Home » TG News
2025-26 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రానికి అన్ని మార్గాల ద్వారా రూ.2,60,007.65 కోట్ల రాబడి సమకూరింది. ప్రభుత్వం రూ.2,44,918.90 కోట్లు ఖర్చు చేసింది.
పశ్చిమాసియా సంక్షోభంతో ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై ఆందోళనలు నెలకొన్న వేళ.. దేశంలో ఇంధన వినియోగాన్ని తగ్గించేందుకు ప్రధాని మోదీ ఇచ్చిన...
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల పరిధిలోని ఓ గ్రామంలో బుధవారం దారుణం జరిగింది. ఏడేళ్ల బాలికపై ఆదే గ్రామానికి చెందిన యువకుడు రమణి నరేశ్..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఎంసీఆర్హెచ్ఆర్డీ బోధి పెవిలియన్లో మెగా గ్రోత్ కారిడార్పైన బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు సీఎంఓ కార్యదర్శి మాణిక్ రాజ్, తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్, డైరెక్టర్ డాక్టర్ టి.కె. శ్రీదేవి, డైరెక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ దేవేందర్ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.
తెలంగాణలో బక్రీద్ పండుగను పురస్కరించుకుని శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం పకడ్బందీ చర్యలు చేపడుతోందని డీజీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. ఆయన వివిధ శాఖల ఉన్నతాధికారులతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
పేట్ బషీరాబాద్ పోలీసులకు కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ ఓ లేఖ పంపించారు. బుధవారం మధ్యాహ్నం పోలీసుల ఎదుట హాజరు కావాల్సి ఉన్నప్పటికీ, వ్యక్తిగత కారణాల నేపథ్యంలో మే 15వ తేదీన విచారణకు హాజరవుతానని పేర్కొన్నారు.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో జూబ్లీహిల్స్ నివాసంలో ఉబర్ సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దారా ఖోస్రోషాహి బుధవారం సమావేశం అయ్యారు. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
మామిడి పండ్లు మార్కెట్లోకి పోటెత్తుతున్నాయి. ఇప్పుడు వాటి సీజన్ కావడంతో వెల్లువలా వస్తున్నా యి.
హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్పెట్టే లక్ష్యంతో ప్రతిపాదించిన మియాపూర్ ఆల్విన్ కాలనీ ఫ్లైఓవర్ ప్రాజెక్టు పనులు క్షేత్ర స్థాయిలో మొదలయ్యాయి.
హైదరాబాద్ నగరం ముషీరాబాద్లోని చిలకలగూడ రిజర్వాయర్ పరిధిలో వాటర్ ట్యాంక్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.