• Home » Telangana Politics

Telangana Politics

Hyderabad: భాగ్యనగరంలో నీటి కుట్రలు? వారి పనేనా?

Hyderabad: భాగ్యనగరంలో నీటి కుట్రలు? వారి పనేనా?

హైదరాబాద్‌లో(Hyderabad) కృత్రిమ కొరత సృష్టించి జలమండలిని(HMWSSB) తద్వారా ప్రభుత్వాన్ని బద్‌నాం చేసేందుకు ‘నీటి కుట్రలు’ పన్నిన్నట్లుగా తెలుస్తోంది. గ్రేటర్‌ హైదరాబాద్‌తో పాటు ఔటర్‌ రింగ్‌ రోడ్డు పరిధిలోని ప్రాంతాలకు సరిపడా నీళ్లున్నప్పటికీ సరఫరా చేయకపోవడం ఈ అనుమానాన్ని బలపరుస్తోంది.

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. త్వరలో నేతలకూ నోటీసులు!

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో సంచలనం.. త్వరలో నేతలకూ నోటీసులు!

స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌(ఎస్‌ఐబీ) కేంద్రంగా జరిగిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో(Phone Tapping) సూత్రధారులైన రాజకీయ నాయకులపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు. పాత్రధారులైన పోలీసు అధికారులు, మాజీ ఓఎస్డీలను విచారించిన తర్వాత వారి వాంగ్మూలాల మేరకు కొందరు రాజకీయ నాయకులు(Political Leaders) ఉన్నట్లు టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు(Radha Kishan Rao) విచారణలో వెల్లడించినట్లు తెలిసింది.

Telangana: జూన్‌లో స్థానిక ఎన్నికలు..

Telangana: జూన్‌లో స్థానిక ఎన్నికలు..

రాష్ట్రంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ, గ్రామపంచాయతీలకు(Local Body Elections) జూన్‌ నెలలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revath Reddy) వెల్లడించారు. లోక్‌సభ ఎన్నికల్లో(Lok Sabha Elections) క్షేత్రస్థాయి నేతల పనితీరును బట్టి ఆ ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు.

BRS: బీఆర్‌ఎస్‌కు ప్రమాద ఘంటికలు.. ఏడాది క్రితమే చెప్పినా..

BRS: బీఆర్‌ఎస్‌కు ప్రమాద ఘంటికలు.. ఏడాది క్రితమే చెప్పినా..

సొంత వర్గం నేతల నుంచే కొన్ని వ్యతిరేకతలు ఏర్పడే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయంలో రాజు జాగ్రత్తగా ఉండాలి’... ఇదీ సరిగ్గా ఏడాది క్రితం బీఆర్‌ఎస్‌(BRS) ప్రభుత్వం రవీంద్రభారతిలో నిర్వహించిన శోభకృత్‌ ఉగాది(Ugadi) వేడుకల సందర్భంగా పంచాగకర్త, వేదపండితుడు సంతోష్‌ కుమార్‌ శాస్త్రి అప్పటి సీఎం కేసీఆర్‌ను(KCR) ఉద్దేశిస్తూ చేసిన సూచన ఇది!

Hyderabad: ఓరి దుర్మార్గుడా.. దాహం వేస్తోందని ఎంత పని చేశాడంటే..!

Hyderabad: ఓరి దుర్మార్గుడా.. దాహం వేస్తోందని ఎంత పని చేశాడంటే..!

ఒంటరిగా ఉన్న వృద్ధురాలి ఇంటికి వెళ్లి దాహంగా ఉందని, నీళ్లు కావాలని అడిగిన ఓ దుండగుడు ఆమెను బెదిరించి బంగారు ఆభరణాలను దోచుకుని(Robbery) పారిపోయాడు. ఈ సంఘటన అల్వాల్‌ పోలీస్‌ స్టేషన్‌(Alwal Police Station) పరిధిలో మంగళవారం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మంగళవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో మచ్చబొల్లారం(Bollaram) అంజనాపురి కాలనీకి చెందిన..

Telangana Politics: తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తిర పరిణామం.. సీన్ రిపీట్ అయ్యేనా!?

Telangana Politics: తెలంగాణ ఎన్నికల్లో ఆసక్తిర పరిణామం.. సీన్ రిపీట్ అయ్యేనా!?

రాష్ట్రంలో ప్రస్తుతం అత్యంత కీలక పదవుల్లో ఉన్న ఇద్దరు నేతలకు 2019 ఎన్నికలు పూర్తిగా కలిసి వచ్చాయని చెప్పవచ్చు. 2018 డిసెంబర్‌ 7న జరిగిన శాసనసభ ఎన్నికల్లో (Assembly Elections) కొడంగల్‌ నియోజకవర్గం(Kodangal) నుంచి ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(Revanth Reddy) కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు.

Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇక కష్టమే..!

Delhi Liquor Scam: లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ ట్విస్ట్.. ఇక కష్టమే..!

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టై తిహాడ్‌ జైల్లో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను జ్యుడీషియల్‌ కస్టడీలోనే విచారించేందుకు సీబీఐకి రౌజ్‌ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌పై సోమవారం తీర్పు

Big Alert: ఓటర్లకు బిగ్ అలర్ట్.. 15వ తేదీలోగా ఆ పని కంప్లీట్ చేయండి..!

Big Alert: ఓటర్లకు బిగ్ అలర్ట్.. 15వ తేదీలోగా ఆ పని కంప్లీట్ చేయండి..!

ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో ఎన్నికల అధికారులు కీలక ప్రకటన చేశారు. పోస్టల్‌ బ్యాలెట్‌(Postal Ballot) కోసం ఏప్రిల్‌ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని హైదరాబాద్‌(Hyderabad) పార్లమెంట్‌ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారి, కలెక్టర్‌ అనుదీప్‌ దురిశెట్టి ఉద్యోగులకు సూచించారు. జీహెచ్‌ఎంసీ(GHMC) కార్యాలయంలోని పన్వార్‌ హాల్‌లో ఎసెన్షియల్‌ సర్వీసెస్‌..

Phone Tapping: ట్యాపింగ్‌తో పసిగట్టి.. స్టింగ్‌ ఆపరేషన్‌!

Phone Tapping: ట్యాపింగ్‌తో పసిగట్టి.. స్టింగ్‌ ఆపరేషన్‌!

ఎస్‌ఐబీ వేదికగా జరిగిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో పోలీసుల దర్యాప్తు రోజుకో మలుపు తిరుగుతోంది. హార్డ్‌డి్‌స్కల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు.. విపక్ష నేతల ఫోన్ల ట్యాపింగ్‌, ఎన్నికల సమయంలో డబ్బు తరలింపు, బెదిరింపులు వంటి అంశాల చుట్టూ తిరగ్గా.. తాజాగా

Telangana: బీఆర్ఎస్‌కు మరో షాక్.. నెగ్గిన అవిశ్వాసం..

Telangana: బీఆర్ఎస్‌కు మరో షాక్.. నెగ్గిన అవిశ్వాసం..

తెలంగాణలో బీఆర్ఎస్‌కు వరుస షాక్‌లు తగులుతున్నాయి. ఓ వైపు సీనియర్లు పార్టీని వీడుతుంటే.. మరోవైపు స్థానిక సంస్థల్లో ఆ పార్టీ మరింత బలహీనపడుతుంది. తాజాగా కామారెడ్డి బీఆర్‌ఎస్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌ నిట్టు జాహ్నవిపై పెట్టిన అవిశ్వాసం నెగ్గింది. దీంతో ఆమె ఛైర్ పర్సన్ పదవి కోల్పోయారు. కామారెడ్డి కొత్త మున్సిపల్ ఛైర్ పర్సన్‌గా కాంగ్రెస్‌ కౌన్సిలర్ గడ్డం ఇందుప్రియ ఎన్నికయ్యారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి