• Home » Tirupathi News

Tirupathi News

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. తన మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి మొక్కులు చెల్లించుకున్నారు.

Task force: టాస్క్‌ఫోర్స్‌లో కొందరి తీరుపై అనుమానాలు

Task force: టాస్క్‌ఫోర్స్‌లో కొందరి తీరుపై అనుమానాలు

ఎర్రచందనం అక్రమ రవాణాకు ముకుతాడు వేయాల్సిన యంత్రాంగంలోనే కొందరు కోవర్టులున్నారని ఆ శాఖ అధికారులు అనుమానిస్తున్నారు.

CM: చంద్రబాబుకు ఘనస్వాగతం

CM: చంద్రబాబుకు ఘనస్వాగతం

తిరుమల పర్యటన నిమిత్తం శుక్రవారం సాయంత్రం తిరుపతి చేరుకున్న సీఎం చంద్రబాబుకు ఘనస్వాగతం లభించింది.

 ప్రజాసమస్యల పరిష్కారంలో ‘ఆంధ్రజ్యోతి’ది కీలక పాత్ర: ఎమ్మెల్యే పులివర్తి నాని

ప్రజాసమస్యల పరిష్కారంలో ‘ఆంధ్రజ్యోతి’ది కీలక పాత్ర: ఎమ్మెల్యే పులివర్తి నాని

తిరుపతి జిల్లాలో ప్రజా సమస్యల పరిష్కారానికి మరో ముందడుగు పడింది. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఆధ్వర్యంలో ‘అక్షరం అండగా.. పరిష్కారమే అజెండాగా’ కార్యక్రమం చంద్రగిరి మండలం రాయలపురం గ్రామంలో శనివారం నిర్వహించారు.

 టీటీడీ చైర్మన్‌ కనబడడం లేదు

టీటీడీ చైర్మన్‌ కనబడడం లేదు

వైసీపీ నేతలు తెగబడ్డారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం ముందే ఛైర్మన్‌ బీఆర్‌ నాయుడు కనిపించడం లేదంటూ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.

వైసీపీ ఎంపీపై హైకోర్టు ఫైర్

వైసీపీ ఎంపీపై హైకోర్టు ఫైర్

రాష్ట్రంలో పరిశ్రమలకు భూములు కేటాయింపులు రద్దు చేయాలని కోరుతూ వైసీపీ నేత, తిరుపతి ఎంపీ గురుమూర్తి వేసిన పిటిషన్‌పై ఏపీ హైకోర్టు ధర్మాసనం మండిపడింది.

నా పార్టీకి నేనేంటో తెలుసు.. అన్నీ అబద్ధపు ప్రచారాలే: భానుప్రకాశ్ రెడ్డి

నా పార్టీకి నేనేంటో తెలుసు.. అన్నీ అబద్ధపు ప్రచారాలే: భానుప్రకాశ్ రెడ్డి

తిరుమల పరకామణిలో చోరీ ఇప్పుడే కొత్తగా జరిగినట్లు పెద్ద అక్షరాల్లో వార్తలు రాస్తున్నారని భానుప్రకాశ్ రెడ్డి మండిపడ్డారు. దీని వెనక తిరుమల హుండీకి కానుకలు రాకుండా చేసే కుట్ర ఉందని ఆయన ఆరోపించారు.

20 కేజీల గంజాయి అక్రమ తరలింపు.. నలుగురి అరెస్ట్

20 కేజీల గంజాయి అక్రమ తరలింపు.. నలుగురి అరెస్ట్

తిరుపతిలో 20 కేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గంజాయిని అక్రమంగా తరలిస్తున్న నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.

Elephant: రెండు ఏనుగుల మృతి

Elephant: రెండు ఏనుగుల మృతి

మంద నుంచి వేరుపడిన రెండు ఏనుగులు.. పంట పొలాలవైపు అడుగులేశాయి. మామిడితోటలో అంతరపంటగా సాగు చేసిన వేరుశనగ పంటలోకి వెళ్లే క్రమంలో, పొలంచుట్టూ లాగిన విద్యుత్తు తీగలు తగిలి మృతిచెందాయి.

 TTD: టీటీడీ విద్యాసంస్థల్లో డిజిటల్‌ తరగతి గదులు

TTD: టీటీడీ విద్యాసంస్థల్లో డిజిటల్‌ తరగతి గదులు

విద్యాబోధనలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను విద్యార్థులకు అందించేందుకు టీటీడీ చర్యలు చేపట్టింది. విద్యాసంస్థల్లో ప్రస్తుతం ఉన్న తరగతి గదులను డిజిటల్‌ తరగతి గదులుగా మార్చేందుకు సిద్ధమవుతోంది. ఇందుకోసం రానున్న బడ్జెట్‌లో రూ.118.89 కోట్లు పొందుపర్చింది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి