• Home » Thummala Nageswara Rao

Thummala Nageswara Rao

Tummala : వరి నాట్ల సమయానికి ‘రైతు భరోసా’

Tummala : వరి నాట్ల సమయానికి ‘రైతు భరోసా’

వానాకాలం సీజన్‌లో వరి నాట్లు వేసే లోపు రైతుల ఖాతాల్లో ‘రైతు భరోసా’ నగదు జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

Minister Uttam: ఉద్యోగులు అలసత్వం లేకుండా పనిచేయాలి

Minister Uttam: ఉద్యోగులు అలసత్వం లేకుండా పనిచేయాలి

ఎస్‌ఎల్‌బీసీ ప్రమాదం దురదృష్టకరమని...అత్యాధునిక టెక్నాలజీతో త్వరలో పనులు ప్రారంభిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఐదేళ్లలో ఉమ్మడి నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి హామీ ఇచ్చారు.

జూన్‌ 3నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు

జూన్‌ 3నుంచి 20 వరకు రెవెన్యూ సదస్సులు

వచ్చేనెల 3 నుంచి 20వరకు మండలాల్లో రెవెన్యూ సదస్సులు చేపడతామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

Tummala: పీఏసీఎస్‌ల బలోపేతానికి చర్యలు: తుమ్మల

Tummala: పీఏసీఎస్‌ల బలోపేతానికి చర్యలు: తుమ్మల

రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల(పీఏసీఎస్‌) బలోపేతానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.

 Tummala Nageswara Rao : మరిన్ని గోదాములు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం

Tummala Nageswara Rao : మరిన్ని గోదాములు, కోల్డ్‌ స్టోరేజీల నిర్మాణం

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ఆర్‌ఐడీఎఫ్‌, నాబార్డ్‌ నిధులను ఉపయోగించి గోదాములు, కోల్డ్‌ స్టోరేజీల సామర్థ్యాన్ని పెంచే చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అతను రైతుబజార్లలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు, అలాగే యూరియా సరఫరాను వెంటనే పూర్తి చేయాలని కేంద్రానికి లేఖ రాశారు.

Minister Thummala: గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం

Minister Thummala: గోదావరి జలాలతో ఉమ్మడి ఖమ్మం జిల్లా సస్యశ్యామలం

Minister Thummala: దేశంలోనే ఏకైక ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీకి కొత్తగూడెం కేరాఫ్‌గా నిలిచిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కొత్తగూడెంలో గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్ట్ కోసం ప్రభుత్వ పక్షాన గట్టి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.

CM Revanth Reddy: వారిపై ఉక్కుపాదం మోపాలి.. సీఎం‌ రేవంత్‌రెడ్డి  వార్నింగ్

CM Revanth Reddy: వారిపై ఉక్కుపాదం మోపాలి.. సీఎం‌ రేవంత్‌రెడ్డి వార్నింగ్

CM Revanth Reddy: వ్యవసాయ శాఖ సమీక్షలో సీఎం‌ రేవంత్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వానాకాలం సాగుకు సిద్ధమవ్వాలని సూచించారు. విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచాలని ఆదేశించారు. నకిలీ విత్తనాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం‌ రేవంత్‌రెడ్డి హెచ్చరించారు.

CM Revanth Reddy: నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం

CM Revanth Reddy: నకిలీ విత్తనాల విక్రేతలపై ఉక్కుపాదం

వానాకాలం సాగుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలని, విత్తనాలు, ఎరువులు సరిపడా అందుబాటులో ఉంచాలని, నకిలీ విత్తనాలు విక్రయించి రైతులను మోసం చేసే కంపెనీలు, వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి నిర్దేశించారు.

Tummala : ఆగస్టు 15 నాటికి ఖమ్మం-దేవరపల్లి హైవే సిద్ధం

Tummala : ఆగస్టు 15 నాటికి ఖమ్మం-దేవరపల్లి హైవే సిద్ధం

ఖమ్మం-దేవరపల్లి గ్రీన్‌ఫీల్డ్‌ జాతీయ రహదారి పనులు 80 శాతం పూర్తయ్యాయని, ఆగస్టు 15 నాటికి మిగిలిన పనులు పూర్తిచేసి వాహన రాకపోకలను ప్రారంభిస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు.

Medical College: ఖమ్మంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన

Medical College: ఖమ్మంలో ప్రభుత్వ వైద్య కళాశాలకు శంకుస్థాపన

ఖమ్మంలో రూ. 130 కోట్లతో అద్భుతమైన మెడికల్ కళాశాల నిర్మాణం జరుగుతోందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అన్నారు. గత ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురై విద్య, వైద్య ఆరోగ్యశాఖ శాఖలకు కాంగ్రెస్ ప్రభుత్వం మొదటి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. గత ప్రభుత్వం మొండి గోడలతో వదిలి వెయ్యి కోట్ల బిల్లులు పెండింగ్ పెట్టిన అన్నిటినీ క్లియర్ చేస్తున్నామన్నారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి