• Home » Tirupathi News

Tirupathi News

Tirumala: తిరుమలలో భారీ వర్షం

Tirumala: తిరుమలలో భారీ వర్షం

తిరుమలలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి వాతావరణం సాధారణంగానే ఉన్నప్పటికీ రాత్రి సమయానికి నల్లటి మేఘాలు తిరుమలను కప్పేశాయి.

 Srikalahasti: భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం

Srikalahasti: భద్రతా వ్యవస్థ మరింత బలోపేతం

భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు.శ్రీకాళహస్తిలో సోమవారం టూటౌన్‌ పోలీస్‌స్టేషన్‌ భవనాన్ని మంత్రి సత్యప్రసాద్‌తో కలిసి ఆమె ప్రారంభించారు.

జైళ్ల శాఖలో ప్రక్షాళన చేపడతాం: హోం మంత్రి అనిత

జైళ్ల శాఖలో ప్రక్షాళన చేపడతాం: హోం మంత్రి అనిత

ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావడం కోసమే జైళ్లు అని హోంమంత్రి అనిత అన్నారు. ఏపీలో సంచలనమైన కేసులను త్వరితగతిన విచారించడానికి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు పనిచేస్తున్నాయన్నారు.

తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల గుంపు.. అరగంట పాటు స్తంభించిన ట్రాఫిక్

తిరుమల ఘాట్‌ రోడ్డులో ఏనుగుల గుంపు.. అరగంట పాటు స్తంభించిన ట్రాఫిక్

తిరుపతి-భాకరాపేట ఘాట్ రోడ్డుపై ఏనుగుల గుంపు హల్‌చల్ చేసింది. ఏనుగుల గుంపు రోడ్డుపైకి రావడంతో ప్రయాణికులు హడలిపోయారు.

శుభ కార్యాలకు విరామం!

శుభ కార్యాలకు విరామం!

గురువారం నుంచి బాజాభజంత్రీలు, మంగళవాయిద్యాలు మూగబోయాయి. కల్యాణ మండపాలు బోసిపోయాయి.

Gangamma: వేడుకగా గంగమ్మ జాతర

Gangamma: వేడుకగా గంగమ్మ జాతర

తిరుపతిలో వేడుకగా జరుగుతున్న తాతయ్యగుంట గంగమ్మ జాతరను పురస్కరించుకుని టీటీడీ శనివారం సారెను సమర్పించింది.

Royal Enfield: సత్యవేడులోనే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌!

Royal Enfield: సత్యవేడులోనే రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌!

ప్రఖ్యాత మోటారు సైకిళ్ల తయారీ సంస్థ రాయల్‌ ఎన్‌ఫీల్డ్‌ పరిశ్రమ సత్యవేడు మండలంలో ఏర్పాటు కానున్నట్లు సమాచారం.

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

డీఎంకే ఓటమికి అవినీతి పాలనే కారణం: మంత్రి సత్యకుమార్

వరుస ఓటములతో కాంగ్రెస్ కనుమరుగు కాక తప్పదని ఏపీ మంత్రి సత్యకుమార్ విమర్శించారు. ప్రజాకంటక పాలనతోనే డీఎంకే తమిళనాడు ఎన్నికల్లో ఓడిపోయిందని అన్నారు.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమల వేంకటేశ్వరస్వామి దర్శనానికి 8 గంటల సమయం పడుతోంది.

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలివే..

భక్తులకు అలర్ట్.. టీటీడీ కీలక నిర్ణయాలివే..

తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి సమావేశం బుధవారం జరిగింది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి