• Home » TG News

TG News

మొబైల్‏తో ఈ-కేవైసీ చేసుకోండిలా..

మొబైల్‏తో ఈ-కేవైసీ చేసుకోండిలా..

గ్యాస్ ఈ- కేవైసీ ని మొబైల్‌తో ఇంటి నుంచే పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంది. ఎల్‌పీజీ వంట గ్యాస్‌ వినియోగంలో అక్రమాలకు చెక్‌ పెట్టెందుకు 2023లో కైవేసీని ప్రవేశ పెట్టారు.

చాక్‌పీస్‌పై జాతీయ జెండా, అక్షరాలు..

చాక్‌పీస్‌పై జాతీయ జెండా, అక్షరాలు..

కరీంనగర్ జిల్లా ఓదెల మండలంలోని మడక గ్రామానికి చెందిన ఆడెపు రజనీకాంత్‌ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చాక్‌పీస్‌పై జాతీయ జెండాను సుమారు మూడు గంటల పాటు శ్రమించి తయారు చేశారు.

గ్యాస్‌ ఈకేవైసీకి రేపే ఆఖరు తేదీ

గ్యాస్‌ ఈకేవైసీకి రేపే ఆఖరు తేదీ

గ్యాస్‌ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీని చేసుకోవాలని, ఇందుకు ఈనెల 16వ తేదీ సాయంత్రం వరకు అవకాశముంది.

సీతాఫల్‌మండి బోనాలకు వేళాయె..

సీతాఫల్‌మండి బోనాలకు వేళాయె..

సీతాఫల్‌మండి మేడిబావిలోని పోచమ్మ, ముత్యాలమ్మ ఆలయంలో ఆదివారం బోనాలు ఘనంగా జరగనున్నాయి.

180 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు

180 రోజులు ట్రాఫిక్‌ ఆంక్షలు

హైదరాబాద్‌లోని మియాపూర్‌-ఆల్విన్‌ ఎక్స్‌ రోడ్డు మధ్య భారీ మౌలిక వసతుల నిర్మాణ పనుల నేపథ్యంలో వాహనదారులకు సైబరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసులు కీలక సూచనలు జారీ చేశారు.

గ్రేటర్‌ పరిధిలో 21.41 లక్షల మందికి స్మార్ట్‌కార్డులు

గ్రేటర్‌ పరిధిలో 21.41 లక్షల మందికి స్మార్ట్‌కార్డులు

డిజిటలైజేషన్‌ వ్యవస్థలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం సరికొత్తగా తీసుకొచ్చిన రేషన్‌ స్మార్ట్‌కార్డులు నేటి నుంచి అందుబాటులోకి వస్తున్నాయి.

టీడీఆర్‌.. లైన్‌క్లియర్‌!

టీడీఆర్‌.. లైన్‌క్లియర్‌!

ట్రాన్స్‌ఫరబుల్‌ డెవల్‌పమెంట్‌ రైట్స్‌ (టీడీఆర్‌)పై చిక్కుముడులు వీడాయి.

రైతు బీమా బంద్‌!

రైతు బీమా బంద్‌!

రాష్ట్రంలో రైతు బీమా పథకం నిలిచిపోయింది. పట్టాదారులైన రైతులు సహజంగా మరణించినా, ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోయినా బాధిత కుటుంబానికి రూ.5 లక్షల బీమా మొత్తం చెల్లిస్తున్న విషయం తెలిసిందే.

విద్యార్థులు, వ్యాపారవేత్తలకు గంజాయి విక్రయం

విద్యార్థులు, వ్యాపారవేత్తలకు గంజాయి విక్రయం

సంచలనం సృష్టించిన గంజాయి ‘డెడ్‌ డ్రాప్‌’ ముఠా వ్యవహారంలో ప్రధాన నిం దితుడు బొల్లా కిరణ్‌ దారుణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి.

అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో విద్యార్థులు చదువుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి..

అంబేడ్కర్, జ్యోతిబా ఫూలే స్ఫూర్తితో విద్యార్థులు చదువుకోవాలి: సీఎం రేవంత్ రెడ్డి..

చదువుతోనే ఆత్మగౌరవం, గుర్తింపు లభిస్తాయని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అన్నారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో మహాత్మా జ్యోతిబా ఫూలే, సావిత్రిబాయి ఫూలే దంపతుల విగ్రహాలను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారి స్ఫూర్తితో విద్యార్థులు చదుకోవాలని సీఎం రేవంత్ పిలుపునిచ్చారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి