Home » Travel
టూర్కు వెళ్లడం అంటే కొత్త ప్రదేశాలను చూడటం, సంతోషకరమైన జ్ఞాపకాలను సొంతం చేసుకోవడం. అయితే పర్యాటక ప్రాంతాల్లో కొందరు మోసగాళ్లు టూరిస్టులను లక్ష్యంగా చేసుకుని వివిధ రకాల మోసాలకు పాల్పడుతుంటారు.
రైలు ప్రయాణంలో సౌకర్యవంతమైన బెర్త్ దొరకడం చాలా మందికి ముఖ్యమైన విషయం. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, దివ్యాంగులు, ఆరోగ్య సమస్యలు ఉన్న ప్రయాణికులకు లోయర్ బెర్త్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.
హోటల్ బుకింగ్లు, వేర్వేరు ప్రయాణ ఏర్పాట్లకు బదులుగా ఒకే వాహనంలో బెడ్, భోజనం, ప్రయాణ సౌకర్యాలతో కూడిన కారవాన్ ట్రావెల్ హైదరాబాద్లో వేగంగా ప్రాచుర్యం పొందుతోంది. ముఖ్యంగా వీకెండ్ ట్రిప్లు, తీర్థయాత్రలు, కుటుంబ విహారయాత్రల కోసం కారవాన్లకు డిమాండ్ రోజురోజుకూ పెరుగుతోంది.
తిరుపతిలో టీటీడీ ఆధ్వర్యంలో భక్తుల కోసం పలు వసతి కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. ఆన్లైన్ లేదా కరెంట్ బుకింగ్ ద్వారా గదులను రిజర్వ్ చేసుకునే అవకాశం ఉంది. పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం..
వర్షాకాలంలో ప్రకృతి అందాలు ఎంతగా ఆకట్టుకున్నా.. కొన్ని ప్రాంతాలకు వెళ్లడం ప్రమాదకరంగా మారే అవకాశం ఉంటుంది. భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఎక్కువగా ఉండే హిల్ స్టేషన్లు, జలపాతాలు, నదీ తీర ప్రాంతాలకు వెళ్లే ముందు వాతావరణ పరిస్థితులు తప్పనిసరిగా తెలుసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
రైలు ప్రయాణంలో సమస్యలు ఎదురైనా చాలామంది మౌనంగా భరిస్తుంటారు. అయితే భారతీయ రైల్వే నిబంధనల ప్రకారం ప్రతి ప్రయాణికుడికి పలు చట్టపరమైన హక్కులు ఉన్నాయి.
రైలు ఆలస్యమైతే రీఫండ్ వస్తుందా? TDR ఎలా ఫైల్ చేయాలి? పూర్తి వివరాలు తెలుసుకుందాం..
తెలంగాణలోని చారిత్రక కోటల్లో భువనగిరి కోటకు ప్రత్యేక స్థానం ఉంది. చరిత్ర, ప్రకృతి, సాహసయాత్రను ఒకేసారి ఆస్వాదించాలనుకునే వారికి భువనగిరి కోట అద్భుతమైన పర్యాటక కేంద్రంగా నిలుస్తోంది.
వీకెండ్లో నగర రద్దీకి దూరంగా ప్రకృతి ఒడిలో ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారా? అయితే హైదరాబాద్కు సమీపంలో ఉన్న అనంతగిరి హిల్స్ మీకు బెస్ట్ డెస్టినేషన్.
వర్షాకాలంలో ప్రకృతి అందాలను ఆస్వాదించాలని అనుకునే ప్రయాణికుల కోసం ఐఆర్సీటీసీ ప్రత్యేక టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 'కేరళ హిల్స్ అండ్ వాటర్' పేరుతో అందిస్తున్న ఈ ప్యాకేజీలో ప్రముఖ పర్యాటక ప్రాంతాలను సందర్శించే అవకాశం కల్పిస్తోంది.