• Home » Tirumala

Tirumala

 తిరుమల బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి ప్రత్యేక బస్సులు

తిరుమల బ్రహ్మోత్సవాలకు చెన్నై నుంచి ప్రత్యేక బస్సులు

తిరుమల బ్రహ్మోత్సవాలకు తమిళనాడు రాష్ట్రం నుంచి వెళ్లే భక్తుల సౌకర్యార్ధం పలు నగరాల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్‌ప్రెస్‌ రవాణా సంస్థ (ఎస్‌ఈటీసీ) విడుదల చేసిన ప్రకటనలో... తిరుమల బ్రహ్మోత్సవాలు అక్టోబరు 2వ తేది వరకు జరుగనున్నాయి.

Tirumala:  తిరుమలలో భారత మొట్ట మొదటి AI-ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్

Tirumala: తిరుమలలో భారత మొట్ట మొదటి AI-ఆధారిత కమాండ్ కంట్రోల్ సెంటర్

భారతదేశంలో మొట్టమొదటి AI-పవర్డ్, భక్తుల ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ తిరుమలలో ప్రారంభమైంది. ఇది మొత్తం ఆలయ వ్యవస్థలో అద్భుతమైన రక్షణ, ముందు జాగ్రత్త చర్యల్ని సూచిస్తుంది.

Tirumala:  శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

Tirumala: శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం చంద్రబాబు

తిరుమల శ్రీవారికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం చంద్రబాబు దంపతులు, తనయుడు నారా లోకేష్ దంపతులు శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఇవాళ జరిగిన..

Tirumala: శ్రీవారికి 3 కేజీల 860 గ్రా. బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం కానుక

Tirumala: శ్రీవారికి 3 కేజీల 860 గ్రా. బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం కానుక

తిరుమల శ్రీవారికి 3 కేజీల 860 గ్రా. బరువు గల వజ్రాలు పొదిగిన స్వర్ణ యజ్ఞోపవీతం ఇవాళ కానుకగా సమర్పించారు. శ్రీ వేంకటేశ్వరుని భక్తులైన వైజాగ్ కు చెందిన హిందుస్థాన్ ఎంటర్‌ ప్రైజ్ ఎండి పువ్వాడ మస్తాన్ రావు, కుంకుమ రేఖ దంపతులు..

CM Chandrababu Family in Tirupati: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు

CM Chandrababu Family in Tirupati: శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్న సీఎం చంద్రబాబు

ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన కుటుంబంతో కలిసి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు చేరుకున్నారు. శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించనున్నారు.

CM Chandrababu Naidu: నేడు మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..

CM Chandrababu Naidu: నేడు మూడు జిల్లాల్లో సీఎం చంద్రబాబు విస్తృత పర్యటన..

సీఎం చంద్రబాబు పర్యటన నేపథ్యంలో తిరుమలలో భద్రతా తనిఖీలు అధికారులు ముమ్మరం చేశారు. అధికారులు, పోలీసులు, ప్రత్యేక దళాలు, బాంబ్‌, గాడ్‌ స్వ్కాడ్‌ బృందాలు విస్తృతంగా తనిఖీలు చేపట్టాయి.

Tirumala Brahmotsavam 2025: నేటి నుంచే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. తిరుమలకు సీఎం చంద్రబాబు..

Tirumala Brahmotsavam 2025: నేటి నుంచే శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. తిరుమలకు సీఎం చంద్రబాబు..

ఈ రోజు సాయంత్రం శ్రీవారి ఆలయంలో జరిగే ధ్వజారోహణ కార్యక్రమంతో సాలకట్ల బ్రహ్మోత్సవాలు లాంఛానంగా ప్రారంభం అవుతాయి. సాయంత్రం 5.43 నిమిషాల నుంచి 6.15 మధ్య మీన లగ్నంలో ధ్వజస్థంభంపై అర్చకులు ధ్వజపఠాని ఎగుర వేయనున్నారు.

Tirumala Brahmotsavam: అంకురార్పణకు అంతా సిద్ధం..

Tirumala Brahmotsavam: అంకురార్పణకు అంతా సిద్ధం..

తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తొలి ఘట్టమైన అంకుర్పాణకు సర్వం సిద్ధమైంది. తొమ్మిదిరోజుల పాటు జరిగే ఉత్సవాలు విజయవంతం కావాలంటూ ఆకాంక్షిస్తూ మంగళవారం నిర్వహించనున్నారు.

Tirumala: అక్కడ.. సకలం ఉచితమే!

Tirumala: అక్కడ.. సకలం ఉచితమే!

సంపన్నులతో వేలూ లక్షలూ ఖర్చుపెట్టించే తిరుమల వెంకన్న, పేదలకు మాత్రం పైసా ఖర్చు లేకుండా తన దర్శనం చేసుకునే అవకాశం కల్పించాడు. తిరుపతికి చేరుకున్న భక్తులు చేతిలో పైసా లేకపోయినా సలక్షణంగా తిరుమలకు చేరుకుని స్వామి దర్శనం చేసుకోవచ్చు.

Janasena Kiran Royal: దేవుడి సొమ్ము తిన్న పాపం ఊరికే పోదు..

Janasena Kiran Royal: దేవుడి సొమ్ము తిన్న పాపం ఊరికే పోదు..

రవికుమార్ బయటకు వస్తే అసలు బాగోతం బయటకు వస్తుందని కిరణ్ రాయల్ స్పష్టం చేశారు. దొంగతం చేసిన వ్యక్తి పశ్చాత్తాప పడితే వదిలేస్తారా..? అని నిలదీశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి