లు, పలురాష్ట్రాల్లో రెండు రకాలుగా రిజిస్ట్రేషన్లు చేయించినట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఒడిశా, డామన్ అండ్ డయ్యులో..
భవ్య గుజరాత్ పేరుతో తీసుకొచ్చిన ఈ టూర్లో గుజరాత్లోని ప్రముఖ దర్శనీయ ప్రదేశాలను సందర్శించవచ్చు. అక్టోబర్ 26 నుంచి యాత్ర ప్రారంభంకానుండగా.. తొమ్మిది రాత్రులు, పది రోజులు భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలులో ఈ ప్రదేశాలను సందర్శించవచ్చు.
షిర్డీ సాయిబాబా భక్తులకు IRCTC బంపర్ ఆఫర్ ప్రకటించింది. కేవలం అతి తక్కువ ధరకే హైదరాబాద్ టూ షిర్డీ ప్యాకేజీని అందుబాటులోకి తెచ్చింది.
రైలు ప్రయాణం అంటే చాలా మందికి ఇష్టం. ఎందుకంటే ఇది సౌకర్యవంతంగా ఉండటంతో పాటు చాలా తక్కువ ఖర్చుతో కూడుకున్నది. అయితే, ఈ రైళ్లలో ప్రయాణించాలంటే మాత్రం ఆస్తులు అమ్మాల్సిందే.
ఈ సంవత్సరం దీపావళి అక్టోబర్ 20వ తేదీ సోమవారం నాడు జరుపుకుంటారు. అయితే, దీపావళి సందర్భంగా, దేశంలో దీపావళిని ప్రత్యేకంగా జరుపుకునే నగరాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం..