Home » Telangana Secretariat
సచివాలయం లోపలివైపు గోడలకు ఎటు చూసినా ‘స్క్రూ’ ఫిట్టింగ్లే కనిపిస్తున్నాయి. వానలకు జీఎ్ఫఆర్సీ(గ్లాస్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్) ఫ్రేమ్లు ఊడిపడకుండా ‘స్ర్కూ’లతో బిగిస్తున్నారు.
రాష్ట్ర సచివాలయంలో మరోసారి పెచ్చులు ఊడిపడ్డాయి. సచివాలయం లోపల తూర్పు వైపున గ్రౌండ్ ఫ్లోర్లోని 29వ గదికి బయట మొదటి అంతస్తు వరకు ఉన్న కిటికీల రెయిలింగ్ ఊడిపడింది.
రాష్ట్ర సచివాలయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. సచివాలయం దక్షిణ భాగం వైపు (పోర్టికో) ఐదో అంతస్తుపై మోడల్ కోసం అమర్చిన రెయిలింగ్ పెచ్చులు ఊడి కిందపడ్డాయి.
రాష్ట్ర సచివాలయంలో వాహనాల పార్కింగ్ సదుపాయంతో పాటు డ్రైవర్ల సమస్యలు తీరనున్నాయి. డ్రైవర్ల కోసం రెస్ట్రూమ్స్, టాయ్లెట్స్ మరికొన్ని సౌకర్యాల కల్పనకు రంగం సిద్ధమైంది.
Telangana Secretariat: రాష్ట్ర సచివాలయంలో నకిలీ ఉద్యోగులను ఇంటలిజెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. నకిలీ ఉద్యోగుల కదలికలపై సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఎంతో చాకచక్యంగా ఓ నకిలీ ఉద్యోగిని ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్,హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు పట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Talli Statue) ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) భూమిపూజ చేయనున్నారు.
తెలంగాణ(Telangana) రాజకీయాల్లో రాజీవ్ గాంధీ విగ్రహం(Rajiv Gandhi Statue) నిప్పు రాజేస్తోంది. తెలంగాణ సచివాలయానికి ఒక వైపు డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్, ఎదురుగా అమలవీరుల స్మారక స్థూపం గత బీఆర్ఎస్ ఏర్పాటు చేసింది. ఆ పక్కనే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలని నిర్ణయం తీసుకుని స్థలాన్ని అభివృద్ధి చేసింది.
తెలంగాణ సచివాలయంలో (Telangana Secretariat) మార్పులు, చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నిర్ణయించారు. ఇందులో భాగంగా సీఎం కాన్వాయ్ ఎంట్రీ ప్రధాన ద్వారాన్ని మార్చారు...