• Home » Tirumala Tirupathi

Tirumala Tirupathi

Tirumala : ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు

Tirumala : ముగిసిన వైకుంఠ ద్వార దర్శనాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో ఆదివారం అర్ధరాత్రి వైకుంఠ ద్వారాలు మూతపడ్డాయి.

Tirumala: తిరుమలలో ఓ దాతకు చేదు అనుభవం.. ఎందుకంటే..

Tirumala: తిరుమలలో ఓ దాతకు చేదు అనుభవం.. ఎందుకంటే..

Tirumala: తిరుమలలో ఓ దాతకు చేదు అనుభవం ఎదురైంది. దీంతో టీటీడీ అధికారులపై ఆ దాత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోటి రూపాయల వ్యయంతో విదేశాల నుంచి ప్రత్యేకంగా తీసుకువచ్చిన పుష్పాలు, విగ్రహాలతో దాత సునీత గౌడ తిరుపతి ఆలయంలో అలంకరణ చేయించారు. ఆ దాతకు చెప్పకుండా అధికారులు విగ్రహాలను తీసేయడంతోనే దాత తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.

AP High Court : తొక్కిసలాట, భక్తుల మృతికిగవర్నర్‌ కార్యదర్శి, సీఎం ఎలా బాధ్యులవుతారు?

AP High Court : తొక్కిసలాట, భక్తుల మృతికిగవర్నర్‌ కార్యదర్శి, సీఎం ఎలా బాధ్యులవుతారు?

తిరుపతిలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లు జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాట, భక్తుల మృతి వ్యవహారంపై న్యాయ విచారణకు ఆదేశించాలని...

Nitish Kumar Reddy: మోకాళ్లతో తిరుమల మెట్లెక్కిన నితీష్ కుమార్ రెడ్డి.. మొక్కు తీర్చుకున్న యంగ్ సెన్సేషన్..

Nitish Kumar Reddy: మోకాళ్లతో తిరుమల మెట్లెక్కిన నితీష్ కుమార్ రెడ్డి.. మొక్కు తీర్చుకున్న యంగ్ సెన్సేషన్..

ఇటీవల ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్‌లో అదరగొట్టి దేశ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్న వైజాగ్ కుర్రాడు, యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి తిరుమల శ్రీవారి దర్శనానికి హాజరయ్యాడు. తన కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లాడు.

TTD Chairman : తొక్కిసలాట దురదృష్టకరం

TTD Chairman : తొక్కిసలాట దురదృష్టకరం

వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల జారీ సందర్భంగా ఈ నెల 8న చోటుచేసుకున్న తొక్కిసలాట ఘటన అత్యంత దురదృష్టకరమని టీటీడీ బోర్డు చైర్మన్‌ బీఆర్‌ నాయుడు అన్నారు.

Fire Incident: తిరుమల లడ్డూ కౌంటర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

Fire Incident: తిరుమల లడ్డూ కౌంటర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం

తిరుమల లడ్డూకౌంటర్‌లో సోమవారం స్వల్ప అగ్నిప్రమాదం జరిగింది.

Tirumala : ఆ కాంట్రాక్ట్‌ ఉద్యోగి  చేతివాటం రూ.46లక్షలు!

Tirumala : ఆ కాంట్రాక్ట్‌ ఉద్యోగి చేతివాటం రూ.46లక్షలు!

తిరుమల పరకామణి దొంగతనం కేసులో కొత్త విషయాలు వెలుగుచూశాయి.

TTD Officials : ముఖ్యమంత్రి ముందే మాటకు మాట

TTD Officials : ముఖ్యమంత్రి ముందే మాటకు మాట

అది... స్వయంగా ముఖ్యమంత్రి నిర్వహిస్తున్న సమీక్ష. టీటీడీ చరిత్రలోనే పెను విషాదం చోటు చేసుకున్న సందర్భం. ఇలాంటి సమయంలో టీటీడీ చైర్మన్‌, ఈవో సంయమనం కోల్పోయారు.

Vaikuntha Ekadashi : తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

Vaikuntha Ekadashi : తిరుమలలో తెరుచుకున్న వైకుంఠ ద్వారాలు

వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం అర్థరాత్రి వైకుంఠ ద్వారాలు తెరుచుకున్నాయి.

Tirupati : తొక్కిసలాట మృతుల్లో నలుగురు ‘విశాఖవాసులు’

Tirupati : తొక్కిసలాట మృతుల్లో నలుగురు ‘విశాఖవాసులు’

తిరుపతిలో బుధవారం రాత్రి జరిగిన తొక్కిసలాటలో ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు చెందిన నలుగురు దుర్మరణం చెందారు. వారిలో ముగ్గురు మహిళలు విశాఖపట్నానికి చెందినవారు కాగా మరొకరు...

తాజా వార్తలు

మరిన్ని చదవండి