Home » Telangana Secretariat
వర్షాభావాన్ని ఎదుర్కొనేందుకు సమగ్ర కార్యాచరణ సిద్ధం చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి హరీశ్రావుకి మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ఇరిగేషన్లో హరీశ్రావు నిష్ణాతుడైతే వాళ్ల మామ కేసీఆర్ ఆయనను మొదట్లో మంత్రి పదవి నుంచి ఎందుకు తొలగించారని ప్రశ్నించారు.
కేంద్రమంత్రి కిషన్రెడ్డిపై.. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కిషన్రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు.
తెలంగాణ సెక్రటేరియట్ వద్ద ఈరోజు (బుధవారం) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తమ భూమి సమస్యకు న్యాయం చేయాలని కోరుతూ వచ్చిన ఓ దంపతులు సెక్రటేరియట్ ప్రధాన ద్వారం సమీపంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించడం కలకలం రేపింది.
సచివాలయం లోపలివైపు గోడలకు ఎటు చూసినా ‘స్క్రూ’ ఫిట్టింగ్లే కనిపిస్తున్నాయి. వానలకు జీఎ్ఫఆర్సీ(గ్లాస్ ఫైబర్ రీఇన్ఫోర్స్డ్ కాంక్రీట్) ఫ్రేమ్లు ఊడిపడకుండా ‘స్ర్కూ’లతో బిగిస్తున్నారు.
రాష్ట్ర సచివాలయంలో మరోసారి పెచ్చులు ఊడిపడ్డాయి. సచివాలయం లోపల తూర్పు వైపున గ్రౌండ్ ఫ్లోర్లోని 29వ గదికి బయట మొదటి అంతస్తు వరకు ఉన్న కిటికీల రెయిలింగ్ ఊడిపడింది.
రాష్ట్ర సచివాలయంలో త్రుటిలో ప్రమాదం తప్పింది. సచివాలయం దక్షిణ భాగం వైపు (పోర్టికో) ఐదో అంతస్తుపై మోడల్ కోసం అమర్చిన రెయిలింగ్ పెచ్చులు ఊడి కిందపడ్డాయి.
రాష్ట్ర సచివాలయంలో వాహనాల పార్కింగ్ సదుపాయంతో పాటు డ్రైవర్ల సమస్యలు తీరనున్నాయి. డ్రైవర్ల కోసం రెస్ట్రూమ్స్, టాయ్లెట్స్ మరికొన్ని సౌకర్యాల కల్పనకు రంగం సిద్ధమైంది.
Telangana Secretariat: రాష్ట్ర సచివాలయంలో నకిలీ ఉద్యోగులను ఇంటలిజెన్స్ సిబ్బంది పట్టుకున్నారు. నకిలీ ఉద్యోగుల కదలికలపై సెక్రటేరియట్ సిఎస్ఓ దేవిదాస్ ఆదేశాల మేరకు ఇంటెలిజెన్స్ నిఘా పెట్టింది. పూర్తి ఆధారాలు సేకరించిన తర్వాత ఎంతో చాకచక్యంగా ఓ నకిలీ ఉద్యోగిని ఎస్పీఎఫ్ ఇంటెలిజెన్స్ ఏఎస్ఐ యూసుఫ్,హెడ్ కానిస్టేబుల్ ఆంజనేయులు పట్టుకున్నారు.
తెలంగాణ రాష్ట్ర సచివాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేయనున్న తెలంగాణ తల్లి విగ్రహ(Telangana Talli Statue) ఏర్పాటుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ(బుధవారం) భూమిపూజ చేయనున్నారు.