• Home » TMC

TMC

Kolkata: బెంగాల్‌ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్న బీజేపీ.. ఘాటుగా స్పందించిన దీదీ

Kolkata: బెంగాల్‌ టెర్రరిస్టులకు అడ్డాగా మారిందన్న బీజేపీ.. ఘాటుగా స్పందించిన దీదీ

పశ్చిమ బెంగాల్‌లో(West Bengal) శాంతి నెలకొంటే బీజేపీ(BJP) సహించదని సీఎం మమతా బెనర్జీ(CM Mamata Benerjee) సంచలన వ్యాఖ్యలు చేశారు. రామేశ్వరం బ్లాస్ట్ నిందితులను ఎన్ఐఏ కోల్‌కతాలో అదుపులోకి తీసుకున్న తరువాత బీజేపీ నేతలు బెంగాల్ సురక్షిత ప్రాంతం కాదని ఆరోపించారు.

Abhishek Banerjee: అమిత్ షా బెంగాల్‌కి రండి.. అభిషేక్ సవాల్

Abhishek Banerjee: అమిత్ షా బెంగాల్‌కి రండి.. అభిషేక్ సవాల్

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాకు తృణముల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభిషేక్ బెనర్జీ బంపర్ ఆఫర్ ఇఛ్చారు. డైమండ్ హార్బర్ లోక్‌సభ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలో దిగాలని అమిత్ షాకు పిలుపు నిచ్చారు. పోని ఈ స్థానం నుంచి ఆయన పోటీ చేయకుంటే.. ఈడీ, సీబీఐ,ఎన్ఐఏ డైరెక్టర్లు అయినా ఇక్కడి నుంచి పోటీ చేయాలన్నారు.

West Bengal: ఎన్‌ఐఏ, బీజేపీ మధ్య అవగాహన: టీఎంసీ

West Bengal: ఎన్‌ఐఏ, బీజేపీ మధ్య అవగాహన: టీఎంసీ

బీజేపీ, ఎన్‌ఐఏ మధ్య అవగాహన ఉందని తృణమూల్‌ కాంగ్రెస్‌ జనరల్‌ సెక్రటరీ అభిషేక్‌ బెనర్జీ ఆరోపించారు. ఎన్‌ఐఏ అధికారులతో బీజేపీ సభ్యుడు ఒకరు సమావేశమయ్యారని ఆరోపించారు.

Kolkata: ప్రతిపక్షాలన్నింటినీ జైల్లో వేయడం మోదీ గ్యారంటీ.. దీదీ ఘాటు విమర్శలు

Kolkata: ప్రతిపక్షాలన్నింటినీ జైల్లో వేయడం మోదీ గ్యారంటీ.. దీదీ ఘాటు విమర్శలు

ప్రధాని మోదీ(PM Modi) చెబుతున్న "మోదీ కా గ్యారంటీ" అంటే ప్రతిపక్ష నేతలను జైల్లో వేయడమని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) ఘాటు విమర్శలు చేశారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె జలపాయిగురిలో ఎన్నికల ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మోదీ పాలనలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందన్నారు.

Delhi: బెంగాల్‌లో గెలిచే పార్టీ అదే.. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన అంచనాలు

Delhi: బెంగాల్‌లో గెలిచే పార్టీ అదే.. వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ సంచలన అంచనాలు

రానున్న లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌(TMC) అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్‌లో బీజేపీ(BJP) నంబర్‌ 1 పార్టీగా అవతరించే అవకాశం ఉందని ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ నేత ప్రశాంత్‌ కిషోర్‌ అంచనా వేశారు.

Elections 2024: మోదీ వర్సెస్ దీదీ.. బెంగాల్ లో మంట పుట్టిస్తున్న ఎన్నికల ప్రచారం..

Elections 2024: మోదీ వర్సెస్ దీదీ.. బెంగాల్ లో మంట పుట్టిస్తున్న ఎన్నికల ప్రచారం..

పశ్చిమ బెంగాల్‌లో కేంద్ర దర్యాప్తు సంస్థల అధికారులపై దాడుల ఘటన పొలిటికల్ హీట్ పెంచుతోంది. దోపిడీ, అవనీతి చేసే వారిని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కాపాడుతోందని ప్రధాని నరేంద్ర మోదీ ( PM Modi ) ఫైర్ అయ్యారు.

Cash for Query Probe: మహువా మొయిత్రాపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు

Cash for Query Probe: మహువా మొయిత్రాపై ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు

డబ్బులు తీసుకుని ప్రశ్నలు అడగారనే కారణంగా లోక్‌సభ ఎంపీ సభ్యత్వాన్ని కోల్పోయిన టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మరిన్ని చిక్కుల్లో పడ్డారు. 'క్యాష్ ఫర్ క్యారీ' దర్యాప్తులో భాగంగా ఆమెపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ కేసును మంగళవారంనాడు నమోదు చేసింది.

SandeshKhali: సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్‌ను అరెస్టు చేసిన ఈడీ

SandeshKhali: సందేశ్‌ఖాలీ నిందితుడు షాజహాన్‌ను అరెస్టు చేసిన ఈడీ

పశ్చిమబెంగాల్‌లోని సందేశ్‌ఖాలీ లో భూ ఆక్రమణల కేసులో టీఎంసీ బహిష్కృత నేత షేక్ షాజహాన్‌‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ శనివారంనాడు అరెస్టు చేసింది. నిందితుడు ప్రస్తుతం జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు.

Fema Case: చిక్కుల్లో మహువా మొయిత్రా.. ఈడీ తాజా సమన్లు

Fema Case: చిక్కుల్లో మహువా మొయిత్రా.. ఈడీ తాజా సమన్లు

తృణమూల్ కాంగ్రెస్ నేత మహుతా మొయిత్రాను ఫెమా నిబంధనల ఉల్లంఘన కేసు వెంటాడుతోంది. ఈ కేసులో ఆమెను, వ్యాపారవేత్త దర్శన్ హీరానందానిని ప్రశ్నించేందుకు ఈనెల 28న తమ ముందు హాజరుకావాలంటూ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ బుధవారంనాడు సమన్లు జారీ చేసింది.

Lok Sabha Polls: బెంగాల్ గవర్నర్‌పై ఎన్నికల కమిషన్‌కు తృణమూల్ ఫిర్యాదు

Lok Sabha Polls: బెంగాల్ గవర్నర్‌పై ఎన్నికల కమిషన్‌కు తృణమూల్ ఫిర్యాదు

పశ్చిమబెంగాల్ గవర్నర్ సీవీ ఆనంద బోస్ పై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి తృణమూల్ కాంగ్రెస్ శుక్రవారంనాడు ఫిర్యాదు చేసింది. లోక్‌సభ ఎన్నికల్లో అక్రమ జోక్యానికి గవర్నర్ ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. ఎన్నికల సంఘానికి సమాంతరంగా తన కార్యాలయానికి ఉపయోగించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఈసీఐ దృష్టికి తెచ్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి