Home » Thummala Nageswara Rao
రైతుభరోసా సర్వే పకడ్బందీగా చేయాలని.. ఏ ఒక్క రైతూ నష్టపోకూడదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం..
రాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకురాని రైతులు బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు గుర్తుకు వస్తున్నారా అని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రశ్నించారు.
‘‘అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్కార్డులు జారీ చేస్తాం. రేషన్కార్డుల జారీ, ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతర ప్రక్రియ. చివరి లబ్ధిదారులను చేరేవరకు ఈ పథకం ఉంటుంది.
రాష్ట్రంలోని పట్టణప్రాంతాల్లో ఉన్న అటవీ పార్కుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని వ్యవసాయ, మార్కెటింగ్శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పేర్కొన్నారు.
హైదరాబాద్ సమీపంలోని కొహెడలో రూ.2వేల కోట్లతో 400 ఎకరాల్లో ప్రపంచ స్థాయి మెగా వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు.
Minister Thummala Nageswara Rao: ఖమ్మం మార్కెట్ అధికారులపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్కెట్లో కరెంట్ షార్ట్ సర్క్యూట్ జరిగిన తర్వాత సిబ్బంది నిర్లక్ష్యం చేయడంపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.మార్కెట్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు.
జాతీయ పసుపు బోర్డు ప్రారంభం నేపథ్యంలో కాంగ్రె్స-బీజేపీల మధ్య క్రెడిట్ వార్ మొదలైంది.. తమ ప్రభుత్వం లేఖ రాయడం వల్లే పసుపు బోర్డు ఏర్పాటు సాధ్యమైందని
Turmeric Board in Nizamabad: నిజామాబాద్ జిల్లాలో పసుపు బోర్డు ఏర్పాటు నేపథ్యంలో తనపై బీజేపీ ఎంపీ దర్మపురి అరవింద్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కాస్తా ఘాటుగా స్పందించారు.
Minister Thummala Nageswara Rao: రైతన్న ఇంట సిరులు కురిపించే ఆయిల్ పామ్ సాగు విస్తరణకు ప్రభుత్వం కార్యాచరణతో అడుగులేస్తోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. పామాయిల్ గెలలు టన్ను ధర రూ.20 వేలకు పైగా ఉందని చెప్పారు. ఆధునిక వ్యవసాయ సాగు పద్ధతులు యాంత్రీకరణ దిశగా తెలంగాణ వ్యవసాయం అడుగులు వేస్తు్ందని చెప్పారు.
సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉండాలని, అనర్హులను ఎంపిక చేస్తే అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించారు.